Breaking News

హెల్త్ సిటీ కోసం స్థల సేకరణ…

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అజిత్ సింగ్ నగర్ లోని నగరపాలక సంస్థకు చెందిన డిస్నీల్యాండ్ స్థలాన్ని గురువారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్, జిల్లా కలెక్టరు జె. నివాస్, వియంసి కమిషనరు వి.ప్రసన్న వెంకటేష్ లు సందర్శించారు.
హెల్త్ సిటీకోసం అవసరమైన స్థల సేకరణలో భాగంగా డిస్నీల్యాండ్ స్థలాన్ని వారు పరిశీలించారు. ఏమేరకు ఈస్టలం హెల్త్ సిటీ కోసం అనుకూలంగా ఉంటుందనే విషయం పై సంబంధిత అధికారులతో వారు చర్చించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్వర్ణాంధ్ర , స్వచ్ఛ ధర్మవరం లక్ష్యంగా ముందుకు సాగుదాం.

-ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యం… -మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *