-శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య -ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించిన పీహెచ్సీ డాక్టర్ మధురిమ కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం 62 లక్షల రూపాయల వ్యయంతో పబ్లిక్ హెల్త్ యూనిట్ నిర్మాణానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ విప్ నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ముఖ్యఅతిథిగా విచ్చేసి కూటమి నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం తంగిరాల సౌమ్య మీడియాతో మాట్లాడుతూ ప్రజా …
Read More »Tag Archives: kanchakacherla
కూటమి ప్రభుత్వంలో దేశంలో ఎక్కడా లేని సంక్షేమం రాష్ట్రంలో అమలు అవుతుంది : ఎంపీ కేశినేని శివనాథ్
-రెండో రోజు సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని శివనాథ్* -నందిగామ నియోజకవర్గం కంచికచర్ల లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం -ఎంపీ కేశినేని శివనాథ్ కు ఘన స్వాగతం పలికిన కంచికచర్ల ప్రజలు, టిడిపి శ్రేణులు -మోడల్ కాలనీలో వాటర్ ట్యాంక్ నిర్మించి ప్రారంభోత్సవానికి వస్తానని హామీ -రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించే నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -తల్లికివందనం పథకంతో విద్యార్ధుల కుటుంబాల్లో ఆనందం -ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం -ఆగస్టు 14వ తేదీ …
Read More »కంచికచర్ల పట్టణంలోని జుజ్జూరు రోడ్డు శంకుస్థాపన
-ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : రోడ్ల అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య తెలియజేశారు. 65 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో కంచికచర్ల పట్టణంలోని జుజ్జూరు రోడ్డు, నూతన రోడ్డు నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ చేతులతో ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి …
Read More »పారదర్శకంగా ఉచిత ఇసుక
-స్థానిక అవసరాల కోసం ఎక్కడికక్కడ వెసులుబాటు -నియోజకవర్గంలో తొమ్మిది ఇసుక రీచ్ పాయింట్లు -అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటాం -ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు అవసరమైన ఇసుక, వారికి ఆమోదయోగ్యమైన ధరతో అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది అని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. బుధవారం నాడు కంచికచర్ల మండలం పెండ్యాల -1 ఇసుక రీచ్ (కంచల స్టాక్ పాయింట్) ప్రారంభించారు. నియోజకవర్గంలో 9 ఇసుక రీచులను …
Read More »మహమ్మద్ జామియా మసీదు ఎంతో ప్రాముఖ్యత కలిగిన మసీదు
-ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : పరిటాల గ్రామం నందు గతంలో మహమ్మద్ జామియా మసీదు శిథిలావస్థకు చేరుకొనడంతో మైనారిటీ సోదర సోదరీమణులు స్థానికులు గ్రామస్తులు తిరిగి పునర్నిర్మాణం గావించి నూతనముగా ఏర్పాటు చేసుకున్న మహమ్మద్ జామియా మసీదును ముస్లిం మత పెద్దలు మైనారిటీ సోదర సోదరీమణులు మరియు కూటమినేతలతో కలసి నూతన మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీమతి తంగిరాల సౌమ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ మహమ్మద్ జామియా మసీదు ఎంతో ప్రాముఖ్యత కలిగిన మసీద్ …
Read More »రైతులను సీఎం చంద్రబాబు ఆదుకుంటారు : ఎంపి కేశినేని శివనాథ్
-వరద ముంపుకి గురైన పంట పొలాలు పరిశీలన -ఎమ్మెల్యే సౌమ్యతో కలిసి చెవిటికల్లు లో పర్యటన -బురద రాజకీయం చేసే జగన్ జీవితం అబద్ధం కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : వరద ముంపు వల్ల పంట పొలాలు నీటి మునిగి నష్టపోయిన రైతులందర్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదుకుంటారని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కలిసి కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను గురువారం పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులను రాష్ట్ర …
Read More »రోడ్డు భద్రత- మన బాధ్యత
-రోడ్డు భద్రతపై అవగాహనతో వాహనాలు నడపాలి -డ్రైవింగ్ పట్ల నైపుణ్యత కలిగి ఉండాలి -రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం. రాజుబాబు కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : డ్రైవింగ్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు డ్రైవింగ్ పట్ల పూర్తి అవగాహనను కలిగి ఉండాలని అప్పుడే సమర్ధవంతమైన డ్రైవింగ్ చెయ్యగలరని రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం. రాజుబాబు అన్నారు. కంచికచర్ల హైవే రోడ్డులో గల శ్రీ అన్నపూర్ణ హెవీ మోటర్ డ్రైవింగ్ స్కూల్ నందు సోమవారంనాడు హెవీ వాహనాలపై శిక్షణలు పొందుతున్న …
Read More »జగనన్న శాశ్వత భూహక్కు పత్రముల పంపిణీ
కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల మండలం, పరిటాల గ్రామం నందు మంగళవారం జగనన్న శాశ్వత భూహక్కు పత్రముల పంపిణీ కార్యక్రమంలో నందిగామ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, జాయింట్ కలెక్టర్ S నూపూర్ అజయ్, ఐఏఎస్, రెవిన్యూ డివిజనల్ అధికారి నందిగామ,A.రవీంద్ర రావు, ఎన్టీఆర్ జిల్లా అసిస్టంట్ డైరెక్టర్ సర్వే డిపార్టుమెంటు సూర్య రావు, డిప్యుటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే రవీంద్ర ప్రసాద్ పాల్గొని వున్నారు. కంచికచర్ల మండలంలోని పరిటాల గ్రామంలో నిర్వహించిన జగనన్న …
Read More »ఉద్యోగులకు అండగా ఎన్జీవో సంఘం… : జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్
కంచికచర్ల, నవంబరు 3 : గత 70 సంవత్సరాలుగా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఉద్యోగుల శ్రేయస్సుకై అవిశ్రాంత పోరాటం చేసి, అనేక ప్రయోజనాలు, రాయితీలను సాధించిపెట్టిందని, ఉద్యోగుల డిమాండ్ల పరిష్కరం కోసం నిరంతరం కృషి చెయ్యడం జరిగిందని ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ పశ్చిమకృష్ణా జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్ అన్నారు. స్థానిక బస్టాండ్ వెనుకగల ఏపీ ఎన్జీవో హోంనందు గురువారంనాడు ఉద్యోగులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ పశ్చిమకృష్ణా జిల్లా అధ్యక్షుడు ఎ విద్యాసాగర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాసాగర్ మాట్లాడుతూ …
Read More »ముత్యాలమ్మ తల్లి ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన…
కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : కంచికచర్ల మండలంలోని కీసర గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ముత్యాలమ్మ తల్లి ఆలయ నిర్మాణ పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఆదివారం స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.
Read More »
Prajavartha Online Telugu News