-ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటర్ జాబితానే అత్యంత కీలకం -అర్హులకు ఓటు హక్కు కల్పించాలి.. నకిలీ ఓటు ఉండడానికి వీల్లేదు -రెండేళ్లలో సాధించిన ప్రగతి, చేసిన మంచి, అమలు చేసిన సంక్షేమం ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి -మచిలీపట్నంలో SIR అవగాహన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయ పార్టీకి ఎన్నికలు అత్యంత కీలకం, అందులో ఓటర్ జాబితా మరింత కీలకమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ మేరకు …
Read More »Tag Archives: machilipatnam
ఈ నెల 10న మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లు..
– ఏపీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ డీసీవో ఎ.మురళీకృష్ణ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : డా. బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో మిగులు సీట్లలో ప్రవేశాలకు ఈ నెల 10న జి.కొండూరు మండలం కుంటముక్కలలో స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు ఏపీఎస్ డబ్ల్యూఆర్ఈఐఎస్ జిల్లా సమన్వయ అధికారి (డీసీవో) ఎ.మురళీకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. బాలికలకు సంబంధించి మోటూరు, బల్లిపర్రు పాఠశాలల్లో, బాలురుకు సంబంధించి రుద్రవరం, పామర్రు, తిరువూరు, కృష్ణరావుపాలెం పాఠశాలల్లో ఖాళీలు ఉన్నట్లు వెల్లడించారు. సీట్లు పరిమితంగా ఉన్నాయని.. అయిదో తరగతి నుంచి 9వ …
Read More »యోగాతో ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యం – మంత్రి కొల్లు రవీంద్ర
-యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు.. మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలని, సుసంపన్నమైన, ఆనందమయమైన ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం-2026 వేడుకల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర-2026 …
Read More »ఆరోగ్యకర సమాజం నిర్మించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యకర సమాజం నిర్మించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఒక ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యంగా ఉంటే అంతకు మించిన సంపదలేదని మన చేతుల్లో మన ఆరోగ్యం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రాణం ఉన్నంతవరకు ప్రాణాయామాలు చేద్దామని, అవయవాలు ఉన్నంతవరకు ఆసనాలు వేద్దామని కలెక్టర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 7 వ తేదీ నుండి 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా పలు …
Read More »యోగాను జీవనశైలిగా మార్చుకుంటే ఆరోగ్యమే మహాభాగ్యం: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
-యోగా శిక్షణ తరగతులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : యోగాను ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంగా కాకుండా వ్యక్తిగత ఆరోగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం జీవనశైలిలో భాగంగా చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి పిలుపునిచ్చారు. యోగా సాధన ద్వారా ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మానసిక చురుకుదనం, నాణ్యమైన నిద్ర, ఉత్పాదకత పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. యోగాంధ్ర–2026 కార్యక్రమంలో భాగంగా శనివారం నగరంలోని జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో మాస్టర్ ట్రైనర్లకు నిర్వహిస్తున్న యోగా శిక్షణా …
Read More »ప్రజలకు పాలనను చేరువ చేయాలనే ఉద్దేశంతో పిజిఆర్ఎస్ కార్యక్రమం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పాలనను చేరువ చేయాలనే ఉద్దేశంతో నియోజకవర్గాలలో ప్రత్యేక పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని చేపట్టిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ తో కలసి నియోజకవర్గ కేంద్రమైన పెడనలోనీ మునిసిపల్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక…. మీకోసం కార్యక్రమం నిర్వహించి నియోజకవర్గం లోని వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. పంచాయతీల పరిధిలో పరిష్కరించే చిన్నచిన్న సమస్యలను కూడా …
Read More »పర్యావరణ సమతుల్యత.. భావితరాలకు సురక్షిత భవిష్యత్తు
-ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడాలి -మంత్రి కొల్లు రవీంద్ర -ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంగినపూడి బీచ్లో భారీ స్వచ్ఛత కార్యక్రమం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ సమతుల్యతను పాటించకపోవడం వల్లే ఉష్ణోగ్రతల పెరుగుదల, వర్షాల కొరత, అనారోగ్య సమస్యలు వంటి అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, భావితరాలకు సురక్షితమైన భవిష్యత్తును అందించాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రపంచ పర్యావరణ …
Read More »ఈనెల 7 నుండి 21 తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమాలు
-ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్న జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 21వ తేదీ న అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ సాధన దిశగా ఈనెల 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగాంధ్ర పేరుతో యోగా కార్యక్రమాలను చేపడుతున్నది. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమాన్నీ రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు …
Read More »మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రపంచ క్లబ్ ఫుట్ దినోత్సవం నిర్వహణ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : క్లబ్ ఫుట్ సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా చికిత్సలు అందుబాటులో ఉన్నాయని, అటువంటి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ పి కిరణ్ కుమార్ కోరారు. ప్రపంచ క్లబ్ ఫుట్ దినోత్సవం సందర్భంగా బుధవారం మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో క్లబ్ ఫుట్ కలిగిన పిల్లలు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి కిరణ్ కుమార్ మాట్లాడుతూ జన్యుపరంగా పుట్టుకతో వచ్చే క్లబ్ ఫుట్ సమస్యపై ప్రజల్లో …
Read More »ప్రతిష్టాత్మక ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ – 2027 అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (PMRBP) – 2027 అవార్డుల కోసం అర్హత కలిగిన బాల బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖాధికారిణి ఎం.ఎన్ రాణి ఒక ప్రకటనలో తెలిపారు. ధైర్యసాహసాలు, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు- సంస్కృతి, విజ్ఞానం- సాంకేతికత వంటి రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన 5 నుండి 18 సంవత్సరాల వయస్సు …
Read More »
Prajavartha Online Telugu News