– పందెంలో పాల్గొన్నా చట్టరీత్యా నేరమే – నిబంధనల అమలు చేసేందుకు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాలు – జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని… ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి కే. చంద్రశేఖర రావు హెచ్చరించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జిల్లాలో ఎక్క డా కోడి పందాలు జరక్కుండా తీసుకోవలసిన చర్యలపై రాష్ట్ర …
Read More »Tag Archives: machilipatnam
ఈనెల 10న గన్నవరం మరియు ఉయ్యూరు లో జాబ్ మేళా
-డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డీకే బాలాజీ, ఐఏఎస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.10.01.2025 శుక్రవరం ఉయ్యూరు బస్టాండ్ సమీపంలోని శ్రీలంక కాలనీ లో గల NAC ట్రైనింగ్ సెంటర్ నందు మరియు గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డీకే బాలాజీ, ఐఏఎస్ తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో, వివిధ ప్రముఖ …
Read More »పొరపాట్లకు తావు లేకుండా రీ సర్వే చేయాలి
-జనవరి 20 నుంచి రీ సర్వే ప్రారంభం -రీ సర్వే ప్రక్రియపై కృష్ణా యూనివర్సిటీలో కార్యశాల నిర్వహించిన జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పొరపాట్లకు తావు లేకుండా నిబంధనల ప్రకారం రీ సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లా సర్వే భూమి రికార్డుల శాఖ ఆధ్వర్యంలో రీ సర్వే ప్రక్రియపై కృష్ణా యూనివర్సిటీలోని ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కళాశాల భవనం ఆడిటోరియంలో గురువారం రెవెన్యూ అధికారులు, సిబ్బందికి కార్యశాల నిర్వహించారు. ఉదయం బందరు …
Read More »విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకుని వృద్ధిలోకి రావాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకుని వృద్ధిలోకి రావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు సూచించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, కలెక్టర్ డిఆర్ఓ కే చంద్రశేఖరరావు లతో కలిసి మచిలీపట్నం బచ్చుపేట లోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహం నెంబర్ 4 సందర్శించి, విద్యార్థినీలకు ఎగ్జామ్ ప్యాడ్, పెన్, స్కేల్, జామెంట్రీ బాక్స్, కొబ్బరి నూనె, పేస్ పౌడర్, హెయిర్ పిన్స్, టవల్, నాప్కిన్ …
Read More »ఎస్సీ కులగణనపై 12వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ
-జిల్లా కలెక్టర్ డి.కే.బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ కులగణనపై నిర్వహిస్తున్న అభ్యంతరాల (ఆడిట్ ప్రక్రియ) స్వీకరణ గడువును జనవరి 12వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కే.బాలాజీ తెలిపారు. జనవరి,07వ తేదీతో గడువు ముగియనుండటంతో మరొక 5 రోజులు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్ఓపీ విధివిధానాలు తెలుపుతూ ప్రభుత్వం 265 నంబరు జీవో విడుదల చేసినట్లు తెలిపారు. ఈ మేరకు జనవరి 12వ తేదీ వరకు కులగణనపై …
Read More »సీల్డ్ టెండర్లను ఆహ్వానం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనికిరాని పేపర్లు పాత కాగితాలు పాత డిస్పోజల్స్, వినియోగం లేని దాదాపు ఒక టన్ను కొనుగోలుకు సంబంధించి సీల్డ్ టెండర్లను ఆహ్వానించడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి కే.చంద్రశేఖర రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల ఆరవ తేదీ సోమవారం నుండి 16వ తేదీ వరకు జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయ చాంబర్ నందు సీల్డ్ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగిందని కార్యాలయ పనిదినాలలో ఇందుకు సంబంధించిన కొటేషన్లను సమర్పించవచ్చునన్నారు. నిర్ణీత గడువు …
Read More »యువతకు ఉపాధి కల్పించేందుకు సంబంధిత అధికారులతో సబ్ కమిటీ ఏర్పాటుgur
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరం చేసి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు సంబంధిత అధికారులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జిల్లా నైపుణ్య అభివృద్ధి కమిటీ సమావేశం సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి స్కిల్ డెవలప్మెంట్ పై కొన్ని ఆదేశాలు ఇచ్చారని, వాటి అమలులో భాగంగా జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి, ఐటిఐ ప్రిన్సిపాల్, …
Read More »పట్టుదల, కృషి ఉంటే ఋషులవుతారు… : మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థుల్లో పట్టుదల, కృషి ఉంటే ఋషులవుతారని, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు కష్టపడి లక్ష్యాలను సాధించాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర యువతకు ఉద్బోధించారు. స్థానిక హిందూ కళాశాల మైదానంలో శుక్రవారం నుంచి జరుగుతున్న యువ కెరటాలు కార్యక్రమంలో శనివారం సాయంత్రం మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, విశ్రాంత న్యాయమూర్తి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని యువతలో స్ఫూర్తిని నింపారు. అనంతరం వివిధ అంశాలలో నిర్వహించిన …
Read More »భోజన పథకం రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి ప్రభుత్వం అమలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి ప్రభుత్వం అమలు చేస్తున్న నేపథ్యంలో, మంత్రి జిల్లా కలెక్టర్తో కలసి శనివారం స్థానిక లేడీ యామ్థిల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల సందర్శించి, విద్యార్థులతో కలిసి భోజనం చేసి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో …
Read More »నాలుగు చక్రాల వాహనాలను బహిరంగ వేలం
మచిలీపట్నం,, నేటి పత్రిక ప్రజావార్త : వాడుకలలో లేని, నిరుపయోగంగా ఉన్న నాలుగు చక్రాల వాహనాలను బహిరంగ వేలం వేయడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖర రావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ లో నిరుపయోగంగా ఉన్న బొలెరో, అంబాసిడర్, జీప్ మహేంద్ర వంటి 12 నాలుగు చక్రాల వాహనాలను ఈనెల 10వ తేదీ ఉదయం 11 గంటలకు మచిలీపట్నం కలెక్టరేట్ ఆవరణలో బహిరంగ వేలం వేయడం జరుగుతుందన్నారు. వేలంలో పాల్గొనేవారు 10వేల రూపాయల ధరావతు( డిపాజిట్) …
Read More »