-ఎర్ర చెరువు పునరుద్ధరణతో పెదఅవుటపల్లి గ్రామానికి జలసిరులు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యం కలిస్తే గ్రామాభివృద్ధి ఎలా సాధ్యమవుతుందో చూపిస్తూ ఆదర్శంగా పెదఅవుటపల్లి “ఎర్ర చెరువు” నేడు ఒక విజయగాథగా నిలిచింది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటపల్లి గ్రామ పరిధిలోని “ఎర్ర చెరువు” ఒకప్పుడు గ్రామ ప్రజలకు, రైతులకు జీవనాధారంగా నిలిచేది. భూగర్భ జలాల పెంపు, పశువుల దాహార్తి తీర్చడం, సాగునీటి అవసరాలకు ఈ చెరువు ప్రధాన వనరుగా ఉపయోగపడేది. అయితే కాలక్రమేణా చెరువులో పూడిక …
Read More »Tag Archives: machilipatnam
ఈనెల 6న ఉయ్యూరులోని A.G & S.G సిద్ధార్థ కళాశాల నందు జాబ్ మేళా..
-నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి… -జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.06.06.2026 శనివారం నాడు ఉదయం 09:00 గంటలకు ఉయ్యూరు లోని అడుసుమిల్లి గోపాలకృష్ణయ్య & సుగర్కేన్ గ్రోవర్స్(AG & SG) సిద్ధార్థ డిగ్రీ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో ప్రిన్స్టన్ ఐటి సర్వీసెస్, బంధన్ బ్యాంక్, బజాజ్ …
Read More »సజావుగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఈ రోజు నిర్వహిస్తున్న SSC అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు (బయోలాజికల్ సైన్స్ పరీక్ష) మరియు APOSS ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మే–2026 లో భాగంగా 314–జీవశాస్త్రము, 319–వాణిజ్య/వ్యాపార శాస్త్రము, 321–గృహవిజ్ఞాన శాస్త్రము పరీక్షలు సజావుగా కొనసాగాయి. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి యు.వి. సుబ్బారావు మచిలీపట్నం పట్టణ పరిధిలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణను పరిశీలించారు. నిర్మల హై స్కూల్, ఎం.పి.ఎల్. హై స్కూల్ పార్క్ మరియు శ్రీ బాలాజీ విద్యాలయంలో …
Read More »కలెక్టరేట్లోని అమృత కృష్ణ వాటర్ ప్లాంట్ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి
-అధికారులకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి సూచన మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమృత కృష్ణ వాటర్ ప్లాంట్ను అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, శాఖలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమం సందర్భంగా అధికారులతో మాట్లాడిన కలెక్టర్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల వినియోగం కొనసాగుతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అమృత కృష్ణ …
Read More »మా కోసం పర్యావరణాన్ని పరిరక్షించండి : చిన్నారి ఆద్యా పిలుపు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భావితరాలకు స్వచ్ఛమైన, హరితమైన ప్రపంచాన్ని అందించేందుకు అందరూ కృషి చేయాలని చిన్నారి ఆద్యా పిలుపునిచ్చింది. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో మీకోసం కార్యక్రమం జరుగుతున్న సమయంలో కలెక్టరేట్ ఉద్యోగి నిడమనూరి ఆశా దీప్తి కుమార్తె, మూడవ తరగతి చదువుతున్న 8 సంవత్సరాల ఆద్య పర్యావరణ పరిరక్షణకు తనవంతుగా చేస్తున్న కృషిని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి చొరవతో జిల్లా అధికారులకు వివరించండి. ఈ సందర్భంగా చిన్నారి మాట్లాడుతూ, …
Read More »రిమాండ్ ఖైదీ కుమారునికి రూ.5 లక్షల పరిహార చెక్కు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అవనిగడ్డ సబ్ జైలులో 2023 సంవత్సరం మే 6వ తేదీన జైలులో ఉంటూ మృతి చెందిన రిమాండ్ ఖైదీ కుమారునికి రూ.5 లక్షల పరిహార చెక్కు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అందజేశారు. మచిలీపట్నం నగరంలోని తన ఛాంబర్లో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ,., అవనిగడ్డ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో మృతి చెందిన పులి కోటేశ్వరరావు అలియాస్ కోటి (వీర్రాజు కుమారుడు) కుటుంబ సభ్యులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.5 లక్షల …
Read More »జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుపై ప్రత్యేక దృష్టి
-ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా జూన్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు కృష్ణా నదిలో ఇసుక తవ్వకాలకు నిషేధం -అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను పూర్తిగా అరికట్టేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా స్థాయి ఇసుక …
Read More »ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటా…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటానని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు సోమవారం ఉదయం మంత్రి, రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలసి మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని 20 వ డివిజన్ గిలకలదిండిలో లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొందరు ప్రజలు తమ ప్రాంతంలో అర్హులైన కొంతమందికి పింఛన్లు రాలేదని వారికి పింఛన్లు మంజూరు …
Read More »పోస్ట్ రిటైర్మెంట్ జీవితాన్ని సార్థకంగా మలుచుకోవాలి… : జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
-పదవీ విరమణ పొందిన ముగ్గురు జిల్లా అధికారులకు ఘన సన్మానం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గత మే 30వ తేదీన ప్రభుత్వ సేవల నుంచి పదవీ విరమణ పొందిన ముగ్గురు జిల్లా అధికారులను సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధి కోసం టీమ్ కృష్ణలో భాగస్వాములై వివిధ రంగాల్లో తమ సాయశక్తులా కృషి చేసిన అధికారులు పదవీ విరమణ పొందడం ఒకవైపు …
Read More »అర్జీల పరిష్కారంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి… : జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన లక్ష్యమని, ప్రజల నుంచి అందిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశపు మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ నారాయణ బందెల, డీఎస్పీ జి. శ్రీనివాసరావుతో …
Read More »
Prajavartha Online Telugu News