మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలను సక్రమంగా నడిపిస్తూ రోడ్ల అభివృద్ధి, సాగునీటి సదుపాయాల మెరుగుదల వంటి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. సోమవారం ఉదయం మంత్రి మచిలీపట్నం మండలం అరిసెపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చిట్టిపాలెం గ్రామంలో కాలువ పూడికతీత పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. రైతాంగానికి అవసరమైన సాగునీటి …
Read More »Tag Archives: machilipatnam
ప్రజలకు మరింత చేరువలో ఆధార్ సేవలు అందుబాటులోకి : మంత్రి కొల్లు రవీంద్ర
-మచిలీపట్నంలో డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి నూతన ఆధార్ సేవా కేంద్రం ప్రారంభించిన మంత్రి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగరంలో ప్రజలకు మరింత చేరువలో ఆధార్ సేవలు అందుబాటులో వచ్చాయని, ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. సోమవారం ఉదయం మంత్రి మచిలీపట్నం నగరంలోని కొజ్జిలిపేట కెనెడీ రోడ్డులో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడిఏఐ) ఆధ్వర్యంలో నూతన ఆధార్ సేవా కేంద్రాన్ని జిల్లా సహకార …
Read More »మచిలీపట్నంలో ఎంఎస్ఎంఈ పార్కుతో కొత్త పారిశ్రామిక శకానికి శ్రీకారం..
-యువతకు ఉపాధి, బందరు అభివృద్ధికి ఇది కీలక అడుగు : మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు ద్వారా కొత్త పారిశ్రామిక శకానికి నాంది పలుకుతున్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. “నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు” కార్యక్రమంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం మచిలీపట్నం పోర్టుకు సమీపంలోని కరగ్రహారంలో మంత్రి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజితో కలిసి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ …
Read More »రీ-సర్వే తో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం
-రాష్ట్ర సర్వే, సెటిల్మెంట్ మరియు ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణoకి కుర్మనాధ్ బాపులపాడు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ రీ-సర్వే, గ్రౌండు ట్రూతింగు, విలేజ్ సర్వేయర్ లాగిన్, ఈ-కె వై సి ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర సర్వే, సెటిల్మెంటు మరియు ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాధ్ అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో గ్రౌండు ట్రూతింగు, వేలేరు మరియు వీరవల్లి గ్రామాల సర్వేయర్ లాగిన్ లో జరుగుతున్న …
Read More »అంగన్వాడి, విద్యా వ్యవస్థ తీరు తెన్నులను పరిశీలించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 23వ తేదీ శనివారం మండలాల్లో విస్తృతంగా పర్యటించి అంగన్వాడి, విద్యా వ్యవస్థ తీరు తెన్నులను పరిశీలించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ వారి క్యాంపు కార్యాలయం నుండి మండల ప్రత్యేక అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలనపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు మండలాల్లో విస్తృతంగా పర్యటించి అంగన్వాడి కేంద్రాలను సందర్శించాలన్నారు.అక్కడ ఉన్న వసతులను ముఖ్యంగా మంచినీరు, …
Read More »మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని, చేపల వేట నిషేధ కాలంలో 1,30,000 మంది మత్యకారులకు 286 కోట్ల రూపాయలు వేట నిషేధ భృతిని మంజూరు చేసి ఆదుకుంటూ ఉందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మంగళవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాలో ప్రారంభించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో భాగంగా జిల్లా నుండి నగరంలోని కలెక్టరేట్ వి.సీ. హాలులో ఏర్పాటు చేసిన …
Read More »ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం షెడ్యూల్ ను భారత్ ఎన్నికల సంఘం ప్రకటించినదని, వచ్చే జూన్ 15వ తేదీ నుండి బిఎల్వోలు ఇంటింటికి తిరిగి ఓటర్ నమోదు కార్యక్రమం చేపడతారని ఆలోగా అందరూ బిఎల్ఎ లను నియమించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని డీకే బాలాజీ వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులను కోరారు మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి సాంబార్లో ఛాంబర్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా ప్రత్యేక …
Read More »ఈనెల 22న గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు జాబ్ మేళా..
-నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి… -జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.22.05.2026 శుక్రవారం నాడు ఉదయం 09:00 గంటలకు గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ తెలియజేసారు. ఈ జాబ్ మేళాలో ఎఫ్ట్రానిక్స్, ఫస్ట్సోర్స్ సొల్యూషన్స్, హెటిరో ల్యాబ్స్, టాటా ఎలక్ట్రానిక్స్, ఎన్ఎస్ ఇన్స్ట్రుమెంట్స్, ముత్తూట్ ఫైనాన్స్, జోయాలుక్కాస్, కురాకు ఫైనాన్సియల్ …
Read More »మచిలీపట్నం నగర సమగ్ర అభివృద్ధి, సుందరీకరణే ధ్యేయంగా పని చేయాలి… : మంత్రి కొల్లు రవీంద్ర
-నగర అభివృద్ధిపై అధికారులతో సమీక్ష మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగర సమగ్ర అభివృద్ధి, సుందరీకరణే ధ్యేయంగా పని చేయాలని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధికారులను ఆదేశించారు. రాష్ట్ర మంత్రి శుక్రవారం మధ్యాహ్నం మచిలీపట్నం నగరంలోని రహదారులు భవనాలు శాఖ అతిథి గృహంలో జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్తో కలిసి నగర అభివృద్ధిపై పలు శాఖల అధికారులతో సమీక్షించారు. సమావేశంలో మచిలీపట్నం నగర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రి అధికారులతో సుదీర్ఘంగా …
Read More »రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కూటమి ప్రభుత్వ లక్ష్యం.. మంత్రి కొల్లు రవీంద్ర
-నగరంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి అర్జీలు స్వీకరించిన మంత్రి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల విస్తరణ, ఉద్యోగాల కల్పన, ప్రజా సంక్షేమం లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక బృందావన థియేటర్ పక్కన గల టీడీపి కార్యాలయంలో మంత్రి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ఓపిగ్గా ఆలకించిన …
Read More »
Prajavartha Online Telugu News