-రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్యతో కలిసి నగరంలో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నగర సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం ఉదయం మంత్రి, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఇతర అధికారులతో కలిసి మూడు స్తంభాల సెంటర్ సమీపంలోని డంపింగ్ యార్డు, కుమ్మరిగూడెంలోని ఖాళీ ప్రదేశం, పోతేపల్లి జ్యువెలరీ …
Read More »Tag Archives: machilipatnam
ఘనంగా కూచిపూడి పతాక స్వర్ణోత్సవ ముగింపు వేడుకలు….
-ఆకట్టుకున్న బృంద నృత్యం….. కృష్ణాజిల్లా, మొవ్వ/ కూచిపూడి, నేటి పత్రిక ప్రజావార్త : ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రులు కందుల దుర్గేష్, కొల్లు రవీంద్ర, ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు,పామర్రు శాసన సభ్యులు వర్ల కుమార్ రాజా, కూచిపూడి నృత్యకారులు. ఆకట్టుకున్న ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన కళాకారుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు. ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ 50 అడుగుల ఏకశిలపై కూచిపూడి నృత్య భంగిమలతో పతాకాన్ని ప్రపంచానికి సమర్పించడం అద్భుతమైన కార్యక్రమం అని …
Read More »ప్రభుత్వం తరఫున అన్ని విధాల అండగా ఉంటాం…..
-బాధితురాలిన పరామర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర…. మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 27వ తేదీన మచిలీపట్నం కాసానిగూడెంలో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటనలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలని ఆదివారం రాష్ట్ర గనులు భూగర్భ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆదివారం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి బాధితురాలికి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్యాన్ని వైద్యాధికారులని ఆడి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంఘటన జరగడం …
Read More »ఎస్సీ ఉప కులాల వారిగా సామాజిక, రాజకీయ, ఆర్ధిక స్థితిగతులపై ఖచ్చితమైన గణాంకాలతో
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్సీ ఉప కులాల వారిగా సామాజిక, రాజకీయ, ఆర్ధిక స్థితిగతులపై ఖచ్చితమైన గణాంకాలతో సమగ్ర వివరాలను అందించాలని ఎస్సి ఉపకులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమీషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఉమ్మడి కృష్ణ జిల్లా అధికారులను కోరారు. ఏకసభ్య కమిషన్ ఉమ్మడి కృష్ణజిల్లా పర్యటలో భాగంగా కృష్ణజిల్లా మచిలీపట్నంలో జిల్లా పరిషత్ సమావేశ హాలులో ఉమ్మడి జిల్లాలో భాగమైన కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల ఎస్సీలలోని ఉపకులాల వారిగా జనాభా, వారి …
Read More »షెడ్యూల్ కులాల లోని ఉప కులాల ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా..
మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త : షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏక సభ్య కమిషన్ శనివారం కృష్ణా జిల్లాలో పర్యటించింది. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ సమావేశ మందిరంలో ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు సంబంధించిన అంశంపై ఆయా కులాల ప్రతినిధులు, ప్రజలు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాల నాయకుల నుంచి ఏక సభ్య కమీషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా వినతులు, అభిప్రాయాలు, సూచనలను జిల్లా కలెక్టర్ డీ.కే. …
Read More »ప్రభుత్వ కార్యక్రమాలకు తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ కార్యక్రమాలకు తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించాలని, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఉప్పాల హారిక అధికారులకు సూచించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అధ్యక్షతన శుక్రవారం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు. గ్రామీణ అభివృద్ధి అంశంపై 2వ స్థాయి సంఘ సమావేశంలో గత ప్రభుత్వంలో ఇస్తున్న పింఛన్లన్నీ ఇప్పుడు కూడా ఇస్తున్నారా? పింఛన్లు వెరిఫికేషన్ చేస్తున్నారా? గత ప్రభుత్వ కాలంలో పింఛన్ల కోసం ఆన్లైన్లో ఎంత …
Read More »ఈనెల 28వ తేదీన ఏక సభ్య కమిషన్ సమావేశం
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలలోని ఉప- వర్గీకరణ పై విచారణ చేయడానికి రాజీవ్ రంజన్ మిశ్రా ఐఏఎస్ రిటైర్డ్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ఈనెల 28వ తేదీ శనివారం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం నిర్వహించి షెడ్యూల్డ్ కులాలలోని ఉప కులాల వర్గీకరణకు సంబంధించిన అంశంపై ఉమ్మడి జిల్లా పరిధిలోని వివిధ షెడ్యూల్ కులాల ఉద్యోగ సంఘాలు, షెడ్యూల్డ్ …
Read More »ఈనెల 26 నుండి జనవరి 6వ తేదీ వరకు జిల్లాలో షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి సోషల్ ఆడిట్ ఆఫ్ కాస్ట్ సర్వే నిర్వహిస్తారు
-26వ తేదీ నుండి 31 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో అభ్యంతరాల స్వీకరణ -ఈ అవకాశమును వినియోగించుకోవాలని షెడ్యూల్ కులాలకు చెందిన వారికి విజ్ఞప్తి -జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 26వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు జిల్లాలోని అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్ ఆఫ్ క్యాస్ట్ సర్వే ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్ నిర్వహించుటకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం …
Read More »కూచిపూడి పతాక స్వర్ణోత్సవాలకు సర్వం సిద్ధం…
-నేటి (శుక్రవారం) నుండి మూడు రోజులపాటు కళాభిమానులకు కనువిందు… -పూర్తి ఏర్పాట్లతో అధికారులు సిద్ధం…. -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రసిద్ధ నాట్య క్షేత్రమైన కూచిపూడిలో ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజుల పాటు నిర్వహించే కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేసి సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పామర్రు నియోజకవర్గం మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో మూడు రోజులపాటు నిర్వహించే …
Read More »జీవితంలో కష్టించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జీవితంలో కష్టించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు సూచించారు. స్థానిక పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం వార్షికోత్సవం సోమవారం విద్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జీవితంలో కష్టించి ఉన్నత శిఖరాలు అధిరోహించి స్ఫూర్తిదాయకమైన ప్రభావశీలుర విజయ గాధలు వివరించి విద్యార్థులలో స్ఫూర్తిని నింపారు. ఐఏఎస్ అధికారి జయ గణేశన్ తదితరులు జీవితంలో ఏ విధంగా ఉన్నత శిఖరాలు అధిరోహించారో కలెక్టర్ వివరిస్తూ విద్యార్థులు …
Read More »