Breaking News

Tag Archives: rajamendri

మహిళా పారిశ్రామిక శక్తికి పర్యావరణహిత దిశలో సీడీఐపీసీ ఆధ్వర్యంలో నైపుణ్య శిక్షణలతో కొత్త జీవనోపాధి మార్గాలు

-తూర్పు గోదావరి జిల్లా నూతన ఆవిష్కరణలు కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలు కల్పించడమే లక్ష్యంగా తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం పర్యావరణహిత పారిశ్రామిక కార్యకలాపాలకు విస్తృత ప్రోత్సాహం అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం ఒక ప్రకటన లో తెలియ చేశారు. తూర్పు గోదావరి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కేంద్ర జిల్లా పారిశ్రామిక ప్రోత్సాహక కేంద్రం (CDIPC) ఏర్పాటు చేసి, మహిళా పారిశ్రామిక వేత్తల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు …

Read More »

రూ.87.45 లక్షలతో ప్రభుత్వ బాలుర పరిశీలన వసతి గృహానికి శంకుస్థాపన

-మాదకద్రవ్యాలు, నేరాల రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యం -పుష్కరాల నిధులతో శాశ్వత అభివృద్ధి పనులు – స్థానిక సంస్థల ఎన్నికలు అవసరం -ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరం రూరల్, నేటి పత్రిక ప్రజావార్త : నేటి సమాజంలో పిల్లలు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి వస్తున్న తరుణంలో వారి ప్రవర్తన, పరిస్థితులను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించుకోవాల్సిన అవసరం ఉందని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. బుధవారం రూరల్ లో పలు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా …

Read More »

రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్‌కు ఎస్సీ–ఎస్టీ ఉద్యోగ, వ్యక్తిగత మరియు ప్రజా సమస్యలపై వినతిపత్రాల సమర్పణ

-తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఆర్ అండ్ బి అతిథి గృహంలో అర్జీల స్వీకరణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బ్యాక్‌లాగ్ పోస్టులు, వసతి గృహాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్యలకు ఆదేశాలు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.ఎస్. జవహర్ తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఉదయం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఎస్సీ–ఎస్టీ ఉద్యోగ సంఘ నాయకులు మరియు ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు, వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు …

Read More »

తూర్పు గోదావరి జిల్లాలో జనవరి 19 నుంచి 31 వరకు “పశు ఆరోగ్య శిబిరాలు”

-ప్రత్యేక ప్రచారం – గోడ ప్రతులు ఆవిష్కరణ -ఇంచార్జి కలెక్టర్ మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పశువుల ఆరోగ్య పరిరక్షణ, ఉత్పాదకత పెంపు, వ్యాధుల నివారణ లక్ష్యంగా జనవరి 19 నుండి 31, 2026 వరకు జిల్లాలోని పశుపాలక రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్లు తూర్పు గోదావరి ఇంచార్జి జిల్లా కలెక్టర్(ఎఫ్ ఎ సి) / జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన “పశు ఆరోగ్య శిబిరాలు” ప్రత్యేక …

Read More »

రాజానగరంలో త్వరలో జూపార్కు ఏర్పాటుకు ప్రతిపాదన – క్షేత్ర స్థాయిలో పరిశీలన

-ప్రకృతి పర్యాటకానికి అనుకూలమని వెల్లడించిన ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి రాజానగరం / రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేలా రాజానగరంలో జూపార్కు ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. బుధవారం రాజానగరం మండల పరిధిలోని దివాన్ చెరువులో ఉన్న అటవీ భూమిని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి నేతృత్వంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఈ ప్రతిపాదనకు సానుకూల …

Read More »

డిసెంబర్ 30న రాజానగరం స్కిల్ హిబ్లో జాబ్ మేళా

-నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు -జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ -జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వి.డి.జీ. మురళి రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం మండల ప్రజా పరిషత్ స్కిల్ హబ్ ప్రాంగణంలో ఉపాధి మరియు నైపుణ్యాభివృద్ధి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించ నున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. ఈ …

Read More »

మంత్రి కందుల దుర్గేష్ చేతుల మీదుగా కానూరు-ఉసులుమర్రు సిసి రోడ్డు పనులు ప్రారంభం

-రూ. 3 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణం -త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి కందుల దుర్గేష్ ఆదేశం నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : నిడదవోలు: రూ. 3 కోట్ల వ్యయంతో నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలంలోని కానూరు-ఉసులుమర్రు సిసి రోడ్డు పనులను మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం ప్రారంభించారు. రోడ్డు పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన అనంతరం మంత్రి దుర్గేష్ స్వయంగా ప్రోక్లైన్ ను నడిపారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ నాణ్యతలో …

Read More »

పండుగ వాతావరణంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ

-మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ -రాష్ట్రవ్యాప్తంగా తొలిసారి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కు చర్యలు.. ఇది ఒక చరిత్రగా భావిస్తున్నామని వెల్లడి -తూర్పుగోదావరి జిల్లాలో 1.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ.. కేవలం 4,5 గంటల్లోనే రైతుల ఖాతాలో రూ. 400 కోట్లు జమ -ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో, లేఔట్లలో రైతన్న పండించిన ధాన్యాన్ని ఆరబోసుకొని ఎండబెట్టుకునే వెసులుబాటు కల్పించామని స్పష్టం -కూటమి ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తుందని వెల్లడి రాజమహేంద్రవరం, నేటి పత్రిక …

Read More »

రాష్ట్ర స్థాయి రెవెన్యూ స్పోర్ట్స్ & కల్చరల్ మీట్‌లో తూర్పుగోదావరి రెవెన్యూ సిబ్బందికి రన్నర్‌అప్ బహుమతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అనంతపురం ఆర్‌డీటీ స్టేడియంలో నవంబర్ 7 నుండి 9 వరకు జరిగిన 7వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి రెవెన్యూ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్–2025 లో తూర్పుగోదావరి జిల్లా రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది విశిష్ట ప్రతిభ కనబరిచారు. బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో కడియం తహసీల్దార్ ఎం. సునీల్ కుమార్, రాజానగరం సీఎస్.డీ.టి – జి. బాపిరాజు జట్టు రన్నర్‌అప్‌గా నిలిచారు. వాలీబాల్ విభాగంలో తూర్పుగోదావరి జట్టు రన్నర్‌అప్ స్థానాన్ని సాధించగా, స్పీడ్ వాకింగ్ విభాగంలో …

Read More »

పర్యాటక రంగంలో సరికొత్త అధ్యాయం – హోమ్ స్టే విధానం ప్రారంభం

-బడ్జెట్ వసతి, స్థానికులకు ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్ష్యం –కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచడం, గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించడం లక్ష్యంగా “హోమ్ స్టే మరియు బెడ్ & బ్రేక్‌ఫాస్ట్ విధానం 2024–2029”ను ప్రవేశపెట్టినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. హోమ్ స్టే యజమానులు 7 సంవత్సరాలపాటు 100 శాతం SGST తిరిగి చెల్లింపు, మొదటి మూడు సంవత్సరాలపాటు …

Read More »