Breaking News

Tag Archives: thanuku

ఆత్మనిర్భర్ పెట్టుబడిదారునిగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం 

తణుకు, జనవరి 2025: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (I) లిమిటెడ్ (CDSL)  యొక్క  ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ ఫండ్ (IPF) భారతదేశంలోని పెట్టుబడిదారులకు ఆర్ధిక పెట్టుబడుల పట్ల అవగాహన కల్పించి ప్రోత్సహించు కార్యకలాపములు నిర్వహించుటకు నిర్దేశించిన సంస్థ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తణుకు  పట్టణంలో విద్యార్థులకు పెట్టుబడి గురించి అవగాహన కలిగించు కార్యక్రమం నిర్వహించింది. ఈ అవగాహన సదస్సును స్థానిక SKSD మహిళా కళాశాలలో నిర్వహించారు. ఈ సదస్సులో విద్యార్థులకు ఆర్ధిక పెట్టుబడుల పైన అవగాహన పెంపొందించుటపై దృష్టి సారించి, పెట్టుబడిదారులకు పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు …

Read More »

సంస్కృతి, సంప్రదాయాలు బావి తరాలకు తెలియచెప్పేలా ఈ ఎడ్ల బలప్రదర్శన పోటీలు…

తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నిర్వహిస్తున్న ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమంలో మంత్రి రోజా పాల్గొన్నారు. ఎడ్ల బలప్రదర్శనను మంత్రి రోజా ప్రారంభించారు. తణుకు జెడ్పీ బాయ్స్ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బలప్రదర్శన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్కే రోజా మంగళవారం నాడు మంత్రి కారుమురి వెంకట నాగేశ్వరావుతో పాల్గొన్నారు. మంత్రులు రోజా మరియు కారుమూరి నాగేశ్వరరావు మంగళవారం …

Read More »

నిర్ణిత రాత్రి సమయాల్లో గేట్లు మూసి ఉంచడం జరుగుతుంది…

తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : మంచిలి- అత్తిలి, అత్తిలి-రేలంగి , అత్తిలి- తణుకు మధ్య రైల్వే లైన్ డబ్లింగ్ పనుల్లో భాగంగా రైల్వే గేట్లు 138, 140, 150 లని మార్చి 17 నుంచి 19 వరకు నిర్ణిత రాత్రి సమయాల్లో గేట్లు మూసి ఉంచడం జరుగుతుందని రైల్వే భద్రతా అధికారి వి. నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటన లో తెలియ చేశారు. మంచిలి-అత్తిలి మధ్య ఉన్న రైల్వే గేట్ 138 మార్చి 16 వ తేదీ రాత్రి 10 నుంచి మార్చి …

Read More »

మార్చి-ఏప్రిల్ నెలలో 45 రోజులపాటు రైల్వే గేట్స్ 164 తాత్కాలికంగా మూసివెయ్యడం జరగనుంది… : వి.నాగేశ్వరరావు

తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : కాల్దరి మరియు అంబేద్కర్ కాలనీ, శెట్టిపేట (రైల్వే గేట్ 164) గ్రామాల రహదారి మార్గంలో లెవెల్ క్రాసింగ్ గేట్ నెంబర్లు 164 వద్ద నిర్మించనున్న రైల్వే అండర్ బ్రిడ్జ్ (RUB) పనుల కోసం మార్చి 5 ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్ 18 సా.6.00 గంటల వరకు 45 రోజుల పాటు రైల్వే గేటు మూసి ఉంచడం జరుగుతున్నట్లు రైల్వే భద్రతా అధికారి వి. నాగేశ్వరరావు బుధవారం ఒక ప్రకటన లో తెలియ చేశారు. అలాగే …

Read More »

ఘనంగా ముగిసిన సీఎం కప్ క్రీడా పోటీలు

-క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు.. మానసిక ఉల్లాసాన్నిస్తాయి… -ప్రతి మూడు నెలలకొకసారి క్రీడా పోటీలు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహిస్తాం .. -తణుకు శాసనసభ్యులు డా .కారుమూరి నాగేశ్వర రావు తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని తణుకు శాసనసభ్యులు డా.కారుమూరి నాగేశ్వర రావు అన్నారు. తణుకు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మూడు రోజుల పాటు నిర్వహించిన సీఎం కప్ క్రీడోత్సవాల బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో ఎమ్మేల్యే కారుమూరి నాగేశ్వర రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంధర్బంగా …

Read More »

ముఖ్యమంత్రి పర్యటన కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి…

తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : తణుకు జిల్లా పరిషత్తు హై స్కూల్ ఆవరణలో మంగళవారం ముఖ్యమంత్రి పర్యటన కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాధ్ రాజు పేర్కొన్నారు. హెలిప్యాడ్, కాన్వెయ్ రూట్, జెడ్పి హై స్కూల్ ఆవరణలో ఫోటో ప్రదర్శన, మోడల్ హౌస్ కి సంబంధించిన మౌలిక సదుపాయాల సామాగ్రి, బహిరంగ సభ ప్రాంగణం, వేదిక తదితర ఏర్పాట్లు, రేపు ఉదయం సమావేశానికి హాజరయ్యే ప్రముఖులు, ఇతర వి ఐ పి , …

Read More »

తణుకు లో సీఎం పర్యటనకు చురుగ్గా ఏర్పాట్లు

తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతంగా నిర్వహించడంలో సమన్వయం చేసుకోవాలని జిల్లా ఇంఛార్జి, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), ఉప ముఖ్యమంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) స్పష్టం చేశారు. శనివారం తణుకు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల ను పరిశీలించి, ప్రజా ప్రతినిధులకు, స్థానిక సంస్థల నాయకుల కు తగిన దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి …

Read More »

తణుకు పట్టణంలో బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలన…

తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : తణుకు పట్టణంలో ది.21.12.2021 న జరగనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం పరిశీలిస్తున్న జాయింట్ కలెక్టర్ డా.బీఆర్ అంబేద్కర్ (రెవెన్యూ), జాయింట్ కలెక్టర్( హౌసింగ్ ) సూరజ్ గానోరె , ఆర్డీవో కొవ్వూరు ఎస్.మల్లిబాబు, తదితరులు. ఈ సందర్భంగా రెవెన్యూ, మునిసిపల్, హౌసింగ్, ఆర్ అండ్ బి, పోలీస్, తదితర శాఖల అధికారులకు సూచనలు చేశారు.

Read More »

డిసెంబర్ 21 న రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన.. తణుకు లో బహిరంగ సభ

-రాష్ట్ర స్థాయి జగనన్న సంపూర్ణ హక్కు పధకానికి శ్రీకారం -లబ్దిదారులకు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 21 న జగనన్న సంపూర్ణ హక్కు పధకం లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ అగ్రిమెంట్ పత్రాలు ను అందచేయ్యడం జరుగు తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, చెరుకువాడ శ్రీరం గనాధరాజు మంత్రి తెలిపారు. మంగళవారం ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి హెలిప్యాడ్, బహిరంగ సభ ప్రాంగణంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా …

Read More »

సంక్షేమం కోసం ప్రతీ గ్రామం లో రైతు భరోసా కేం ద్రాలు, రైతు సలహా మండళ్ళు…

తణుకు, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచే రైతుల, మహిళల, పేద, నిరుపేద ప్రజల పక్షాన్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, చెరుకువాడ శ్రీరంగనాధరాజు మంత్రి తెలిపారు. సంక్షేమం కోసం ప్రతీ గ్రామం లో రైతు భరోసా కేం ద్రాలు, రైతు సలహా మండళ్ళు ఏర్పాటు చేసి రైతులకు ఆర్థిక భరోసా ను కల్పించడం జరు గుతోందన్నారు. శనివారం తణుకు జిల్లా పరిషత్ బాలుర పాఠశాల …

Read More »