తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరంలోని కొత్తవీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి పానబాక లక్ష్మి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ …
Read More »Tag Archives: tirupathi
మహిళా గ్రంథాలయ ఉద్యోగులతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి ప్రధమ శ్రేణి శాఖ గ్రంధాలయం నందు ఉదయం 10 గంటలకు చిత్తూరు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ముఖ్య అతిధిగా పాల్గొని ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మహిళా గ్రంథాలయ ఉద్యోగులతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రెడ్డి వారి గురవారెడ్డి మాట్లాడుతూ సృష్టికి మూలం మహిళలు అటువంటి మహిళలను గౌరవించడం మన సంప్రదాయం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో మరియు రాష్ట్ర విద్య శాఖ …
Read More »మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ, ఆరోగ్యం, ఆనందం అనే మూడు అంశాలు ఉంటే కుటుంబం, సమాజం మరింత బలపడుతుంది
-మహిళల సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యం -జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ -ప్రతి మహిళ తన శక్తి సామర్థ్యాలను గుర్తించి కుటుంబంతో పాటు సమాజం, దేశ అభివృద్ధికి తోడ్పడాలి -మహిళల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి -ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు -ప్రతి మహిళ “Think Big, Dream Big, Believe Big, Achieve Big” అనే సంకల్పంతో ముందుకు సాగాలి -మున్సిపల్ కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మహిళల సాధికారతతోనే సమాజ …
Read More »ఈ నెల 9 వ తేదీన జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ
-జిల్లా, డివిజన్, మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహణ -జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 9 వ తేదీన జిల్లా కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కు ప్రజలు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన …
Read More »శ్రీ తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న డా. పసుపులేటి హరిప్రసాద్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పట్టణంలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానంలో ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ మరియు ఆలయ పాలకమండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లక్ష కుంకుమార్చన మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. అమ్మవారి అనుగ్రహం పొందేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఆలయ పాలకమండలి చైర్మన్ మరియు సభ్యుల ఆహ్వానం మేరకు మాజీ మంత్రి, తిరుపతి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు పానబాక లక్ష్మి కార్యక్రమానికి హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు …
Read More »ఘనంగా రాయదుర్గం నియోజకవర్గంలో జనసేన ఉద్యమి సభ్యత్వ ఆత్మీయ సమావేశం
–సభ్యత్వ నమోదును ఉద్యమంగా తీసుకెళ్లాలని పిలుపు రాయదుర్గం, నేటి పత్రిక ప్రజావార్త : రాయదుర్గం నియోజకవర్గంలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయడం లక్ష్యంగా ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించబడింది. నియోజకవర్గ ఇంచార్జ్ మంజునాథ్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ నాయకులు, వీరమహిళలు, క్రియాశీలక వాలెంటీర్లు, యువత మరియు శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా …
Read More »ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 390 అర్జీలు
-ప్రజా సమస్యల పరిష్కార వేదిక ( పి జి ఆర్ ఎస్ ) కు వచ్చిన అర్జీదారుల సమస్యలపై సకాలంలో పరిష్కారం చూపాలి -జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక …
Read More »నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఆధ్వర్యంలో యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్ నిర్వహణ పై సమన్వయ సమావేశం
-ఈ నెల 03 నుండి 05 వ తేదీ వరకు తిరుమల తిరుపతి లో ఎన్.ఎస్.జి. బృందం ద్వారా యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ నిర్వహణ. -మాక్ డ్రిల్ లో పాల్గొంటున్న ప్రతి శాఖ ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలి. -జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ -ఆక్టోపస్ దళాలు, ఎన్ ఎస్ జి బృందాల సమన్వయం తో యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ నిర్వహణ. -అత్యవసర పరిస్థితులను వాస్తవంగా భావించి ప్రతి చర్యలు చేపట్టాలి. -జిల్లా ఎస్. పి. ఎల్. సుబ్బారాయుడు తిరుపతి, …
Read More »ప్రపంచ మహిళా దినోత్సవం – ముందస్తు ఏర్పాట్లపై సమీక్ష
-మహిళా రక్షణ మరియు సైబర్ భద్రతపై అవగాహన పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ -జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు నిర్వహించిన మార్చి 08న International Women’s Day సందర్భంగా జిల్లాలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ, గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, పోలీసు, ఐసిడిఎస్, మెప్మా, …
Read More »ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో మత్స్యకారులకు ఎదురవుతున్న అంతర్రాష్ట్ర సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం
-శుక్రవారం గుమ్మిడిపూడి తహశీల్దార్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దు సమస్యల పై సంబండిత అధికారులతో సమావేశం నిర్వాహణ -జిల్లా కలెక్టర్ డా. ఎస్. వేంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో మత్స్యకారులకు ఎదురవుతున్న అంతర్రాష్ట్ర సమస్యల శాశ్వత పరిష్కారం త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ మినీ వీడియో కాన్ఫెరెన్స్ హాల్ నుండి పులికాట్ సరస్సు పరిధిలో జీవనోపాధి కొనసాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు ఇటీవలి కాలంలో …
Read More »
Prajavartha Online Telugu News