Breaking News

Tag Archives: tirupathi

తిరుపతి ట్రాఫిక్‌ కష్టాలకు పరిష్కారం

-ఎంపీ గురుమూర్తి కృషితో అందుబాటులోకి రానున్న రైల్వే అండర్ బ్రిడ్జి తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కీలకమైన ఎల్సీ నం.107 పాత హీరో హోండా షోరూం వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు దాదాపు పూర్తి కాస్తున్నాయి. త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానున్న ఈ అండర్ బ్రిడ్జ్ ద్వారా నగర ట్రాఫిక్‌కు భారీ ఉపశమనం కలగనుంది. ఇదే సమయంలో కొత్తగా మంజూరు అయిన అప్రోచ్ రోడ్డు పనులు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ …

Read More »

దామినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి.వీర పాండ్యన్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం దామినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్రఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్రీ జి వీర పాండ్యన్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ల్యాబ్, ఫార్మసీ రిజిస్టర్లు, మరియు ఇతర ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు.సిబ్బంది యొక్క ముఖ ఆధారిత హాజరును ఆన్లైన్లో తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించే అన్ని కార్యక్రమాల పనితీరు మరియు ప్రగతిని వైద్యాధికారి మరియు సిబ్బందితో సమీక్షించి ఆన్లైన్లో తనిఖీ చేశారు. కార్యక్రమాల అమలు …

Read More »

తిరుపతిని ‘గ్లోబల్ టూరిస్ట్ హబ్’గా తీర్చిదిద్దుతాం: పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

-చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, శ్రీపొట్టిశ్రీరాములు జిల్లలా పర్యాటక ప్రాజెక్టులపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష..ఇకపై ప్రతి మూడు నెలలకోసారి పర్యాటక శాఖపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడి -తిరుపతి సమీప ప్రాంతాలతో కొత్తగా ‘టూరిజం సర్క్యూట్స్’ ఏర్పాటు చేయాలని ఆదేశం.. అన్నమయ్య జిల్లాను ‘ఎకనామిక్ డిస్ట్రిక్ట్’గా మార్చడమే లక్ష్యం.. నెల్లూరు తీరంలో అంతర్జాతీయ స్థాయి స్టార్ హోటళ్ల ఏర్పాటుకు సన్నాహాలు -హార్సిలీహిల్స్ ఫెస్టివల్ నిర్వహణకు చర్యలు..జూలైలో మైపాడు బీచ్ ఫెస్టివల్ ను నిర్వహించాలని ఆదేశాలు జారీ.. మైపాడు బీచ్ కు బ్లూఫ్లాగ్ గుర్తింపు వచ్చేందుకు …

Read More »

పర్యాటక రంగం మరింత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

-తిరుపతిలో రూ. 1,000 కోట్లతో ఐకానిక్ పర్యాటక కేంద్రాల అభివృద్ధి -రాష్ట్రంలో 2029 నాటికి 50 వేల గదుల (keys) లక్ష్యంగా ప్రణాళికలు -తిరుపతిలో ‘రిజెంటా దేవరాయ’ ఫోర్ స్టార్ హోటల్‌ ప్రారంభోత్సవంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ -రాష్ట్రంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పిస్తున్న ప్రభుత్వం -జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతోందని రాష్ట్ర పర్యాటక శాఖ …

Read More »

శ్రీ శ్రీ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర లో డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి శ్రీ శ్రీ శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ తమ సతీమణి శ్రీగౌరీ, సోదరులు వెంకటేశ్వర ప్రసాద్, శివ ప్రసాద్ తో కలిసి కుటుంబసమేతంగా సాంప్రదాయబద్ధంగా సారే ఊరేగింపును నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో సంప్రదాయాలను గౌరవిస్తూ, భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు-కుంకుమ, గాజులు మరియు పండ్లను సమర్పించారు. తిరుపతి నగరంలో …

Read More »

తిరుచానూరులో శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఐఏఎస్ దంపతులు

తిరుచానూరు, తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి – తిరుమల రెండు రోజుల పర్యటన నిమిత్తం విచ్చేసిన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్  జ్ఞానేష్ కుమార్ ఐఏఎస్ దంపతులు శనివారం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “కుటుంబ ఓటర్లందరికీ ఇది ఒక కొత్త దినం. విజయవంతమైన …

Read More »

అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖకు చెందిన పథకాల అమలు, పురోగతిపై సమీక్ష

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అధ్యయన పర్యటనలో భాగంగా నేడు తిరుపతిలో ని తాజ్ హోటల్ నందు ఉన్నత స్థాయి సమావేశం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించబడింది. హౌసింగ్ మరియు అర్బన్ అఫైర్స్ స్థాయి సంఘం (Standing Committee on Housing and Urban Affairs) అధ్యయన పర్యటనలో భాగంగా నేడు తిరుపతిలో కీలక సమావేశాలు మరియు అనౌపచారిక చర్చలు నిర్వహించ జరిగింది. ఈ …

Read More »

రామచంద్రాపురం మండలంలో రూ.1.20 కోట్లతో 48 జల సంరక్షణ పనులు

-నీటి సంరక్షణ పనులతో మండలంలోని 3262 ఎకరాలకు సాగునీటి లబ్ధి -కొత్తవేపకుప్పంలో రూ.5.87 లక్షలతో బుగ్గలకోన కాలువ పూడికతీత పనులు కొనసాగింపు -కొత్తవేపకుప్పం, నెత్తకుప్పం, పుల్లమనాయుడు కండ్రిగ రైతులకు సాగునీటి ప్రయోజనం -జలధార–జలహారతితో రైతులకు రెట్టింపు ప్రయోజనం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎండలతో ఎండిపోయిన నేలపై వర్షపు చినుకులు పడితే ఎలా జీవం మేల్కొంటుందో… ఇప్పుడు జల ధార–జల హారతి పనులతో తిరుపతి జిల్లా గ్రామాల్లో అదే దృశ్యం కనిపిస్తోంది. పూడికతీతతో మళ్లీ ఊపిరి పీల్చుకుంటున్న కాలువలు, నిండుకుండలా మారే చెరువులు, …

Read More »

తిరుచానూరు శాఖా గ్రంధాలయం నందు వేసవి విజ్ఞాన శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి…

తిరుచానూరు, నేటి పత్రిక ప్రజావార్త : తిరుచానూరు లోని శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలను. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి అన్నారు. తిరుచానూరు శాఖ గ్రంథాలయం నందు నిర్వహించిన వేసవి విజ్ఞాన శిక్షణ తరగతుల సందర్శించినచైర్మన్ రెడ్డి వారి గురవారెడ్డి తో పాటు ముఖ్య అతిథులు గా పాల్గొని ప్రసంగించారు . చైర్మన్ గురువారెడ్డి మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులుకూట మీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబునాయుడు గారి సారధ్యంలో గౌరవ మంత్రివర్యులు లోకేష్ …

Read More »

కార్గిల్ యుద్ధం భారతదేశ శక్తిని చాటింది..

-దేశ సార్వభౌమత్వాన్ని కాపాడింది -భారత దేశ పౌరుల్లో స్ఫూర్తిని నింపింది -చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, తిరుపతి జిల్లా కలెక్టర్ వేంకటేశ్వర్ల -తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అమరవీరులకు నివాళులర్పించి న చిత్తూరు ఎంపీ, తిరుపతి జిల్లా కలెక్టర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : 1999వ సంవత్సరంలో జరిగిన కార్గిల్ యుద్ధం భారతదేశ శక్తిని చాటిందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు. అదే సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడిందని, భారతీయ పౌరుల్లో స్ఫూర్తిని నింపిందని గుర్తు …

Read More »