Breaking News

Tag Archives: tirupathi

మే 6న శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ శంకుస్థాపన చేయనున్న రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : మే 6వ తేదీన ప్రముఖ క్యారియర్ ఏసీ తయారీ యూనిట్‌కు రాష్ట్ర విద్య, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేయనున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. శ్రీ సిటీలో శంకుస్థాపన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు హెలిప్యాడ్, భూమి పూజ స్థలం తదితర అవసరమైన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, శ్రీ సిటీ ఎండీ రవి సన్నారెడ్డి లతో కలిసి సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా …

Read More »

జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

-మండల కార్యాలయాల్లో తహసిల్దార్లు ఎంపీడీవోలు ఇతర మండల అధికారులు వినతులు స్వీకరిస్తారు -ఆర్డీవో కార్యాలయాల్లో రెవెన్యూ డివిజనల్ అధికారి ఇతర డివిజనల్ అధికారులు పాల్గొని స్వీకరిస్తారు -ఎండ తీవ్రత దృష్ట్యా అత్యవసరం అయితేనే ఫిర్యాదుదారులు జిల్లా కలెక్టరేట్ కు రావాలి -జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 4 వ తేదీ సోమవారం జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం …

Read More »

కుటుంబ, గృహ గణన (జనగణన) కార్యక్రమంలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలి

-జన గణన సందర్భంగా అందించిన సమాచారం గోప్యంగా ఉంచబడుతుంది -జిల్లా కలెక్టర్ డా. ఎస్. వేంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : కుటుంబ, గృహ గణన (జనగణన) కార్యక్రమంలో ప్రతి కుటుంబం భాగస్వామ్యం కావాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వేంకటేశ్వర్ పేర్కొన్నారు. జన గణన (గృహ గణన) నిర్వహణలో భాగంగా ఆవిలాల పంచాయతీ లోని శ్రీనివాస నగర్ లో శనివారం జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనగణన 2027 కార్యక్రమాన్ని …

Read More »

పేటవరువ కాలువ పునరుద్ధరణ పనులతో.. ఉద్యాన పంటల సాగుకు ఆస్కారం

-జలధార- జలహారతి ద్వారా తొండమనాడు పంచాయతీ లో 28 నీటి సంరక్షణ పనులు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒకప్పుడు పూడికతో మూసుకుపోయి నీటి ప్రవాహం లేక వెలవెలబోయిన కాలువలు… నేడు మళ్లీ జీవం పొందే అవకాశం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలధార–జలహారతి కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణకు కొత్త దిశను చూపిస్తోంది. తిరుపతి జిల్లాలో చేపడుతున్న ఈ కార్యక్రమంలో తొండమనాడు చెరువు నుండి పేటవరువ కాలువ పనులు కేవలం నీటి వనరుల పునరుద్ధరణకే పరిమితం కాకుండా, …

Read More »

పర్యాటక ప్రాంతాలలో షోరూమ్‌లు ఏర్పాటు చేయడం ద్వారా కళాకారులకు మార్కెట్ పెరిగే అవకాశం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఈ రోజు చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయాన్ని సందర్శించి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మణి నాయుడు, బోర్డు మెంబర్ కొత్తపల్లి శివప్రసాద్ స్వామి …

Read More »

ఇంధన సంక్షోభంపై కేంద్రానికి లేఖ రాసిన ఎంపీ మద్దిల గురుమూర్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ఇంధన సంక్షోభంపై తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దాదాపు 70% పెట్రోల్ బంకులు మూతపడటం, నిల్వలు లేకపోవడం వల్ల ప్రజలు కిలోమీటర్ల మేర క్యూల్లో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఎక్కడా ఇంధన కొరత లేదని చెబుతున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం భిన్న పరిస్థితులు నెలకొనడం సరఫరా నిర్వహణపై అనుమానాలు కలిగిస్తున్నాయని ఎంపీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు …

Read More »

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ఇంధన కొరతకు కారణం : ఎంపీ గురుమూర్తి

-రాష్ట్రంలో కృత్రిమ ఇంధన కొరతపై తిరుపతి ఆగ్రహం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరత పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని తిరుపతి ఎంపీ డా.మద్దిల గురుమూర్తి విమర్శించారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని పలు పెట్రోల్ బంకులను ఎంపీ స్వయంగా తనిఖీ చేసి పరిస్థితిని సమీక్షించారు. బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొనడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎక్కడా ఇంధన కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం …

Read More »

పెట్రోల్ డీజల్ కొరత పై వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దు

-కృత్రిమ కొరతను అదునుగా తీసుకొని పెట్రోల్ డీజిల్ బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు -జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ -జిల్లాలో అవసరమైన మేనకు పెట్రోలు డీజిల్ నిల్వలు ఉన్నాయి -సోషల్ మీడియా వదంతులను నమ్మవద్దు . . అసత్య ప్రచారాలు చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం -జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పెట్రోల్ డీజిల్ కొరత పై వస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని, కృత్రిమ కొరతను అదునుగా తీసుకొని బ్లాక్ …

Read More »

జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం

-జిల్లాలో పెట్రోల్, డీజిల్ నిల్వలు సరిపడా ఉన్నాయి: జిల్లా జాయింట్ కలెక్టర్ గోవింద రావు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని, పెట్రోల్, డీజిల్ నిల్వలు ప్రజలకు సరిపడా ఉన్నాయనీ జిల్లా జాయింట్ కలెక్టర్ గోవింద రావు పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లాలో డీజల్, పెట్రోల్ లభ్యత పై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ…తిరుపతి జిల్లాలో …

Read More »

తిరుపతి పట్టణంలో పెట్రోల్ బంకులపై ఆకస్మిక తనిఖీలు

-జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు నాణ్యమైన సేవలు అందుతున్నాయో లేదో నిర్ధారించడానికి తిరుపతి పట్టణంలోని పలు పెట్రోల్ బంకులపై జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్. గోవిందరావు ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి అర్బన్ పరిధిలోని ఎయిర్ బైపాస్ రోడ్ వద్ద ఉన్న కూరపాటి సర్వీస్ స్టేషన్,తిరుపతి రూరల్ మండలంలోని అవిలాల గ్రామంలో ఉన్న VKRR ఫ్యూయల్ స్టేషన్, తిరుపతి అర్బన్ HPCL ఇంధన స్టేషన్, HPC రిటైల్ అవుట్‌లెట్ …

Read More »