Breaking News

Daily Archives: June 5, 2024

కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించిన ప్రజలకు శిరసువంచి నమస్కరిస్తున్నా

-ప్రజలు గెలవాలి…..రాష్ట్రం నిలవాలి అనే మా పిలుపునందుకుని ప్రజలు అనూహ్య మద్దతిచ్చారు -పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన కూలీలు…..ఎన్ఆర్ఐల తరలివచ్చి ఓట్లు వేశారు -ప్రజలు మాకు ఇచ్చింది అధికారం మాత్రమే కాదు…ఒక ఉన్నతమైన బాధ్యత -మేం పాలకులం కాదు…సేవకులం అనేది మా విధానం -పాలకుడు ఎలా ఉండకూడదో దేశంలో జగన్ పాలన ఒక కేస్ స్టడీ -జగన్ అహంకారం, అవినీతి, విధ్వంసంతో దెబ్బతినని వర్గం లేదు…వ్యవస్థ లేదు -ప్రజలు 5 ఏళ్లు స్చేచ్చను, బతకడంపై ఆశను కోల్పోయారు…ఆరాచకాన్ని చూశారు -కూటమి కార్యకర్తలు, నాయకుల …

Read More »

కనీవినీ ఎరుగని విజయం ఇది… అంతే బాధ్యతగా పని చేద్దాం

–జనసేన విజేతల సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్, తెనాలి అసెంబ్లీ విజేత నాదెండ్ల మనోహర్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలు కనీవినీ ఎరుగనిరీతిలో జనసేన పార్టీని ఆశీర్వదించారు. ప్రజలకు అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. జనసేన పార్టీ సమస్యల పరిష్కారానికి ఏ విధంగా నిలబడుతుందో చేసి చూపుదామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్  అద్భుత నాయకత్వంలో జనసేన పార్టీ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించగలిగిందన్నారు. రాష్ట్ర ప్రజల …

Read More »

ప్రజలు మనల్ని బలంగా నమ్మారు… మనం అంతే బలంగా వారి కోసం పని చేద్దాం

-పారదర్శకంగా, బాధ్యతతో కూడిన పాలన అందిస్తాం -రాజకీయాలను కెరీర్ చేసుకోవాలనే స్ఫూర్తిని యువతలో నింపుతాం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జనసేన ఎమ్మెల్యేల సమావేశంలో పవన్ కళ్యాణ్  అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ప్రజలు మనల్ని బలంగా నమ్మి కనీవినీ ఎరుగని విజయాన్ని అందించారు. మనకు వచ్చిన ప్రతీ ఓటు మనకు బాధ్యతను గుర్తు చేసేదే. అయిదు కోట్ల మందికీ జవాబుదారీగా ఉండాలి’ అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్  స్పష్టం చేశారు. బుధవారం ఉదయం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ …

Read More »

ఓట్ల లెక్కింపును శాంతియుతంగా పూర్తి చేసినందుకు అభినందనలు

-ఎన్నికల పక్రియ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు -రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని శాంతియుతంగా పూర్తి చేసినందుకు మరియు మొత్తం ప్రక్రియను అత్యంత ప్రొఫెషనల్ పద్ధతిలో నిర్వహించినందుకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు, ఆర్వోలకు, ఎన్నికల సిబ్బందికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అభినందనలు తెలిపారు. ఇటు వంటి ప్రతిభావంతులైన అధికారుల బృందానికి నాయకత్వం వహిస్తున్నందుకు నాకు ఎంతో గర్వపడుతున్నానన్నారు. ప్రజాస్వామ్య పండుగను రాష్ట్రంలో ఎంతో …

Read More »

ఈసీఐ, సీఈవో మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఎన్నిక‌ల సామ‌గ్రి భ‌ద్రం

– జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సార్వ‌త్రిక ఎన్నిక‌ల కౌంటింగ్ జిల్లాలో ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో విజ‌య‌వంతంగా పూర్తికావ‌డంతో జిల్లా ఎన్నిక‌ల అధికారి మార్గ‌నిర్దేశ‌నంతో అధికారులు ఎన్నిక‌ల సామ‌గ్రిని భ‌ద్ర‌ప‌రిచే కార్య‌క‌లాపాలు చేప‌డుతున్నారు. ఇందులో భాగంగా బుధ‌వారం క‌లెక్ట‌రేట్‌లోని ప్ర‌త్యేక గోదాములో ఎన్నికల్లో ఉపయోగించిన స్టాట్యుట‌రీ క‌వ‌ర్స్‌, ఫారాలు, రిజిస్ట‌ర్లు వంటి ఇత‌ర ఎన్నిక‌ల సామ‌గ్రిని భ‌ద్ర‌ప‌రిచే కార్య‌క్ర‌మాన్ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు అధికారుల‌తో క‌లిసి ప‌ర్య‌వేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్త‌యినందున …

Read More »

పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నగరంలోని కలెక్టరేట్లో గుడ్డ, నారతో చేసిన పర్యావరణహిత సంచులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని అరికట్టాలన్నారు. గుడ్డ. నారతో చేసిన సంచులనే వాడాలన్నారు ప్రతి ఒక్కరూ పర్యావరణహిత జీవన శైలి అలవర్చుకోవాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ భావితరాలకు కాలుష్య రహిత …

Read More »

కూటమి విజయంపై మాదిగ కుల సంఘాల జేఏసీ హర్షం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి గెలుపు మాదిగల గెలుపు అని మాదిగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు పేరు పోగు వెంకటేశ్వరరావు అన్నారు. స్థానిక గాంధీ నగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కూటమి విజయం పై మాదిగ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మాది గ నేతలుకేక్ కటింగ్ చేసి, అనంతరం జేఏసీ అధ్యక్షులు పేరు పోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు గెలుపే మాదిగ గెలుపు అని రాష్ట్రంలో ఉన్న మాదిగలు అందరూ కూటమి గెలుపుకి కష్టపడి పని …

Read More »

ప్రకృతిని రక్షిద్దాం.. భావితరాలకు ఆదర్శంగా నిలుద్దాం..

-ప్రకృతి రక్షణకై నడుం బిగిద్దాం.. మట్టి, నీరు, గాలి కలుషితం కాకుండా కాపాడుకుందాం -మొక్కలను నాటుదాం.. పర్యావరణానికి రక్షణగా నిలుద్దాం -వేస్ట్ నుండి ఎనర్జీ దిశగా పయనం ప్రగతికి ముందడుగు -కాలుష్య నివారణలో అందరం భాగస్వాములవుదాం -పర్యావరణహిత జీవనశైలి అందరూ అలవర్చుకోవాలి.. -ఏపీపీసీబీ మెంబర్ సెక్రటరీ బి. శ్రీధర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రకృతిని రక్షిద్దాం.. భావితరాలకు ఆదర్శంగా నిలుద్దామని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సభ్య కార్యదర్శి బి. శ్రీధర్ పిలుపునిచ్చారు. విజయవాడలోని ఎన్ ఏ సీ కళ్యాణమండపంలో బుధవారం …

Read More »

టిడిపి క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో కూటమి విజయంపై హర్షం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడిపి క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో టిడిపి కూటమి గెలుపు సందర్భంగా స్థానిక గాంధీనగర్ ప్రెస్క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో టిడిపి క్రిస్టియన్ నాయకులు కేక్ కట్ చేసి నారు. తదనంతరం క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ఈటె స్వామి దాస్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గెలుపు కోసం గత నెలలుగా ప్రతి చర్చిలో ప్రార్థనలు చేసామని ఆ దేవుని కృప వలన అన్యోహమైన ఫలితాలు వచ్చాయని ఆయన అన్నారు. జూన్ 9వ తేదీన జరగబోవు చంద్రబాబు నాయుడు ప్రమాణ …

Read More »

ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమం 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎస్ ఆర్ ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కొల్లేటి రమేష్ నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్ఆర్ఆర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం యూనిట్ 2 మరియు ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి వారి సంయుక్త సహకారంతో ఎస్ఆర్ఆర్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే భాగ్యలక్ష్మి ప్రారంభించారు మొక్కలు నాటడం పర్యావరణాన్ని రక్షించుకోవలసిన బాధ్యత …

Read More »