ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం ఇంద్రకీలాద్రి, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము హుండీ లెక్కింపు… నగదు: రూ. 2,28,81,128/- లు, కానుకల రూపములో – బంగారం: 328 గ్రాములు, – వెండి: 3 కేజీల 480 గ్రాములు విదేశీ కరెన్సీ: USA – 158 డాలర్లు, సౌదీ – 5 రియాల్స్, UAE – 130 దిర్హమ్స్, కేనేడా – 115 డాలర్లు, సింగపూర్ – 55 డాలర్లు, ఇంగ్లాండ్ – 65 పౌండ్లు, ఖతర్ – 1 రియాల్, …
Read More »Devotional
తిరుమల వైభవం
-శ్రీవారి కరుణ కలగాలంటే తిరుమల యాత్ర ఎలాచేయాలి.? -తిరుమల మామూలు క్షేత్రము కాదు. పరమాత్మ స్వయంభూగా వెలసిన క్షేత్రరాజము. అక్కడ ప్రతి చెట్టు, ప్రతి పుట్ట భగవంతుని ధ్యానిస్తున్న మహర్శులే అని చెప్పబడుతున్నాయి. -ఆ ఏడుకొండలు సాక్షాత్తూ ఆదిశేషుడేనని పురాణాలు వివరిస్తున్నాయి. కనుకనే రామానుజులలాంటి సద్గురువులు అక్కడ ఎలా మెలగాలో ఆచరణాత్మకంగా చూపించారు. అన్నమయ్య లాంటి మహానుభావులు అక్కడ నివాసం కోసం తపించి తరించారు. ఇక అటువంటి పవిత్ర తిరుమల యాత్ర ఎలా చేయాలో పెద్దలు చెప్పినది చూద్దాము. -కొండనెక్కటం అలిపిరి నుంచి మొదలవుతుంది. …
Read More »2025 లో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 10 – వైకుంఠ ఏకాదశి జనవరి 10 నుండి 19 వరకు – వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 4 – రథసప్తమి ఫిబ్రవరి 12 – రామకృష్ణ తీర్థ ముక్కోటి మార్చి 9 – 13 తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు మార్చి 14 – కుమారధార తీర్థ ముక్కోటి మార్చి 30 – శ్రీవారి ఉగాది ఆస్థానం ఏప్రిల్ 10 – 12 శ్రీవారి వసంతోత్సవాలు జూన్ 9 – 11 – శ్రీవారి …
Read More »వారాహి అమ్మవారి దేవాలయం
నేటి పత్రిక ప్రజావార్త : ప్రధాన నగరం తిమ్ఫు నుండి దాదాపు 24 గంటల ప్రయాణంతో పారోలోని చుంఫు నైలో ఉన్న తేలియాడే విగ్రహ ఆలయం. ఈ ఆలయం కొండ పైభాగంలో ఉంది – వేద అభ్యాసానికి నిజమైన ఆలయం… వారాహి అమ్మవారి దేవాలయం, భూటాన్ మన హైందవంలో శక్తిని ఆరాధించేవారు, శైవులు (శివుడిని ఆరాధించేవారు), వైష్టవులు (విష్ణువును ఆరాధించేవారు) అందరు కూడా వారాహి అమ్మవారిని ఆరాధించేవారట. వారాహి దేవతను ఎక్కువగా వామమార్గ తాంత్రిక సాధన చేసే వారు ఆరాధిస్తారట.. అందుకే మన జనబాహుళ్యానికి …
Read More »25 లక్షల దీపాలతో అయోధ్య ధగధగ..!!
-2 గిన్నిస్ రికార్డుల సాధన -దీపావళిని పురస్కరించుకొని అయోధ్యలోని సరయూ నదీతీరంలో దీపోత్సవ కాంతులు అయోధ్య, నేటి పత్రిక ప్రజావార్త : బాలరాముడు కొలువుదీరిన అయోధ్యలో బుధవారం రాత్రి దీపావళి సంబరాలు కనులపండువగా జరిగాయి. గత ఎనిమిదేళ్లుగా సరయూ నదీతీరంలో దీపోత్సవం నిర్వహిస్తున్న ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఈసారి కూడా అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేసింది. బాలరాముణ్ని దర్శించుకొన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా దీపాలు వెలిగించి ఉత్సవాన్ని ప్రారంభించారు. మొత్తం 55 ఘాట్లలో భక్తులు 25 లక్షలకు పైగా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించారు. …
Read More »శ్రీ మహిషాసుర మద్దినీ దేవి అలంకరణలో దుర్గమ్మ
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : మహిషమస్తక నృత్త వినోదిని స్ఫుటరణన్మణి నూపుర మేఖలా జనరక్షణ మోక్ష విధాయిని జయతి శుంభ నిశుంభ నిషూధిని. క్రోది నామ సంవత్సర దేవీ నవరాత్రులలో తొమ్మిదో రోజున ఆశ్వయుజ శుద్ధనవమి తిథి ఉన్నప్పుడు మహర్నవమి రోజున కనకదుర్గ అమ్మ శ్రీ మహిషాసుర మద్దినీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఎనిమిది రోజుల యుద్ధం తరవాత అమ్మ నవమినాడు మహిషాసురుణ్ని మర్దించి, లోకాలన్నింటికి ఆనందాన్ని చేకూర్చింది. అమ్మ అవతారాన్నింటిలో దుష్టశిక్షణ చేసిన ఈ రూపం అత్యుగ్రం. అందరు …
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »ఆగస్టు 19న తిరుమ ల శ్రీవారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి గరుడసేవ
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్ట్ 19వ తేదీన శ్రావణ పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. ప్రతినెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ వల్ల విషయం తెలిసిందే. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న గ’రుడునిపై తిరుమాడ వీధులలో భక్తులకు దర్శనమిస్తారు.
Read More »త్రివర్ణ అలంకరణలో కాశీ విశ్వేశ్వరుడు
జనరల్ డెస్క్, నేటి పత్రిక ప్రజావార్త : దేశమంతటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు. వారణాసిలో కొలువైన విశ్వేశ్వరుడు కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మునిగితేలాడు. శ్రావణమాస శోభతో వెలిగిపోతున్న కాశీ విశ్వేశ్వరుని ముంగిట నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. స్వామివారి దర్బారును అందంగా అలంకరించారు. ఇందుకోసం జాతీయ పతాకంలో కనిపించే కాషాయం, తెలుపు, ఆకుపచ్చల రంగులు కలిగిన పూలను వినియోగించారు. ఆలయానికి వచ్చిన భక్తులు హరహర మహాదేవ్తో పాటు జై భారత్ మాతాకీ అంటూ …
Read More »వ్యాస పూర్ణిమ, గురుపౌర్ణమి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మనందరిలోనూ పవిత్రమయిన హృదయం ఉంది. కాని చీకటి అనే అజ్ఞానంతో మనసంతా చెడు ఆలోచనలతోనూ , దుర్గుణాలతోను నిండిపోవడం వల్ల దానిని గుర్తించలేక పోతున్నాము. మన అజ్ఞానం ఎంతంటే? దీపం వెలిగించ మన్నప్పుడు నీటికీ , నూనెకు తేడా తెలియనట్టు వంటి చీకటి స్థితిలో ఉన్నాము. మరి ఈ చీకటి స్థితి నుంచి బయటపడి జ్ఞానదీపాన్ని వెలించు కోవాలంటే మంచి సద్గురువు చాలా అవసరం. గురువు అంటే :- గురువు అంటే బ్రహ్మ , విష్ణు , …
Read More »