Daily Archives: July 12, 2026

శస్త్ర చికిత్స అయిపోయింది… వెంటనే విధుల్లోకి వచ్చేస్తానంటున్నారు

-శస్త్ర చికిత్స అనంతరం తగిన విశ్రాంతి అవసరం అని పవన్ కళ్యాణ్ కి సూచించాను -మూడు వారాల ఫిజియోథెరపీ ఉంటుందని వైద్యులు తెలిపారు -ఆరు నెలల తర్వాత రెండో భుజానికి పరీక్షలు చేస్తారు -పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం నిలకడగా ఉంది -ఉప ముఖ్యమంత్రి ఆరోగ్య వివరాలను అన్నా కొణిదలని అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు -పవన్ కళ్యాణ్ ని ముంబయి ఆస్పత్రిలో పరామర్శించిన ముఖ్యమంత్రి… అనంతరం మీడియాకు వివరాలు వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘ప్రజా క్షేత్రంలోకి ఉప …

Read More »

సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి నూతన జీవం

-117 వరద గేట్ల మార్పిడికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శ్రీకారం -గోదావరి డెల్టా భద్రత, సాగునీటి భవిష్యత్తుకు చారిత్రాత్మక అడుగు ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉభయ గోదావరి జిల్లాల వ్యవసాయ, తాగునీటి అవసరాలకు దాదాపు రెండు శతాబ్దాలుగా జీవనాడిగా నిలిచిన ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. సుమారు ₹152.95 కోట్ల వ్యయంతో 117 పాత వరద గేట్ల స్థానంలో అత్యాధునిక వరద గేట్ల ఏర్పాటు పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి …

Read More »

“భారత్ టెక్స్ 2026 – ఒక గ్లోబల్ టెక్స్‌టైల్ ఎక్స్‌పో”

న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1,77,447 మంది హ్యాండ్‌లూమ్ కార్మికులతో సమృద్ధమైన చేనేత వస్త్రాలను ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత పరిశ్రమకు తరతరాల నుండి అభివృద్ధి చెందుతున్న సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వం. ఇది ఎల్లప్పుడూ ఉపాధి కార్యకలాపంగా మరియు మానవ సృజనాత్మకతను ప్రదర్శించే మాధ్యమంగా ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంది. ప్రతి జిల్లా స్థానిక కార్మికులచే ఉత్పత్తి చేయబడిన తమ స్వంత ప్రత్యేక రకాల వస్త్రాలను కలిగి ఉంది. రాష్ట్రంలోని 35 చేనేత ఉత్పత్తులను ‘ఒక …

Read More »

విద్యుత్ బస్సుల నిర్వహణ, మూసివేసిన డిపోల పునరుద్ధరణపై స్పష్టత లేకపోవడంతో మా ఉద్యమం కొనసాగుతుంది.

-జేఏసీ రెండో దశ ఉద్యమంలో భాగంగా ఈ నెల 14 నుంచి 19 వరకు ప్రజాప్రతినిధులను కలిసి ఉద్యమానికి మద్దతు కోరుతూ వినతిపత్రాలు అందజేస్తాం. -ఈ నెల నుంచే ఆర్టీసీ ఉద్యోగులందరి సంతకాల సేకరణ చేపట్టి, ఈ నెల 27న నిర్వహించే ‘గ్రీవెన్స్ డే’ సందర్భంగా ముఖ్యమంత్రికి వినతిపత్రాన్ని సమర్పిస్తాం. -ఈ నెల 30న విజయవాడలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశాన్ని నిర్వహించి, మూడో దశ ఆందోళన కార్యక్రమాలను ప్రకటిస్తాం. – ఆదివారం గూగూల్ మిట్ ద్వారా జరిగిన ఆర్టిసి జేఏసి రాష్ట్రకార్యవర్గం …

Read More »

యువత భవితకు బంగారు బాట పీబీ సిద్ధార్థలో ఘనంగా ఉద్యోగమేళా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, బీఎన్‌ఐ, బి.ఆర్. కాన్సెప్ట్స్ సంయుక్త నిర్వహణలో విజయవాడలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో ఆదివారం మెగా ఉద్యోగ మేళా ఘనంగా జరిగింది. విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దె రామమోహనరావు, ఎన్టీఆర్ జిల్లా దిశా కమిటీ సభ్యుడు మాదిగాని గురునాధం జ్యోతి ప్రకాశనం చేసి జాబ్ మేళా ప్రారంభించారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఉద్యోగ మేళా నిర్వాహకులకు, పాల్గొన్న విద్యార్థులకు అభినందనల సందేశం పంపించారు. ఈ సందర్భంగా …

Read More »

విజయవాడ లో టికెట్ తెగితే విజయానికి టికెట్ తెగినట్టే… : ఎంపీ చిన్ని

-అన్ని ప్రాంతాలు హీరోలను అందిస్తే విజయవాడ సూపర్ స్టార్ లను ఇచ్చింది -సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ నటించిన ‘శ్రీనివాస మంగాపురం’ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం విజయవాడ అప్సర థియేటర్లో ఘనంగా జరిగింది. ​ఈ వేడుకకు హీరోగా పరిచయమవుతున్న జయకృష్ణ, కథానాయిక రషా తడాని, చిత్ర దర్శకుడు అజయ్ భూపతి, ప్రముఖ నిర్మాత …

Read More »

ఎంపీ చిన్ని కష్టానికి దక్కిన ఫలితం

-ప్రారంభానికి సిద్ధమైన రాయనపాడు రైల్వే స్టేషన్ -ఎంపీ కేశినేని చిన్ని చొరవతో రాయనపాడు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తి -అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.35 కోట్లకు పైగా అభివృద్ధి పనులు -విజయవాడ ప్రధాన స్టేషన్లో రద్దీని తగ్గించడానికి ప్రత్యామ్నాయ శాటిలైట్ టెర్మినల్ గా రాయనపాడు -మౌలిక సదుపాయాలతో పాటు అత్యాధునిక హైటెక్ హంగులతో రూపుదిద్దుకున్న రాయనపాడు రైల్వే స్టేషన్ -కొండపల్లి బొమ్మల పెయింటింగ్స్ తో ప్రత్యేక ఆకర్షణ -ఈనెల 17న ప్రారంభానికి ముహూర్తం ఖరారు -అమృత్ భారత్ పథకం కింద …

Read More »

“సుజన ఫౌండేషన్” ఉచిత వైద్య శిబిరాలతో పేద ప్రజల ఆరోగ్యానికి భరోసా…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎం ఎల్ ఏ సుజన చౌదరి ఆధ్వర్యంలోని “సుజన ఫౌండేషన్” ద్వారా రెండో రోజు, ఆదివారం పూర్ణానందం పేట, కౌతా సుబ్బారావు మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ,నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజారోగ్యమే లక్ష్యంగా ఎం ఎల్ ఏ సుజన చౌదరి, పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి శని, ఆదివారలలో ఉచిత మొబైల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వైద్య శిబిరంలో కార్డియాలజీ ,జనరల్, డెంటల్, కంటి పరీక్షలు, బీ పీ, షుగర్, ఈ …

Read More »

పూర్వ వేద విద్యార్థుల కలయిక

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సీతానగరం ఆశ్రమం నందు ఆదివారం పూర్వ వేద విద్యార్థుల సమావేశం (కలయిక) ఎంతో వైభవంగా జరిగినది. శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి కి పూర్వ విద్యార్థులందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్దలతో తమ శ్రద్ధ శక్తులను కనబరిచారు. అనంతరం ఆయన చేతులమీదుగా అందరికి శ్రీపాద తీర్ధాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో క్రేన్ వక్క పలుకులు అధినేత గ్రంధి కాంతారావు పాల్గొని స్వామి వారితో వారికున్న అనుబంధాన్ని తెలుపుతూ, సీతానగరం …

Read More »

13 న సంస్కృత మేధావుల సదస్సు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సంస్కృత మేధావులతో సదస్సు సోమవారం సమావేశం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర తెలుగు మరియు సంస్కృత అకాడమి అధ్యక్షులు ఆర్. డి. విల్సన్ @శరత్ చంద్ర తెలిపారు. తెలుగు మరియు సంస్కృత అకాడమీ అధ్యక్షులు ఆర్. డి. విల్సన్ @శరత్ చంద్ర నేతృత్వంలో సంస్కృత పండితులు, మేధావులతో సదస్సు విజయవాడ వడ్డేశ్వరంలో జరుగుతుందన్నారు. ఈ సదస్సు ద్వారా సంస్కృత భాష విస్తరణకి తీసుకోవలసిన కార్యాచరణ పై మేధావులతో చర్చించడం జరుగుతుందని విల్సన్ తెలియచేశారు. సంస్కృత భాష సౌరభం విస్తరణలో భాగంగా …

Read More »