మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి ఆదేశాలు, జిల్లా కలెక్టర్, కృష్ణా జిల్లా మేజిస్ట్రేట్ డి.కె. బాలాజీ గారి సూచనల మేరకు పెడన పట్టణంలోని చేనేత కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం జూలై 13, 2026 (సోమవారం) ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు మూడు చేనేత సహకార సంఘాల ప్రాంగణాల్లో ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ పి. యుగంధర్ …
Read More »Daily Archives: July 12, 2026
ఈనెల 15న అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు జాబ్ మేళా..
-నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి… -జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ,ఐఏఎస్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.15.07.2026 బుధవారం ఉదయం 09:00 గంటలకు అవనిగడ్డలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ,ఐఏఎస్ తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో UNO మిందా లిమిటెడ్, టాటా ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బంధన్ బ్యాంక్ లిమిటెడ్, ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ముత్తూట్ …
Read More »వత్సవాయి ఎంజేపీని జూనియర్ కళాశాలగా అప్ గ్రేడ్ చేస్తా
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -పీ 4 విధానంతో వత్సవాయి ఎంజేపీ అభివృద్ధి అభినందనీయం -ఎన్ఆర్ఐ చిరుమామిళ్ల దంపతులు దాతృత్వం ఎందరికో స్ఫూర్తి -బీసీ విద్యకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం -రాష్ట్రంలో కొత్తగా 10 గురుకులాల ఏర్పాటు -10 శాతం మేర డైట్ ఛార్జీల పెంపు : మంత్రి సవిత -పీ 4 విధానంలో వత్సవాయి గురుకులంలో డార్మెటరీ, డైనింగ్ హాల్ ను ప్రారంభించిన మంత్రి సవిత వత్సవాయి/జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త : పీ 4 విధానం చాలా గొప్పదని, …
Read More »మరో రెండురోజులే సర్..!
-ఇంకా ఎవరైనా ఫారాలు సమర్పించుకుంటే వెంటనే బీఎల్వోకు అందజేయాలి -క్షేత్ర స్థాయిలో ఓటర్ల సేవలోనే అధికారులు -వారి సహాయ సహకారాలను తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతం చేయండి -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ ఆదేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు మరో రెండురోజులు మాత్రమే గడువు మిగిలి ఉన్నందున, ఇంకా ఫారాలు సమర్పించని ఓటర్లు వెంటనే తమ పరిధిలోని బూత్ స్థాయి అధికారి (బీఎల్వో)కు ఫారాలు అందజేయాలని …
Read More »ఈ నెల 13న ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వినతుల స్వీకరణ..
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 13వ తేదీ సోమవారం కలెక్టరేట్ లో ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం … పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టం) కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి పీజీఆర్ఎస్ ద్వారా అర్జీల స్వీకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంతో …
Read More »ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో కూడా నిర్వహిస్తున్నట్లు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కు సంబంధించిన సమస్యలన్నీ ప్రజలు తమ దగ్గరలోని కార్యాలయంలో సంప్రదించవచ్చని ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తారని అధికారులందరూ …
Read More »సర్ ప్రక్రియకు 2 రోజులే గడువు ఉంది…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియకు 2 రోజులే గడువు ఉందని, ఎన్యూమరేషన్ ఫారాలుఇంకా ఎవరైనా ఇవ్వకుంటే తక్షణం ఇవ్వాలని, లేకుంటే ఈ నెల 21న వచ్చే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఓటు ఉండకపోవచ్చని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని నింపి, వెంటనే బిఎల్ఓలకు ఇచ్చి …
Read More »ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక..కమిషనర్ కె.మయూర్ అశోక్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : జూలై 13వ తేది సోమవారం గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం ద్వారా జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read More »పదో తరగతిలో 100% ఉత్తీర్ణత సాధనకు పాఠశాల విద్యాశాఖ ప్రతిష్టాత్మక అడుగు
-“మిషన్ మార్చ్ SSC-2027” కార్యాచరణ ప్రారంభం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ యాజమాన్యంలోని పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడానికి మరియు ఎస్ఎస్సీ (SSC) పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా పాఠశాల విద్యాశాఖ “మిషన్ మార్చ్ SSC–2027: నూటికి నూరు శాతం విజయమే లక్ష్యం – యాక్షన్ ప్లాన్ ఫేజ్-I” (Mission March SSC–2027: A Leap Towards 100% Success – Action Plan Phase-I) ను ప్రారంభించింది. ఈ ప్రత్యేక కార్యక్రమం జాతీయ విద్యా విధానం …
Read More »శ్రీకాళహస్తి జనసేన బలోపేతానికి దిశానిర్దేశం
-డా. పసుపులేటి హరిప్రసాద్ కీలక మార్గదర్శకత్వం తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ సంస్థాగత బలోపేతం, క్షేత్రస్థాయిలో పార్టీ విస్తరణ, ప్రజా సమస్యల పరిష్కారంలో అనుసరించాల్సిన కార్యాచరణపై కీలక మార్గదర్శకత్వం అందించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ముచ్చివోలులో దండి నరేంద్ర నివాసంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో సీనియర్ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. …
Read More »
Prajavartha Online Telugu News