తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి నగరంలోని రవీంద్ర నగర్, సమవాయి రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన SKD గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ – కనకాస్ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. హరిప్రసాద్ మాట్లాడుతూ, “ఈరోజు నాకు …
Read More »Daily Archives: July 12, 2026
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »కేబినెట్ ఉప సంఘానికి అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కీలక సూచనలు
-ఈ నెలాఖరులోగా ప్రత్యేక న్యాయస్థానం పని ప్రారంభించాలి -సీఐడీతో డెడికేటెడ్ బృందం వెనువెంటనే నియమించాలి -యాజమాన్యపు బినామీ ఆస్తులు అన్నింటినీ అటాచ్మెంట్ చేయాలి -కంపెనీ భూములను చిన్న కమతాలుగా చేసి బహిరంగ వేలం వేయాలి -2015కి ముందు రిజిష్ట్రర్డ్ స్థలాలు బాధితులు, కొనుగోలుదారులకు అందించాలి -ముప్పాళ్ల నాగేశ్వరరావు, బీవీ చంద్రశేఖర్ విజ్ఞప్తి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గత మార్చి 6వ తేదీన నిరవధిక దీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట మేరకు ప్రత్యేక కోర్టు, మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు …
Read More »రాజధాని ప్రాంతంలో బలవంతపు భూ సేకరణ నిలిపివేయాలి
-బుల్డోజర్లు, జేసీబీలు, ప్రొక్లెయిన్ల సంస్కృతికి స్వస్తి పలకాలి -ఉండవల్లి రైతులపై దౌర్జన్యం దుర్మార్గం -పంటలు ధ్వంసం చేయించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధాని ప్రాంతం పరిధిలోని ఉండవల్లి గ్రామ రైతుల భూముల్లోకి బుల్డోజర్లు, ప్రొక్లెయిన్లు, జేసీబీలను దింపి, దౌర్జన్యంగా భూములను చంద్రబాబు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ఒకవైపు హైకోర్టులో కేసు విచారణ …
Read More »
Prajavartha Online Telugu News