Breaking News

Telangana

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ..

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను శాసనసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న మహా ధర్నాకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన …

Read More »

2000 మంది ఆడపడుచులకు శ్రీమంతం చేసిన మనసున్న శ్రీమంతుడు..

-అన్న అనే మాటను సార్థకం చేసుకుని.. పుట్టింటి కానుకగా చీర-సారె, పసుపు, కుంకుమ అందజేసిన పేదల పెద్దన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే.. హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : పోషకాహార వారోత్సవంలో భాగంగా నవయువ నిర్మాణ్ సంస్థ మరియు కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడ మహమ్మద్ ఫంక్షన్ హాల్‌లో సామూహిక శ్రీమంతాలు,అన్నప్రాసన కార్యక్రమాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 2,000 మంది గర్భిణీ మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో హాజరై సందడి చేశారు. …

Read More »

శ్రీ శ్రీ శ్రీ చెన్నకేశవ స్వామివారి జాతరలో పాల్గొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే..

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : దేవరకద్ర నియోజకవర్గం, మూసాపేట్ మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీశ్రీశ్రీ చెన్నకేశవ స్వామివారి జాతర సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తో కలిసి చెన్నకేశవ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. జాతర సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులతో ఎమ్మెల్యేలు ఆత్మీయంగా ముచ్చటించారు.. గ్రామ ప్రజలు, భక్తులు ఎమ్మెల్యేలకు ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో …

Read More »

రాహుల్ గాంధీపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి….

-ప్రజాస్వామ్య పరిరక్షణకు దేశ కాంగ్రెస్ శ్రేణులమంతా ఐక్యతతో పోరాడుతాం.. -జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ పై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌కు నిరసనగా సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నేడు ఎం.జి. రోడ్‌లోని గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ పాల్గొని సంఘీభావం తెలిపారు. అదే సందర్భంగా ఎం.జి. రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ …

Read More »

గణేష్ ఉత్సవాల-2026 ఉన్నతస్థాయి సన్నాహక సమన్వయ సమావేశం

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : నేడు జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో నిర్వహించిన గణేష్ ఉత్సవాల-2026 ఉన్నతస్థాయి సన్నాహక సమన్వయ సమావేశంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ పాల్గొన్నారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్యం, భద్రత, విద్యుత్, వైద్య సేవలు, ట్రాఫిక్ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించాలని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రజలకు, …

Read More »

ఆపన్నులకు అండగా ప్రజా ప్రభుత్వం…ప్రతి కుటుంబానికి భరోసా…

-20 మంది లబ్ధిదారులకు ₹12.27 లక్షల CMRF చెక్కుల పంపిణీ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు అందిస్తూ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ అందించారు. యూసుఫ్‌గూడలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 20 మంది లబ్ధిదారులకు మొత్తం ₹12,27,500 విలువైన CMRF చెక్కులను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి అండగా నిలిచి, …

Read More »

ముసారాంబాగ్ మూసీపై వారధి..

-తెలంగాణ అభివృద్ధికి సారథి.. -మన రేవంతన్న..! -జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే.. హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : అంబర్‌పేట్ నియోజకవర్గ ప్రజల ఎన్నో ఏళ్ల కలను సాకారం చేస్తూ ముసారాంబాగ్ మూసీ నదిపై నిర్మించిన నూతన హై లెవల్‌ బ్రిడ్జ్ ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ముసారాంబాగ్ మూసీ నదిపై నిర్మించిన నూతన హై లెవల్‌ బ్రిడ్జ్ ను ప్రారంభించారు.. …

Read More »

లేపాక్షి ఎంపోరియం షోరూంను సందర్శించిన డా. పసుపులేటి హరిప్రసాద్

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్‌లోని లేపాక్షి ఎంపోరియం షోరూంను ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా లేపాక్షి ఎంపోరియంలో ఏర్పాటు చేసిన హస్తకళా ఉత్పత్తులను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంప్రదాయ హస్తకళలు, కళాకారుల నైపుణ్యాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై షోరూం సిబ్బందితో చర్చించారు. లేపాక్షి ద్వారా రాష్ట్రంలోని కళాకారులు తయారు చేస్తున్న హస్తకళా …

Read More »

చిరంజీవి జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. పసుపులేటి హరిప్రసాద్

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో పద్మ విభూషణ్ డా. కొణిదెల చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ.. కళారంగం, సినీ రంగం ద్వారా కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన పద్మ విభూషణ్ డా. కొణిదెల చిరంజీవి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి గారు తన …

Read More »

దక్షిణాది ప్రగతికి సమష్టి అడుగులు

-రాష్ట్రాల మధ్య సహకారంతోనే వికసిత్‌ భారత్‌ లక్ష్యం -2047 నాటికి 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా దక్షిణాది రాష్ట్రాలు -ఏపీ పునర్విభజన చట్టంలో అపరిష్కృత అంశాలపై తక్షణ నిర్ణయం -షెడ్యూల్‌ 9, 10 సంస్థల విభజనపై త్వరిత నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి -గోదావరి–కావేరి అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా వరద జలాల సద్వినియోగం -కుప్పం మీదుగా బుల్లెట్‌ రైలు.. దక్షిణాది రాష్ట్రాల ఉమ్మడి మౌలిక వసతుల ప్రతిపాదనలు -31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు మహాబలిపురం, నేటి …

Read More »