అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »Daily Archives: July 17, 2026
సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజ్యసభ, లోక్సభ ఎంపీలు, మంత్రి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు. ఈనెల 20వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో చర్చించాల్సిన అంశాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు.దిశానిర్ధేశం చేశారు.
Read More »రాష్ట్రాభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలి
-రుణ వితరణ కార్యక్రమంతో వ్యాపారవేత్తలుగా సామాన్యులు -సంక్షోభంలో ఉన్న రాష్ట్రానికి నిర్మాలాసీతారామన్ సహకారం -కూటమి వచ్చాక రుణాల రీ- షెడ్యూల్తో రూ.1538 కోట్లు ఆదా -నరసరావుపేట రుణ వితరణ మేళాలో ముఖ్యమంత్రి చంద్రబాబు -వివిధ వర్గాలకు రూ.3,216 కోట్లు పంపిణీ చేసిన సీఎం, కేంద్ర మంత్రి నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ప్రజల వద్దకే వెళ్లి రుణాలు అందించటం గర్వకారణమని, బ్యాంకులు రుణాలిచ్చే సంస్థలే కాదని రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములన్నారు. రైతు …
Read More »ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన పలువురు ప్రముఖులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని శుక్రవారం సాయంత్రం ఉప సభాపతి రఘురామ కృష్ణం రాజు, పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు, నిర్మాతలు, న్యాయవాదులు, మీడియా సంస్థల నిర్వాహకులు కలిసి పరామర్శించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ ని కలిసిన వారిలో శాసనసభ విప్ బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, గిడ్డి సత్యనారాయణ, అరవ శ్రీధర్, కడప అర్బన్ …
Read More »రొయ్య మేత ధరల తగ్గింపుపై చర్యలు తీసుకోండి
-రూ.100 కోట్లతో ప్రాన్ ప్రొడ్యూసర్స్ కమిటీ ఏర్పాటుకు మద్దతివ్వండి -ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులకు సహకరించండి -పొగాకు రైతులను తక్షణం ఆదుకోవాలి -హార్టీకల్చర్ హబ్కు నిధులు ఇవ్వండి -మేధో మథన కేంద్రంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ -కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్ధాలను స్థిరీకరించేందుకు కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు విజ్ఞప్తి …
Read More »పదిేళ్లుగా పెండింగ్లో ఉన్న 22-ఎ భూ సమస్యకు పరిష్కారం
-పీజీఆర్ఎస్ ద్వారా వేములూరు గ్రామస్తులకు ఊరట -కలెక్టర్ కీర్తి చేకూరి రాజమహేంద్రవరం / కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : కొవ్వూరు మండలం వేములూరు గ్రామంలో దశాబ్దకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న 22-ఎ నిషేధిత భూముల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీజీఆర్ఎస్ (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ) ద్వారా శాశ్వత పరిష్కారం లభించిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం సాయంత్రం వేములూరు గ్రామస్తులు కలెక్టర్ను కలిసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, …
Read More »ఏపీ సాంస్కృతిక ప్రతిపాదనలపై కేంద్రం గ్రీన్ సిగ్నల్.. నెల రోజుల్లోనే సర్క్యులర్ జారీకి హామీ:మంత్రి కందుల దుర్గేష్
-ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్తో మంత్రి కందుల దుర్గేష్ కీలక భేటీ.. ఏపీ సాంస్కృతిక ప్రతిపాదనలపై కేంద్రం సానుకూల స్పందన -ఏపీ టూరిజంలో పెట్టుబడులకు ‘భరోసా’ మాది.. ఇన్వెస్టర్లకు మంత్రి కందుల దుర్గేష్ హామీ..ఏపీకి రావాలని ఫెయిత్ టూరిజం కాన్ క్లేవ్ -2026 వేదికగా పిలుపు -రాజమహేంద్రవరం, విజయవాడ, కడపలకు గుడ్ న్యూస్.. సాంస్కృతిక హబ్లుగా మారనున్న ఆయా నగరాలు..నిరంతర ఫాలోఅప్తో ప్రతిపాదనలు సాధించిన మంత్రి కందుల దుర్గేష్ -రెండోరోజు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపిన మంత్రి కందుల దుర్గేష్..పలువురు …
Read More »వర్జినీయా పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు మరింత గిట్టుబాటు ధర కల్పించాలి
– కంపెనీలతో చర్చించి ధరలు పెరిగేలా టోబాకో బోర్డు చర్యలు తీసుకోవాలి – 2026-27లో ఉత్పత్తిని సుమారు 81 మిలియన్ కిలోలకు పరిమితం చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తాం – వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వర్జినీయా (FCV) పొగాకు కొనుగోళ్లను మరింత వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టోబాకో బోర్డును కోరారు. శుక్రవారం పొగాకు కొనుగోళ్ల పురోగతిపై …
Read More »దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది
– ఏపీ వక్ఫ్ బోర్డు చరిత్రలో సువర్ణ అధ్యాయం – ఏపీకి చెందిన వేలాది కీలక వక్ఫ్ రికార్డులు స్వాధీనం. – ఏపీ కు రావాల్సిన 55 కోట్ల రూపాయల బకాయిలు కూడా త్వరలో విడుదల. – పట్టుదల, నిరంతర అనుసరణతో సాధించాం – ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర విభజన అనంతరం దాదాపు పదేళ్లుగా పెండింగ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు రికార్డుల సమస్యకు ఎట్టకేలకు తెరపడింది. …
Read More »80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయండి:సిఎస్ సాయిప్రసాద్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆగష్టు 15వ తేదీన నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ ఆదేశించారు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 అనే నినాదంతో(Theme)నిర్వహించనున్న రానున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పటిష్ట నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత శాఖల వారీగా చేయాల్సిన ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు.రాజధాని ప్రాంతంలోని ప్రస్తుత పెరేడ్ …
Read More »
Prajavartha Online Telugu News