-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేష్..త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి వస్తారని ఆకాంక్ష -శస్త్ర చికిత్స జరిగిన ఈ పరిస్థితుల్లోనూ ప్రజాసేవ, పార్టీ నిర్మాణం, క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా దిశానిర్దేశం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మంత్రి దుర్గేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ముంబయిలో పరామర్శించారు. ఇటీవల …
Read More »Daily Archives: July 14, 2026
బిజినెస్ రూల్స్లో సంస్కరణలు
-క్రౌడ్ సోర్సింగ్ ద్వారా ఫిర్యాదుల సమాచారం -ఫైళ్ల క్లియరెన్స్ పేరిట అభివృద్ధి ఆలస్యం కాకూడదు -అవకాశాలు అందిపుచ్చుకునేలా నిబంధనల్లో వెసులుబాటు -2017తో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 20 శాతం వృద్ధి నమోదు -ఆర్టీజీఎస్ సమీక్షలో దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ అనుసంధానం ద్వారా అవసరం లేని బిజినెస్ రూల్స్ను సంస్కరించుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బిజినెస్ రూల్స్ రీ డ్రాఫ్ట్ చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు …
Read More »డేటా డ్రివెన్ గవర్నెన్స్తో రియల్ టైమ్ రిజల్ట్స్
-నెలవారీ ఆర్ధిక నివేదికలతో ఆశించిన పురోగతి -అర్జీల పరిష్కారం, క్షేత్ర స్థాయి పర్యటనలు తప్పనిసరి -ఎల్నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలి -మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డేటా డ్రివెన్ గవర్నెన్సుతో రియల్ టైమ్ రిజల్ట్స్ సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. డేటా డ్రివెన్ గవర్నెన్సు ఆధారంగా పాలనను మరింత సులభతరం చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు. దీని కోసం దేశంలోనే మొదటిసారిగా మంత్లీ ఎకనామిక్ రిపోర్టుల ద్వారా వృద్ధిని సమీక్షించుకుంటున్నామని …
Read More »పోలవరానికి పర్యాటక శోభ
-ప్రాజెక్టుతో పాటు గోదావరి తీరంలో టూరిజం అభివృద్దికి మాస్టర్ ప్లాన్ -అఖండ గోదావరి ప్రాజెక్టు కింద నదీతీరం అభివృద్ది -అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ జీవనాడి, బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరానికి పర్యాటక శోభను తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు రచిస్తోంది. పోలవరం డ్యామ్తో పాటు… గోదావరి నదీ తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా ప్రాజెక్టు ప్రాంతంతో పాటు….ప్రాజెక్టు దిగువన, ఎగువన టూరిజం …
Read More »నెలవారీ ఆర్థిక నివేదికతో దేశంలోనే సరికొత్త పరిపాలనా విధానానికి శ్రీకారం
-డేటా ఆధారిత సుపరిపాలన, జీరో పెండెన్సీ, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనే ప్రభుత్వ ధ్యేయం -రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రం ఇప్పటి వరకు అమలు చేయని సరికొత్త పరిపాలనా విధానానికి నాంది పలికిందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి తెలిపారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఆర్థిక నివేదికలు …
Read More »201 కుటుంబాల వందేళ్ల సమస్యకు పరిష్కారం
-పుల్లడిగుంట గ్రామ ప్రజలకు తీపి కబురు -నిషేధిత జాబితాలో ఉన్న ఇళ్ల స్థలాలకు పూర్తి హక్కులు -శెట్టిపల్లి, వట్టిచెరుకూరు, కుంగుంది బాటలో పుల్లడిగుంట -మున్మందు మిగిలిన దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం: మంత్రి అనగాని అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దీర్ఘకాలికంగా నిషేధిత జాబితాలో ఉండి హక్కులకు నోచుకొని గ్రామాలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందిస్తోంది. తాజాగా వందేళ్ల నుండి నిషేధిత జాబితాలో ఉండి హక్కులకు నోచుకొని పుల్లడిగుంట గ్రామ ప్రజలందరి సమస్యను తీర్చింది. ఈ గ్రామంలో ఉన్న 201 కుటుంబాలకు సంబంధించిన …
Read More »ఆర్టీజీఎస్ను సందర్శించిన సింగపూర్ బృందం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కేంద్రాన్ని సింగపూర్కు చెందిన ప్రతినిధుల బృందం మంగళవారం సందర్శించింది. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కమండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఈ బృందం తిలకించింది. సింగపూర్ ప్రభుత్వ సాంకేతిక విభాగం అసిస్టెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టన్ ఇంగ్ ఫెండ్ నేతృత్వంలో వచ్చిన ఈ బృందానికి ఆర్టీజీఎస్ అధికారులు స్వాగతం పలికారు. ఆర్టీజీఎస్ పనితీరును ఆ బృందానికి వివరించారు. డేటా డ్రివన్ గవర్నెన్స్ ఆశయాలు, డేటా లేక్, డేటా లెన్స్, తదితర కార్యకలాపాల గురించి ఆర్టీజీఎస్ …
Read More »రాష్ట్రంలో 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టుల ఫేజ్-2 విస్తరణకు ప్రభుత్వం ఆమోదం : పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
-సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు భూసేకరణకు పరిపాలనా అనుమతులు -మొత్తంగా 6,248.54 ఎకరాల భూసేకరణకు రూ. 1638.52 కోట్లు మంజూరు -రామాయపట్నం పోర్ట్ ఫేజ్-2 కోసం 2924.45 ఎకరాల భూసేకరణ.. రూ. 851 కోట్లు కేటాయింపు -మూలాపేట పోర్ట్ విస్తరణకు 1903.39 ఎకరాల సేకరణ.. రూ. 440.52 కోట్లు మంజూరు -మూలాపేటలో ఉప్పు భూముల సేకరణ, ఆర్ & ఆర్ (R&R) పనుల నిర్వహణ -మచిలీపట్నం పోర్ట్ ఫేజ్-2 కోసం 1420.70 ఎకరాల సేకరణ.. రూ. 347 కోట్లు కేటాయింపు -తిరుపతి జిల్లాలో నెక్సస్ …
Read More »ఆర్ &బీ శాఖలో 17 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకానికి ఆమోదం
-సచివాలయం ఆర్ & బీ మంత్రి కార్యాలయంలో కే. లక్ష్మణ్ కుమార్ కు ఉద్యోగ నియామక పత్రం అందజేసిన మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి -కాకినాడ డివిజన్ లో పనిచేస్తూ మరణించిన గ్యాంగ్ మజ్దూర్ కే.వీ అప్పారావు కుమారుడికి లభించిన ఉద్యోగం -కారుణ్య నియామకాల బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని ప్రతిపక్షంలో హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు -ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేరుస్తూ మానవతా దృక్పథంతో నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం -17 ఏళ్ల సుదీర్ఘ సమస్యను పరిష్కరించినందుకు సీఎం చంద్రబాబు, మంత్రి జనార్థన్ …
Read More »జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత రాక
కడప, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఒక రోజు పర్యటన నిమిత్తం జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత కడపకు విచ్చేశారు. బుధవారం జమ్మలమడుగులోని దాల్మియ సిమ్మెంట్ పరిశ్రమ రెండో ప్లాంట్ విస్తరణ పనుల ప్రారంభోత్సవంలో మంత్రి సవిత పాల్గొననున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. రూ. 3,478 కోట్లతో జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్నకొమెర్లలో దాల్మియా సిమెంట్ లైన్-2 ప్లాంట్ విస్తరణ పనులకు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేయనున్నారు. …
Read More »
Prajavartha Online Telugu News