-అటారి-వాఘా జేసీపీ బీటింగ్ రిట్రీట్ వేడుకలో పాల్గొన్న పాత్రికేయులు అమృత్సర్, నేటి పత్రిక ప్రజావార్త : “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” కార్యక్రమం కింద, ఆంధ్రప్రదేశ్ నుంచి జర్నలిస్టుల ప్రతినిధి బృందం పంజాబ్లో పర్యటించింది. పర్యటన చివరిలో, పాత్రికేయులు అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్, జలియన్వాలా బాగ్, గోవింద్ఘర్ కోటను సందర్శించారు. అటారీ-వాఘా జాయింట్ చెక్ పోస్ట్ (జేసీపీ) వద్ద బీటింగ్ రిట్రీట్ వేడుకలోనూ పాల్గొన్నారు. గోల్డెన్ టెంపుల్గా పేరొందిన హర్మందిర్ సాహిబ్ను ఏపీ జర్నలిస్టులు సందర్శించారు. అక్కడ, సిక్కు మతం స్ఫూర్తిని, సేవా ఉద్దేశ్యాన్ని …
Read More »National
జలంధర్ ఎన్ఐటి మరియు బీఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ విలేకరులు
-జాతీయ విద్యా విధానం అమలు గురించి వివరించిన జలంధర్ ఎన్ఐటి -వేవ్స్ కంటెంట్ సృష్టికర్తలకు అవకాశాన్ని నిరూపించింది: రాజిందర్ చౌదరి, ఏడిజి -సరిహద్దు సవాళ్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు: జలంధర్, బీఎస్ఎఫ్ ప్రధాన కార్యలయం పంజాబ్ సరిహద్దు, ఐజి, అతుల్ ఫల్జెలే జలంధర్, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ (ఆంధ్రప్రదేశ్) పత్రికా సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ (ప్రాంతీయం) రాజిందర్ చౌదరి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ నుంచి విలేకరలు బృందం ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ కార్యక్రమం కింద శుక్రవారం జలంధర్ని సందర్శించింది. జలంధర్లోని …
Read More »పంజాబ్లో నాలుగు రోజుల ప్రెస్ టూర్ని ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రతినిధుల బృందం
-జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) 2020 ప్రగతిశీలమైంది, శాస్త్రీయమైంది మరియు ఉపాధి ఆధారితం; హర్యానా గవర్నర్ -జాతీయ విద్యావిధానం కొత్త తరానికి నైపుణ్యాలను సంపాదించడంలో తోడ్పడుతుంది; పంజాబ్ గవర్నర్ -యూటీ, చండీగఢ్ ద్వారా కొత్త క్రిమినల్ చట్టాల అమలును బహిర్గం చేసిన ప్రెస్ పార్టీ చండీగఢ్, నేటి పత్రిక ప్రజావార్త : ఎనిమిది మంది పాత్రికేయులు, విజయవాడ పత్రికా సమాచార కార్యాలయం మరియు కేంద్ర సమాచార కార్యాలయం అధికారులతో కూడిన మీడియా ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ నుంచి డిసెంబర్ 5, 2024న పంజాబ్ రాష్ట్రంలో …
Read More »కార్మిక రాజ్య భీమా (ESI) స్కీమ్ వృద్ధి గణనీయంగా ఉంది…
-సుమితా దావ్రా, సెక్రటరీ – కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, భారతదేశ ప్రభుత్వం వారు ఈఎస్ఐ హాస్పిటల్ గుణదల, విజయవాడ మరియు ఈఎస్ఐ డిస్పెన్సరీ – ఆటోనగర్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్లో రోగులను సందర్శించి మరియు వారితో సంభాషించారు -సెక్రటరీ, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈఎస్ఐ పథకం పురోగతిని సమీక్షించి, ధానితో పాటు ఈఎస్ఐసి మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ప్రశంసించారు -సెక్రటరీ, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, …
Read More »2025 లో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 10 – వైకుంఠ ఏకాదశి జనవరి 10 నుండి 19 వరకు – వైకుంఠ ద్వార దర్శనం ఫిబ్రవరి 4 – రథసప్తమి ఫిబ్రవరి 12 – రామకృష్ణ తీర్థ ముక్కోటి మార్చి 9 – 13 తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు మార్చి 14 – కుమారధార తీర్థ ముక్కోటి మార్చి 30 – శ్రీవారి ఉగాది ఆస్థానం ఏప్రిల్ 10 – 12 శ్రీవారి వసంతోత్సవాలు జూన్ 9 – 11 – శ్రీవారి …
Read More »2021 తర్వాత ఆగిపోయిన నిధులను పునరుద్ధరించండి
-మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వడానికి రాష్ట్రం సిద్ధంగా ఉంది -కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రతన్ సింగ్ కి విజ్ఞప్తి చేసిన ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పంచాయతీరాజ్ వ్యవస్థను సమ్మిళతం చేసి ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు ప్రతిపాదించిన రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ) ప్రోగ్రాం కింద ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి అందాల్సిన నిధులు 2021 నుంచి కొన్ని కారణాలరీత్యా అందలేదని, వాటిని వెంటనే విడుదల చేయాలని …
Read More »ఉపాధి పథకంలో గ్రామాభివృద్ధి మెండుగా జరగాలి
-కొత్త పనులను చేర్చాలి… గ్రామాల్లో అంతర్గత పనులకు అనుమతివ్వాలి -కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ హామీ పథకంలో భాగంగా పనులు చేస్తున్న సీసీ రోడ్లు, డ్రైయిన్ల నిర్మాణం, అంగన్వాడీ, వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగులు, మహిళా స్వయం సహాయక సంఘాల భవనాల నిర్మాణాలకు సంబంధించి అంచనా వ్యయం నిధులను పెంచాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ …
Read More »రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీరు అందించేందుకు సహకరించండి
-జల్ జీవన్ మిషన్ కార్యక్రమ స్ఫూర్తిని విజయవంతంగా అమలు చేస్తాము -కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సి.ఆర్.పాటిల్ తో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జల జీవన్ మిషన్ (జె.జె.ఎం.) యొక్క నిజమైన స్ఫూర్తిని సాధించాలంటే… బోరు బావులపై ఎక్కువగా ఆధారపడకుండా.. దీర్ఘకాలిక, నిలకడతో ఉన్న వనరుల నుంచి నీటిని సేకరించడం చాలా కీలకం. ఆ దిశగా ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ …
Read More »ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పర్యటక రంగానికి ఊతమివ్వండి
-రాష్ట్రంలో పర్యటక అభివృద్ధికి కేంద్ర సహకారం అత్యవసరం -జాతీయ పర్యటక విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయగలరు -ప్రసాద్ స్కీమ్ ద్వారా అరసవల్లి, మంగళగిరి క్షేత్రాలు అభివృద్ధికి సహకరించగలరు -ఢిల్లీలో కేంద్ర పర్యటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిసి రాష్ట్ర పర్యటక ప్రాజెక్టులపై చర్చించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి మకుటాయమానంగా నిలిచే పర్యటక ప్రాజెక్టులకు కేంద్రం తగిన విధంగా సహకరించి, వాటి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ …
Read More »Andhra Pradesh “Yuva Sangam” starts for Uttarpradesh
Vijayawada, Neti Patrika Prajvartha : Under Ek Bharat Shreshtha Bharat, “Yuva Sangam” from Andhra Pradesh wason boarded to Uttar Pradesh today. Yuva Sangamhas been formed with the representation of School of Architecture and Planning (SPA), Vijayawda.It consists of 42 members of students from various state, central universities and colleges across the state of Andhra Pradesh. This Sangam isscheduled for a …
Read More »