Breaking News

Daily Archives: July 22, 2026

అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ ని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : పార్లమెంట్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ని కలిసి ఆగస్ట్ 1వ తేదీన జరిగే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

Read More »

రైతు కష్టానికి అండగా కూట‌మి ప్రభుత్వం… కేంద్రంతో ఫలించిన చర్చలు

– జీఎస్టీ తగ్గింపు, అదనపు సాయంపై కేంద్రం నుంచి శుభసూచనలు – వాస్తవాలు తెలుసుకుని కూడా జగన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు – వైసీపీ కార్యకర్తలకు కండువాలు కప్పి రైతులంటారా? – క్రిమినల్ రాజకీయాలకు వైసీపీ ప్రతీకగా మారింది – అధికార దుర్వినియోగం చేసిన వారిని ఉపేక్షించేది లేదు – వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పొగాకు, ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని, కేంద్ర …

Read More »

భూ రికార్డుల శాశ్వత భద్రతకు బ్లాక్‌చెయిన్‌

-రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ‘మీభూమి–బ్లాక్‌చెయిన్’ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభం -7 జిల్లాల పరిధిలోని 7 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ అమలు -భూ రికార్డులకు ‘సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్’గా మీ భూమి-బ్లాక్ చెయిన్ ప్రాజెక్ట్ -భూ మోసాలకు చెక్… వేగవంతమైన, పారదర్శక సేవలే లక్ష్యం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : భూ రికార్డుల నిర్వహణలో సాంకేతిక విప్లవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల్లో విడివిడిగా ఉన్న భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తూ, రాష్ట్రంలోని …

Read More »

పంచదార్ల రెవెన్యూ భూముల తవ్వకాల్లో పర్యావరణ ఉల్లంఘనలపై విచారణకు ఆదేశం

-జాతీయ జలవిజ్ఞాన సంస్థ (NIH) శాస్త్రవేత్తలచే పంచధారల పరిశీలన -సహజ జలధారల సంరక్షణకు చర్యలు -పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపిన సంస్థపై పర్యావరణ జరిమానా -పురాతన ఆలయ పరిరక్షణ మనందరి బాధ్యత -శ్రీ ఉమా ధర్మలింగేశ్వర ఆలయ సంరక్షణకు పురావస్తు, దేవాదాయ శాఖలు చర్యలు తీసుకోవాలి -పంచదార్ల కొండ రెవెన్యూ భూముల్లో అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై స్పందించిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ -నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలని రెవెన్యూ, మైనింగ్ శాఖలకు సూచన -మైనింగ్ సంస్థకు ఇచ్చిన పర్యావరణ అనుమతులు, …

Read More »

స్త్రీనిధికి ఎన్‌సీడీసీ రుణాలపై వడ్డీ రేటు తగ్గించాలని కేంద్రానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి

-స్త్రీనిధికి వడ్డీ సబ్సిడీ, మండల సమాఖ్యల కంప్యూటరీకరణకు ఆర్థిక సహాయం అందించాలని ఎన్‌సీడీసీని కోరిన మంత్రి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు (MSME), SERP, ప్రవాసాంధ్రుల సాధికారత మరియు సంబంధాల శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ న్యూఢిల్లీలో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (National Cooperative Development Corporation – NCDC) మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కుమార్ బన్సాల్, IAS ని మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై విజ్ఞప్తి చేశారు. …

Read More »

ఉపాధికి హార్టికల్చర్ అనుసంధానంతో గ్రామీణ జీవనోపాధికి భరోసా

-పవన్ కళ్యాణ్ చొరవతో రెండేళ్లలో దాదాపు రెండు లక్షల ఎకరాల పండ్ల తోటల సాగు -లక్ష మందికి పైగా రైతులకు లబ్ది -‘ఆపరేషన్ చైతన్యం’లో కీలక పాత్ర పోషిస్తోన్న ఉపముఖ్యమంత్రి నిర్ణయం -అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో గంజాయి వదిలి పండ్ల తోటల సాగుకు మారిన 46 వేల మందికిపైగా గిరిజన రైతులు -రాయలసీమ జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున పండ్ల తోటల సాగుకు ఊతం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడం, మౌలిక వసతుల కల్పనకు నిర్దేశించిన …

Read More »

భూ హక్కుల రక్షణే ప్రభుత్వ ధ్యేయం-ఇకపై ‘22A’ చిక్కుల నుంచి భూములకు విముక్తి

-నిషేధిత జాబితా నుండి భూముల తొలగింపు సరళతరం చేస్తూ కొత్త ఉత్తర్వులు -పట్టా భూములను 22ఎ జాబితాలో పెడితే సంబంధిత అధికారిపై చర్యలు -నిషేధిత జాబితా భూమి అని నిరూపించాల్సిన బాధ్యత ఇక ప్రభుత్వానిదే -గత ప్రభుత్వంలో అనామక కంపెనీకి రిజిస్ట్రేషన్ సేవలు అప్పగించేలా విఫల యత్నం -డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం -రాష్ట్ర రెవెన్యూ,రిజిస్ట్రేషన్లు,స్టాంపుల శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వ అక్రమాల కారణంగా వేలాదిమంది రైతులు సామాన్య భూ యజమానుల భూములు …

Read More »

డ్వాక్రా మ‌హిళ‌లను పారిశ్రామిక‌వేత్త‌లుగా తీర్చిదిద్దేందుకు సాయం చేయండి

– సెక్టార్ బేస్డ్ మరియు ఆర్టిసాన్ క్ల‌స్ట‌ర్ల‌కు త్వ‌రగా ఆమోదం తెల‌పండి – కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ‌కు మంత్రి కొండ‌ప‌ల్లి విజ్ఞ‌ప్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : స్వ‌యం స‌హాయాక సంఘాల‌ మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చి దిద్దేందుకు ప్రతిపాదించిన సెక్టోరియ‌ల్ & ఆర్టిసాన్ క్ల‌స్ట‌ర్ల ఏర్పాటు త్వ‌ర‌గా ఆమోదం తెల‌పాల‌ని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల …

Read More »

ఏపీలో ఎంఎస్ఎంఈల అభివృద్దికి.. కేంద్రం సాయంపై మంత్రి కొండ‌ప‌ల్లి చ‌ర్చ‌లు

– రాష్ట్రంలో పారిశ్రామిక వికాసం, ఉపాధి కల్పనే ధ్యేయం – కేంద్ర ఎంఎస్ఎంఈ ఉన్నతాధికారులకు 9 కీలక విజ్ఞప్తులు – నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్’ (NSIC) స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు విన‌తి – PMEGP ఆన్‌లైన్ పోర్ట‌ల్ రీ లాంచ్ చేయాల‌ని విజ్ఞ‌ప్తి న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీలో ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కేంద్ర ప్ర‌భుత్వ సాయంపై రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ …

Read More »

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను వీలైనంత వరకు పరిష్కరించేందుకు కృషి:ఆర్ధికమంత్రి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలను సాధ్యమైనంత వరకూ పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నం చేస్తుందుని రాష్ట్ర ఆర్ధిక, వాణిజ్య మరియు శాసన సభ వ్యవహారాల శాఖామాత్యులు పయ్యావుల కేశవ్ ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు.బుధవారం ఎపి సచివాలయంలో 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఆయన నేతృత్వంలోని మంత్రుల బృందం సమావేశమై సుమారు 5గం.ల పాటు ఉద్యోగుల సమస్యలను తెల్సుకుంది. సమావేశ అనంతరం ఆర్ధిక మంత్రి మాట్లాడుతూ 21 ఉద్యోగ సంఘాల నుండి …

Read More »