అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు బుదవారం సచివాలయం జరిగిన మంత్రుల కమిటీ సమావేశంలో ఏపిపిటిడి (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్లు పాల్గొని, ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలు, సంస్థ పరిరక్షణకు అవసరమైన చర్యలు మరియు ఉద్యోగుల హక్కులకు సంబంధించిన ప్రధాన డిమాండ్లతో కూడిన సమగ్ర మెమోరాండాన్ని మంత్రుల కమిటీకి సమర్పించి నట్లు ఏపి పిటిడి (ఆర్టీసి) ఉద్యోగ సంఘాల జేఏసి రాష్ట్రకన్వీనర్లు వై.శ్రీనివాసరావు,పలిశెట్టి దామోదరరావు లు బుదవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేసారు. ఆర్టీసి జేఏసీ …
Read More »Daily Archives: July 22, 2026
పీఆర్సీ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి, IR ప్రకటించాలి…
-జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ దృష్టికి 70 పైగా అంశాలు ఆ లోపు ఐఆర్ ప్రకటించాలి.. ఐదు డీఏలు వెంటనే విడుదల చేయాలి: ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టాలని ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్ కోరారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రుల బృందం సమక్షంలో జరిగిన ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ …
Read More »మాజీ సైనికుల సంక్షేమానికి మరో ముందడుగు..
-జూలై 24న ఉచిత వైద్య శిబిరం -కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సైనిక సంక్షేమ అధికారి వై. ఈశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు చెందిన మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యుల కోసం జూలై 24వ తేదీ శుక్రవారం ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం కాంప్లెక్స్లో ఉన్న జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలోఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల సైనిక సంక్షేమ అధికారి …
Read More »జిల్లాను జీడీపీ వృద్ధిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి
-2024–25లో రూ.93,112 కోట్లుగా ఉన్న జిల్లా జీడీపీని 2028–29 నాటికి రూ.1.64 లక్షల కోట్లకు పెంచే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించాలి -15 శాతం వార్షిక వృద్ధి రేటు సాధనకు అన్ని శాఖలు సమష్టిగా కృషి చేయాలి -జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో అత్యధిక జీడీపీ వృద్ధి నమోదు చేసే జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో, ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ పిలుపునిచ్చారు. విజయవాడ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో బుధవారం …
Read More »జీవో నంబర్-3 పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది
-గిరిజన హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా బలమైన చట్టం తీసుకొస్తాం -గిరిజన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది -గిరిజన సంఘాలతో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కీలక సమావేశం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గిరిజనుల సమస్యలపై సమగ్ర చర్చలు నిర్వహించేందుకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విజయవాడ మొఘల్ రాజపురం లోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో బుధవారం గిరిజన సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గిరిజనుల …
Read More »ఇంటిగ్రేటెడ్ ఐఐటీ, జేఈఈ/ నీట్ శిక్షణతో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులకు ఆహ్వానం….
-రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ జాయింట్ సెక్రటరీ డా. ఐ. శ్రీదేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రసాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ద్వారా నిర్వహించబడుతున్న ప్రతిష్టాత్మక ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ (COE) కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఇంటిగ్రేటెడ్ ఐఐటీ, జేఈఈ, నీట్ లలో ఉచిత శిక్షణతో కూడిన జూనియర్, సీనియర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ కోర్సులలో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సొసైటీ జాయింట్ సెక్రటరీ (అకాడమిక్) …
Read More »ఐటీఐ రెండవ విడత అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి రెండవ విడత అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు జిల్లా కన్వీనర్, విజయవాడ ప్రభుత్వ ఐటీఐ ప్రధాన అధికారి ఎం. కనకారావు ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి లేదా 8వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. అర్హులైన అభ్యర్థులు itiadmissions.ap.gov.in/iti వెబ్సైట్ ద్వారా గానీ, నేరుగా ప్రభుత్వ ఐటీఐకి వచ్చి గానీ …
Read More »మెగా పీటీఎం 4.0 నిర్వహణకు రూ. 9.98 కోట్లు నిధులు విడుదల
-సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు IAS విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని పాఠశాలల్లో ఈ నెల 24న జరగనున్న ‘‘మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (MPTM 4.0)’’ నిర్వహణ కోసం రూ. 9.98 కోట్ల బడ్జెట్ను విడుదల చేసినట్లు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, IAS గారు తెలిపారు. ఈ నిధులను బుధవారం సమగ్ర శిక్ష జిల్లాల అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ల (APC) ఖాతాలకు జమ చేశామని తెలిపారు. సమగ్ర శిక్ష జిల్లాల అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు ఆ నిధులను …
Read More »పారదర్శకంగా రైతులకు ఎరువుల పంపిణీ
– పంట విస్తీర్ణానికి అనుగుణంగా సకాలంలో సరఫరా – పక్కదారి అనే మాటకు తావులేకుండా నిరంతర పర్యవేక్షణ – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ ఎన్టీఆర్ జిల్లా/గంపలగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు నాణ్యమైన ఎరువులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో అందేలా చూస్తున్నామని.. పంట విస్తీర్ణానికి అనుగుణంగా అందజేస్తున్నామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. బుధవారం గంపలగూడెంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల పంపిణీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. …
Read More »శాస్త్రీయ ప్రణాళికతో మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు
– పటిష్ట కార్యాచరణతో చేప పిల్లల ఉత్పత్తి, నిల్వ – అధిక ఆదాయం, సుస్థిర జీవనోపాధికి మార్గం – కార్యక్రమంతో పెరగనున్న అంతర్గత చేపల ఉత్పత్తి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు/గంపలగూడెం, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం దార్శనికతతో రాష్ట్ర వ్యాప్తంగా 103 కోట్ల చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యంగా మత్స్యశాఖ శాస్త్రీయ ప్రణాళికతో చర్యలు తీసుకుంటోందని.. ఈ కార్యక్రమం ద్వారా అంతర్గత జల వనరుల్లో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో …
Read More »
Prajavartha Online Telugu News