-విద్యార్థుల సమగ్రాభివృద్ధికి తల్లిదండ్రులు–ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలి -ప్రతి పాఠశాలలో పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం, తల్లిదండ్రులు – ఉపాధ్యాయుల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో సమాజ భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మెగా పేరెంట్–టీచర్స్ మీట్ 3.1 కార్యక్రమాన్ని జూలై 24న జిల్లాలోని 910 ప్రభుత్వ పాఠశాలల్లో పండుగ వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు …
Read More »Daily Archives: July 22, 2026
పచ్చదనమే ప్రగతికి పునాది – ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి..
-మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణతో పాటు మచిలీపట్నాన్ని హరిత నగరంగా తీర్చిదిద్దుతాం -నగరంలోని 13వ డివిజన్లో మొక్కలు నాటిన రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పచ్చదనం పెంపొందించడం, పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరిత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13వ …
Read More »పెనమలూరు మండలంలో విద్యుత్ రంగ అభివృద్ధికి మరో ముందడుగు
-యనమలకుదురు – పెదపులిపాకలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలోని యనమలకుదురు మరియు పెదపులిపాక గ్రామాల్లో రాష్ట్ర విద్యుత్, ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు మంత్రితో కలిసి కార్యక్రమాలను నిర్వహించారు. యనమలకుదురులో రూ.4.20 కోట్ల హడ్కో నిధులతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ …
Read More »బ్లాక్ స్పాట్లను గ్రీన్ స్పాట్లుగా మార్చడంలో కృష్ణా జిల్లాకు రాష్ట్రస్థాయి గుర్తింపు
-మచిలీపట్నం, ఉయ్యూరు పురపాలక సంఘాలకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అవార్డులు -ప్రతి శానిటేషన్ సిబ్బందికి అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పది సూత్రాల్లో స్వచ్ఛాంధ్ర ఒక కీలక అంశమని, ఆ లక్ష్య సాధనలో భాగంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో విజయవంతంగా అమలు చేశామని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్ …
Read More »బల్క్ వేస్ట్ జనరేటర్లను గుర్తించి మూలంలోనే వ్యర్థాల నిర్వహణ చేపట్టాలి
-మున్సిపల్ కమిషనర్లకు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఆదేశం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛ గ్రామం – సుపరిపాలన గ్రామం – అభివృద్ధి గ్రామం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్–2026కు అనుగుణంగా పట్టణాల్లో బల్క్ వేస్ట్ జనరేటర్లను గుర్తించి, వ్యర్థాలను మూలంలోనే శాస్త్రీయంగా నిర్వహించేలా చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ, పొల్యూషన్ తదితర సంబంధిత శాఖల …
Read More »విజయవాడలో 133 స్టార్టప్లకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం… : ఎంపీ వల్లభనేని బాలశౌరి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నెక్స్ట్ జనరేషన్ ఇంక్యుబేషన్ స్కీమ్ (NGIS) ద్వారా దేశవ్యాప్తంగా టెక్నాలజీ ఆధారిత స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం కింద దేశంలోని 12 టియర్-2, టియర్-3 సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (STPI) కేంద్రాల ద్వారా మొత్తం 686 స్టార్టప్లకు మెంటరింగ్, …
Read More »విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పై బిజెపి మూకల దాడిని ఖండిస్తున్నాం
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య -విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బిజెపి మూకల దాడిని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య తీవ్రంగా ఖండించారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ మేరకు ఈశ్వరయ్య నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టులకు నిరసనగా జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ర్యాలీపై బిజెపి ఘర్షణకు దిగటం దుర్మార్గం. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై బిజెపి మూకలు దాడులకు తెగబడటం దుర్మార్గం. నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ఒక …
Read More »
Prajavartha Online Telugu News