Breaking News

Daily Archives: July 16, 2026

ఆధ్యాత్మికత ఒక్కటే ఒత్తిడి తగ్గించే మంత్రం

-సమాజాన్ని ప్రశాంతంగా ఉంచే క్షేత్రాలు దేవాలయాలు -అమరావతి విశ్వనగరిగా ఎదగాలని కోరుకున్న ముఖ్యమంత్రి -రాజధానిలో జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న సీఎం చంద్రబాబు -జగన్నాథస్వామి నామస్మరణతో హోరెత్తిన అమరావతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రోజువారీ జీవితంలో ఒత్తిడి తగ్గించే అత్యుత్తమ మంత్రం ఆధ్యాత్మికత ఒక్కటేనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సమాజాన్ని ప్రశాంతంగా ఉంచే క్షేత్రాలు మన దేవాలయాలని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. సమాజంలో మానవ సంబంధాలు తగ్గి సామాజిక మాధ్యమాల ప్రతికూల ప్రభావం పడుతోందని ఆయన అన్నారు. ఈ కారణంగా కొన్ని …

Read More »

పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్

హైదరాబాద్ , నేటి పత్రిక ప్రజావార్త : కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్  గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. గవర్నర్ గురువారం ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి విచ్చేశారు. ఆయనతో మాట్లాడి శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ లైబ్రరీ తిలకించిన జస్టిస్ అబ్దుల్ …

Read More »

భవిష్యత్తులో వీజీఎఫ్ విప్లవం

-పీపీపీ ప్రాజెక్టులతోనే వేగంగా అభివృద్ధి -ప్రతీ ప్రభుత్వ శాఖకూ ఓ ఫైనాన్షియల్ ప్లాన్ -నిరర్ధకంగా ఉన్న ప్రభుత్వ ఆస్తుల సద్వినియోగం -మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానంపై కేంద్రం ప్రశంసలు -పీపీపీ-వీజీఎఫ్ పాలసీ 1.0 మార్గదర్శకాలు త్వరలో విడుదల -పీపీపీ ప్రాజెక్టులు, పీపీపీ విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భవిష్యత్తులో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌తో కూడిన ప్రాజెక్టులే కీలకంగా మారనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గతంలో ఆర్ధిక సంస్కరణలు, ప్రస్తుతం మౌలిక సదుపాయాల విప్లవం …

Read More »

పరిశోధనకు పెద్దపీట.. వైద్య విద్యార్థులు, అధ్యాపకులకు భారీ ప్రోత్సాహం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : UGSRS స్కాలర్‌షిప్‌లు 500 నుంచి 1000కు.. విలువ రూ.10 వేల నుంచి రూ.30 వేలకు పెంపు ఫ్యాకల్టీ రీసెర్చ్ గ్రాంట్లు 25 నుంచి 200కు.. ఒక్కో గ్రాంట్ రూ.5 లక్షల వరకు డా. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో జూలై 15, 16 తేదీల్లో జరిగిన పీహెచ్.డి కమిటీ సమావేశంలో పరిశోధన అభివృద్ధికి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి వైస్ ఛాన్సలర్ డా. పులాల చంద్రశేఖర్, రిజిస్ట్రార్ డా. టి. సాయి సుధీర్, పరిశోధన & …

Read More »

దేశానికే దిక్సూచిగా ‘స్వర్ణాంధ్ర పర్యాటక విజన్ 2047’:మంత్రి కందుల దుర్గేష్

-ఢిల్లీ ‘ఫెయిత్’ కాన్ క్లేవ్-2026లో ఏపీ టూరిజం వైభవం..జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రగతి ప్రస్థానాన్ని చాటిచెప్పిన పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ -భారత దేశంలో అన్ని అద్భుతాలు ఏపీలో కొలువయ్యాయి అంటూ ఫెయిత్ కాన్ క్లేవ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆంధ్రప్రదేశ్.. జీడీపీ వృద్ధి, ఉద్యోగాలే లక్ష్యంగా మంత్రి కందుల దుర్గేష్ రోడ్ మ్యాప్ ప్రకటన -పెట్టుబడుల స్వర్గధామంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రండి.. భాగస్వామ్యాలు నెలకొల్పండి.. ప్యాకేజీలు రూపొందించండి.. పెట్టుబడులు పెట్టండి.. మీతో కలిసి ప్రయాణించేందుకు ఏపీ టూరిజం సిద్ధంగా ఉందని …

Read More »

పలమనేరు సమీపంలో ప్రజల్ని భయభ్రాంతులకి గురిచేస్తున్న అడవి ఏనుగు పట్టివేత

-ఏనుగును పట్టుకునేందుకు నెల రోజులపాటు ప్రత్యేక ఆపరేషన్ -ఆపరేషన్ కోసం అధునాతన డ్రోన్లు, థర్మల్ సెన్సర్ కెమెరాల వినియోగం -తుది అంకంలో పాల్గొన్న ఐదు కుంకీ ఏనుగులు, అటవీ సిబ్బంది, పశువైద్య నిపుణులు -గతంలో అటవీ సెక్షన్ అధికారి సుకుమార్ పై దాడి చేసి గాయపర్చిన ఏనుగు -గాయాల నుంచి కోలుకుని ఆపరేషన్ లో పాల్గొన్న సుకుమార్ -ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిన అటవీ సిబ్బిందికి పవన్ కళ్యాణ్ అభినందనలు -సెక్షన్ ఆఫీసర్ సుకుమార్ ధైర్యాన్ని మెచ్చుకున్న ఉప ముఖ్యమంత్రి -ఏనుగును కుంకీగా తీర్చిదిద్దేందుకు ఉన్న …

Read More »

ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాల్లో స్పష్టమైన అల్పపీడనంగా (Well Marked Low Pressure ) కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీనితో పాటుగా కోస్తాంధ్ర, తెలంగాణ మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రేపు మేఘవృతమైన వాతావరణంతో పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం …

Read More »

అమరావతి పూర్తయితే లక్ష కోట్ల ఆదాయం

-175 నియోజకవర్గాల అభివృద్ధికి ఆస్కారం -రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ -స్థిరం లేని గొడ్డలి పార్టీ నేత మాటలు నమ్మొద్దు -మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకొంటున్న అమరావతి రాజధాని నగరం పూర్తయితే లక్ష కోట్ల రూపాయల ఆదాయం ఇస్తుందని, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు చెప్పారు. గురువారం ఆయన మున్సిపల్, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావులతో …

Read More »

సంక్షేమ హాస్టళ్లలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మెనూ అమలులో రాజీ పడొద్దు

-హాస్టళ్లలో పారిశుధ్య నిర్వహణ, సౌకర్యాల కల్పనపై విద్యార్థుల తల్లిదండ్రుల్లో 100 శాతం సంతృప్తి రావాలి -విద్యార్థులతో ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు,సిబ్బంది… ప్రేమ, ఆప్యాయతగా మెలగాలి -ఎక్కడా చిన్న సమస్య కూడా రానీయెద్దు -ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలి -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి -సాంఘిక సంక్షేమ శాఖ డీడీలు, డీసీవోలు, ఏఎస్ డబ్ల్యూవోలతో మంత్రి డా.స్వామి జూమ్ కాన్ఫరెన్స్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మెనూ అమలులో …

Read More »

సరికొత్త హంగులతో సిద్ధమైన ‘లేపాక్షి’ హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం

-జులై 17న న్యూఢిల్లీలో రాష్ట్ర మంత్రి ఎస్. సవిత చేతుల మీదుగా పునఃప్రారంభం న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఏపీ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి), న్యూఢిల్లీలోని బాబా ఖడక్ సింగ్ మార్గ్, స్టేట్ ఎంపోరియా కాంప్లెక్స్ (బి-6)లో సరికొత్తగా ముస్తాబు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియంను ఈ నెల జూలై 17వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు పునఃప్రారంభించనున్నట్లు చేనేత జోలి శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నూతన లేపాక్షి’ హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం ప్రారంభోత్సవ కార్యక్రమం కేంద్ర పౌర …

Read More »