-జనసేన మైనార్టీ నాయకులు గయాసుద్దీన్ హామీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక 40 వ డివిజన్ బాల భాస్కర నగర్ వద్ద నిర్మాణంలో ఉన్న వారాహి అమ్మవారి ఆలయం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని జనసేన పార్టీ మైనార్టీ నాయకులు షేక్ గయాసుద్దీన్ (ఐజా) హామీ ఇచ్చారు. బుధవారం స్థానికుల అభ్యర్థన మేరకు వారాహి అమ్మవారి గుడి నిర్మాణ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనను శ్రీ వారాహి అమ్మ వారి దేవస్థానం నిర్మాణానికి సహకారం అందించవలసిందిగా …
Read More »Daily Archives: July 15, 2026
ముంబయి ఆసుపత్రి నుంచి పవన్ కళ్యాణ్ డిశ్చార్జ్
-హైదరాబాద్ లోని నివాసానికి చేరుకోనున్న ఉప ముఖ్యమంత్రివర్యులు -వైద్యుల సూచన మేరకు మూడు వారాల తరువాత నుంచి ఫిజియోథెరపీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యణ్ కొద్దిసేపటి క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శస్త్ర చికిత్స నుంచి కోలుకుంటున్న ఆయన డిశ్చార్జ్ అనంతరం నేరుగా హైదరాబాద్ లోని తన నివాసానికి చేరుకుంటారు. మూడు వారాల తరువాత నుంచి ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు …
Read More »సమ్మిళిత పట్టణాభివృద్ధిపై ఏపీ ఎంఓయూ
-యూఎన్ హ్యాబిటాట్ తో ఏపీ ప్రభుత్వ ఒప్పందం -సీఎం చంద్రబాబు- యూన్ హ్యాబిటాట్ ఈడీ సమక్షంలో ఎంఓయూ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సమ్మిళిత పట్టణాభివృద్ధిని ప్రోత్సహించేలా ఏపీ ప్రభుత్వం- ఐక్యరాజ్య సమితికి చెందిన యూఎన్ హ్యాబిటాట్ మధ్య కీలకమైన అవగాహనా ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, యూఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనక్లాడియా రోస్బాక్ ల సమక్షంలో ఈ వ్యూహాత్మక ఒప్పందాన్ని ఏపీ పురపాలక శాఖ-యూఎన్ హ్యాబిటాట్ సంస్థలు కుదుర్చుకున్నాయి. ఆమె సింగపూర్ నుంచి వర్చువల్ గా ఈ ఎంఓయూ …
Read More »పట్టిసీమ వల్లే కృష్ణా డెల్టాకు సిరులు
-2015 నుంచి ఇప్పటి వరకూ 450 టీఎంసీల తరలింపు -పోలవరం లాంటి ప్రాజెక్టులపై గత పాలకుల నిర్లక్ష్యం దేశద్రోహం -గోల్డెన్ క్వాడ్రిలేటరల్ లాగే నదుల అనుసంధానం జరగాలి -వంశధార నుంచి పెన్నా వరకూ రివర్ లింకేజి లక్ష్యం -ఎన్టీఆర్ జిల్లా పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలకు సీఎం జలహారతి -కేఎల్ రావు 124వ జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పట్టిసీమ ప్రాజెక్టు వల్లే కృష్ణా డెల్టాలో రైతులు సిరులు పండించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …
Read More »ఆర్థికాభివృద్ధి కేంద్రంగా అమరావతి
-అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి నివసించేలా రాజధాని అమరావతి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆర్థికాభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలిచే ప్రపంచ స్థాయి నగరంగా . అమరావతి–2.0 ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ (LPS-2) రూపకల్పన పనుల పురోగతిపై అధికారులు, సింగపూర్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ …
Read More »డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జయంతి సందర్భంగా ఆగస్టు 12న జాతీయ రిమోట్ సెన్సింగ్ దినోత్సవం – ఇండియా స్పేస్ ల్యాబ్ ఆధ్వర్యంలో ఆన్లైన్ వర్క్షాప్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత అంతరిక్ష పరిశోధన పితామహుడు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జయంతిని పురస్కరించుకుని ఇండియా స్పేస్ ల్యాబ్ ప్రతి సంవత్సరం ఆగస్టు 12న జాతీయ రిమోట్ సెన్సింగ్ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశ అభివృద్ధి, సహజ వనరుల నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణ, విపత్తు నివారణ వంటి రంగాల్లో అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసి సమర్థవంతంగా వినియోగించడంలో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ చేసిన దూరదృష్టితో కూడిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ ఆయన …
Read More »రోజుకు 280 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం
-వాతావరణ సవాళ్లను సమర్థంగా ఎదుర్కుంటున్నాం -దెబ్బతిన్న విద్యుత్ వ్యవస్థను సీఎం గాడిన పెడుతున్నారు -వరుసగా రెండో ఏడాది ట్రూ డౌన్ అమలు చేయబోతున్నాం -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలో ట్రూ-అప్ విధానాన్ని అమలు చేసిన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, ట్రూ-డౌన్ అమలు చేసిన ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వమేనని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. గత రెండేళ్లుగా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా మూడో ఏడాదిలోకి …
Read More »ఎక్సలెన్సీ సెంటర్లలో ప్రవేశాలకు ధరఖాస్తుల ఆహ్వానం
-ప్రవేశం పొందిన విద్యార్థులకు ఇంటర్ తో పాటు ఐఐటీ, నీట్, జేఈఈ కి ఉచిత శిక్షణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (APSWREIS) ప్రముఖ కోచింగ్ సంస్థల సహకారంతో నడపబోతున్న ‘సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ (COEs) లో, ఇంటిగ్రేటెడ్ IIT/JEE & NEET కోచింగ్ తో కూడిన ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సర (MPC/BiPC) కోర్సులలో ప్రవేశం కోసం అర్హులైన విద్యార్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు APSWREIS కార్యదర్శి IAS వి. …
Read More »సీబీజి పరిశ్రమ కారణంగా ఎటువంటి సమస్యలు ఉండవు
-నూజివీడు నియోజకవర్గంలో అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయి -పరిశ్రమ ఏర్పాటు కాకుండా అసత్యపు ప్రచారాలతో బురద చల్లుతున్నాయి.అనవసర సమస్యలు సృష్టిస్తున్నారు -పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఏలూరు/అగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : అగిరిపల్లి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చేసే ప్రయత్నాలకు ప్రతిపక్షాలు అబద్దపు ప్రచారాలతో బురదచల్లుతూ వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి చెప్పారు. అగిరిపల్లి మండలం తోటపల్లి లో బుధవారం గ్రామసభలో పాల్గొని …
Read More »భారత్ టెక్స్–2026లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటిన చేనేత–జౌళి రంగం
-భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్ అవకాశాలు, ఎగుమతుల విస్తరణకు ఏపీ పెవిలియన్ వేదిక -చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ జి. రేఖా రాణి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశపు అతిపెద్ద అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శన భారత్ టెక్స్–2026లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెవిలియన్ విశేష ఆదరణ పొందుతోంది. జూలై 14 నుంచి 17 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఈ ప్రదర్శనలో రాష్ట్ర చేనేత, జౌళి, దుస్తుల తయారీ, ఓడీఓపీ (ODOP), జీఐ ట్యాగ్ ఉత్పత్తులు, పెట్టుబడి …
Read More »
Prajavartha Online Telugu News