-ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచి వర్తింపు -హాస్టళ్లు కాదు…ఇక గురుకులాలనే నిర్మిద్దాం -ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు -సంక్షేమ శాఖల విద్యాసంస్థల్లో చదివిన పూర్వ విద్యార్థుల నెట్ వర్కింగ్ -రూ.100 కోట్లతో హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్ల మరమ్మత్తులు -బడుగుల జీవనోపాధికి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిధులకు పీ4 అనుసంధానం -సంక్షేమ శాఖలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ వసతిగృహాలు, …
Read More »Daily Archives: July 8, 2026
కనీస మద్దతు ధరకు పొగాకు కొనాల్సిందే
-రైతుల్ని ఇబ్బంది పెట్టే కంపెనీలపై కఠిన చర్యలు -టొబాకో బోర్డుపైనా సీఎం చంద్రబాబు అసంతృప్తి -ఇండెంట్కు మించి సాగుతో ధర తగ్గిందన్న అధికారులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్దఎత్తున జరపాలని, ఇందుకోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. ట్రేడర్లు కొనుగోళ్లు తగ్గించడం సరికాదని, కర్నాటకలో తలెత్తని సమస్య ఏపీలో ఎందుకు ఉత్పన్నం అవుతోందని సీఎం ప్రశ్నించారు. టొబాకో బోర్డు పనితీరుపైనా …
Read More »గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన డా. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
-29, 30వ స్నాతకోత్సవ విశిష్ట ఘట్టాల స్మారక ఫోటో ఆల్బమ్ను గవర్నర్కు అందజేసిన ప్రతినిధి బృందం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : డా. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఉపకులపతి డా. పులాల చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను రాజ్భవన్లో మర్యాదపూర్వకంగా బుధవారం కలిసింది. ఈ బృందంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, డైరెక్టర్ (రిసెర్చ్ & డెవలప్మెంట్), డైరెక్టర్ ఆఫ్ పబ్లికేషన్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల విజయవాడలోని …
Read More »“ పోలవరం రాష్ట్రానికి జీవనాడి – స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సకారానికి వరప్రదాయిని “ : లంకా దినకర్
ఏలూరు/ పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు పనులను బుధవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి, ఏపి 20 సూత్రాలు పథకం చైర్ పర్సన్ లంకా దినకర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వీరితోపాటు రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. ముందుగా పోలవరం ప్రాజెక్టు ఇంజనీరింగు బృందం పూల మొక్కలు,పుష్పగుచ్చాలు అందించి ఘనస్వాగతం పలికారు. అనంతరం స్కిల్ వే, కాపర్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, టర్నల్స్, తదితర పనులను పరిశీలించి, పనులు పురోగతిపై అధికారులు ఏర్పాటు …
Read More »సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు 10శాతం పెంపుకు ప్రభుత్వ నిర్ణయం
-ప్రభుత్వ నిర్ణయం పట్ల మంత్రి డిఎస్ బీవీ స్వామి హర్షం -సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి డా.స్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీలు 10 శాతం పెంపునకు ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి డా.డోలా శ్రీ బాల …
Read More »మెడికల్ విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలందించండి
-కడప కలెక్టర్ కు, డీఎంహెచ్ వోకు జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కలుషిత ఆహారం కారణంగా రిమ్స్ మెడికల్ హాస్టల్ విద్యార్థినులు అస్వస్థత గురికావడంపై జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆందోళన వ్యక్తంచేశారు. విద్యార్థినుల ఆర్యోగంపై ఆరా తీస్తూ, మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ చెరకూరి శ్రీధర్ ను, డీఎంహెచ్ వో డాక్టర్ రవి రాథోడ్ ఫోన్లో ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. నగరంలోని రిమ్స్ …
Read More »ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు మరింత విస్తృత ప్రచారం
-డిజిటల్ కమ్యూనికేషన్ బలోపేతంపై మంత్రి కొలుసు పార్థసారథి దిశానిర్దేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా, ప్రభావవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట్ర సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ (APDC) అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి పరిధిలోని తాడేపల్లిలో గల ఏపీ డిజిటల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి బుధవారం సందర్శించి సంస్థ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఈ …
Read More »సొంతిళ్లులా బీసీ గురుకులాలు, హాస్టళ్లు
-రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత -10 శాతం డైట్ ఛార్జీల పెంపు, రూ.500 కోట్ల సాస్కి నిధుల కేటాయింపుపై హర్షం -బీసీల విద్యకు కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం -సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని సంక్షేమ గురుకులాలు, హాస్టళ్లలో విద్యనభ్యసించే విద్యార్థుల డైట్ బిల్లులు పెంచుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు. ఎంజేపీ స్కూళ్ల శాశ్వత …
Read More »కారుణ్య మరణాలకు ఇక మార్గం సుగమం
-సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు చర్యలు -మార్గదర్శకాలను ఆమోదించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ -వైద్యులు, రోగుల కుటుంబ సభ్యుల నిర్ణయాలకు చట్ట బద్ధత -అంతిమ దశలో ఉన్న రోగులకు ఊరట అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తీవ్రమైన వ్యాధులకు గురై, చికిత్సకు లొంగని స్థితిలో, వెంటిలేటర్ సహాయంతో ఊపిరి పీల్చుకుంటూ, మరణానికి చేరువై నరక యాతనను అనుభవించే రోగులకు ఊరట కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన నిర్ణయాన్ని తీసుకుంది. సుప్రీం కోర్టు ఆదేశాలకనుగుణంగా అటువంటి వారికి కారుణ్య మరణం లభించేలా విధివిధానాలను …
Read More »దేవుడిపై భక్తిని రాజకీయాలకు బలిచేయొద్దు
-ఆలయాలపై అసత్య ప్రచారాలతో భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయడం అత్యంత దురదృష్టకరం -రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేవుడిపై భక్తిని రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం, ఆలయాలపై అసత్య ప్రచారాలు చేయడం, కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఎలాంటి కుట్రలనైనా రాష్ట్ర ప్రభుత్వం సహించబోదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం …
Read More »
Prajavartha Online Telugu News