విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : చేపల వేటకు వెళ్లి సముద్రం లో గల్లంతయిన 6 మత్స్యకార కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 10 లక్షలు చొప్పున 60 లక్షల రూపాయల పరిహారాన్ని రాష్ట్ర ఎక్సైజ్ ,గనుల శాఖ మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర,MLA లు వంశీకృష్ణ యాదవ్,లోకం మాధవి ,జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, మత్స్య శాఖ కమిషనర్ రామ శంకర్ నాయక్ తదితరులు అందజేశారు. బుధవారం స్థానిక హార్బర్ మెకానైజ్డ్ బోటు అసోసియేషన్ భవనంలో మత్స్యకార కుటుంబాల తో మాట్లాడి వారికి ధైర్యం …
Read More »Daily Archives: July 8, 2026
కృష్ణా డెల్టాకు పట్టిసీమతో ఉపిరి…
-పట్టిసీమ ఒట్టిసీమ అన్న జగన్ ఏం సమాధానం చెబుతారు? -చంద్రబాబు ముందుచూపుకి నిదర్శనం పట్టిసీమ. -సూపర్ ఎల్ నినో ను సమర్దంగా ఎదుర్కొంటాం. -పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల ద్వారా నీటి విడుదల. -జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపు గోదావరి వృధా జలాలను, కృష్ణ డెల్టాకు తరలించాలన్న ఉన్నతాశయంతో ఏర్పాటు చేసిన పట్టిసీమ ఎత్తిపోతల సత్ఫలితాలు ఇచ్చిందని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. కేవలం 1300 కోట్ల …
Read More »కుల వృత్తుదారులకు ఆధునిక పరికరాలు
-మంత్రులు డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి, ఎస్.సవిత -రాష్ట్ర సచివాలయంలో లిడ్ క్యాప్ ఔట్ లెట్ ను ప్రారంభించిన మంత్రులు -10 శాతం డిసౌంట్లపై ఉద్యోగులకు లెదర్ ఉత్పత్తుల అమ్మకాలు -లెదర్ ఉత్పత్తులు కొనుగోలు చేసిన మంత్రులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కుల వృత్తుదారులకు ఆర్థిక భరోసా కల్పించేలా ఆధునిక పరికరాలను కూటమి ప్రభుత్వం అందజేస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామాత్యులు డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి,రాష్ట్ర బిసి సంక్షేమ శాఖమాత్యులు ఎస్.సవిత తెలిపారు.చర్మకారుల అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక దృష్టి …
Read More »కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి వినీల్ కృష్ణతో భేటీ అయిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
-ఖేలో ఇండియా కి సంబంధించిన రూ.1000 కోట్ల ప్రతిపాదనలు మంజూరు చేయాలని వినతి -రాయచోటిలో ఆధునిక Football turf నిర్మాణానికి కృషి, రూ.42.62 కోట్ల కేంద్ర నిధులు కోరిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి -కేంద్ర సహకారంతో అన్నమయ్య జిల్లాలో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు దిశగా అడుగులు న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినఖేలో ఇండియా ద్వారా రూ.1000 కోట్ల రూపాయల నిర్మాణ పనుల ప్రతిపాదిత స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, మల్టీపర్పస్ హాల్, అథ్లెటిక్స్ ట్రాక్, ఫుట్బాల్ మైదానం, స్విమ్మింగ్ …
Read More »ఆంధ్రప్రదేశ్లో బాక్సింగ్ అకాడమీ ఏర్పాటుకు అడుగులు
-దిల్లీలో బాక్సర్ విజేందర్ సింగ్తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి భేటీ -బాక్సింగ్ అభివృద్ధిపై విజేందర్ సింగ్తో మంత్రి చర్చలు న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో అంతర్జాతీయ ప్రమాణాలతో బాక్సింగ్ అకాడమీ ఏర్పాటు లక్ష్యంగా రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఢిల్లీలో ప్రముఖ భారత మాజీ బాక్సర్ విజేందర్ సింగ్ బనీవాల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో బాక్సింగ్ క్రీడాభివృద్ధి, యువతకు ప్రపంచస్థాయి శిక్షణా అవకాశాలు కల్పించడం, అకాడమీ స్థాపనకు సంబంధించిన అంశాలపై ఈ సందర్భంగా వారు …
Read More »లోకేష్ దక్షిణ కొరియా పర్యటన విజయవంతంతో గొడ్డలి పార్టీ తప్పుడు ప్రచారాలకు తెరలేపింది
-తాడేపల్లిలో ‘అబద్ధాల యూనివర్సిటీ’ నడుస్తోంది -రాష్ట్రంలోని 22 ప్రధాన దేవాలయాల ఆదాయం గణనీయంగా పెరిగింది -2023–24లో రూ.1,379.19 కోట్లు ఉన్న ఆలయాల ఆదాయం, 2025–26లో రూ.1,503.90 కోట్లకు చేరింది -ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన అద్భుతంగా సక్సెస్ కావడం చూసి తట్టుకోలేకనే వైసీపీ నేతలు దేవాలయాలపై అబద్ధపు ప్రచారాలకు తెరలేపారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ధ్వజమెత్తారు. నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల …
Read More »హస్త కళాకారులకు ఆరోగ్య భరోసా
-ఉప ముఖ్యమంత్రి చొరవతో నరసాపురం, శ్రీకాళహస్తిలో వైద్య శిబిరాలు -హస్తకళాకారులకు ప్రత్యేక వైద్య పరీక్షలు -ఇచ్చిన మాట 24 గంటల్లో నిలుపుకొన్న పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం ప్రారంభోత్సవ కార్యక్రమంలో హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని ఇచ్చిన మాటను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరుసటి రోజే ఆచరణలో పెట్టారు. పవన్ కళ్యాణ్ సూచనతో హస్త కళాకారుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే విధంగా క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు ప్రారంభం అయ్యాయి. బుధవారం …
Read More »పలు పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలన
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ ఫారం ఇంకా అందని ఓటర్లు ఉంటే సమీప సచివాలయంలో సిబ్బందిని సంప్రదించి ఫారం పొందాలని, మరో 6 రోజుల్లో గడువు ముగుస్తున్నందున ఫారాలు అందిన వారు వెంటనే పూర్తి చేసి ఇవ్వాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ కోరారు. బుధవారం కాకుమానువారి తోట, శారద కాలనీ, బుచ్చయ్య తోట, రామిరెడ్డి తోట ప్రాంతాల్లోని పలు పోలింగ్ …
Read More »జంక్షన్లను అధునాతన విధానంలో ఆకర్షణీయంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికాబద్ధమైన చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలోని జంక్షన్లను అధునాతన విధానంలో ఆకర్షణీయంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటున్నామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. బుధవారం కాకాని రోడ్ వై జంక్షన్, బస్టాండ్ దగ్గరలోని ఎన్టీఆర్ విగ్రహం సెంటర్, పాత పాత గుంటూరు పోలీస్ స్టేషన్ ఎదురు జంక్షన్, జిన్నాటవర్ సెంటర్, జిఎంసి ఆఫీస్ ఎదుట, హిందూ కాలేజీ సెంటర్ లోని జంక్షన్, నాజ్ సెంటర్, చుట్టగుంట జంక్షన్, కలెక్టరేట్ జంక్షన్ లను ఆంధ్రప్రదేశ్ అర్బన్ …
Read More »అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గుంటూరు నగర పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నామని, నగర ప్రజలు కూడా ఇంట్లో నుండే సెల్ఫ్ ఎన్యూమరేషన్ ద్వారా సర్ ప్రక్రియలో పాల్గొనవచ్చని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటర్ల సౌకర్యార్థం “ఇంటి నుంచే ఎన్యూమరేషన్” అనే …
Read More »
Prajavartha Online Telugu News