-పార్టీ శ్రేణులు, ప్రజలతో మరింతగా మమేకం కావాలి -క్షేత్ర స్థాయిలో జనసేన కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా చేయాలి -విజయవాడలో జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : జనసేన పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో చేపట్టడం తక్షణ కర్తవ్యమని జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గురువారం రాత్రి విజయవాడలో నిర్వహించిన పార్టీ పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ …
Read More »Daily Archives: July 9, 2026
ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం
-2027 మార్చికి 72 లక్షల పట్టాదారు పాస్ పు -వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నల్లచట్టమే -పాస్ పుస్తకాలు, సర్వేరాళ్లపై ఫోటోల పిచ్చిని రాజముద్రతో తుడిచేశాం -పురాణాల్ని దూషించి, పాకిస్తాన్ను సమర్ధించిన రావణ్కు వైసీపీ ఆర్ధిక సాయం -ఓట్ల కోసం తండ్రి సమాధికి పూజలు చేస్తూ, బతికి ఉన్న తల్లికి ఆస్తి ఇవ్వక క్షోభ పెడుతున్నారు -బనగానపల్లె మీ భూమి మీహక్కు బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు బనగానపల్లె, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల ఆస్తిపై ప్రజలకే అధికారం ఉండేలా రాజముద్రతో …
Read More »22ఏ సంకెళ్లు తెంచిన ప్రభుత్వం… గుటుపల్లి రైతుల ఆనందం
-2,074 ఎకరాలకు విముక్తి.. 897 మంది రైతాంగానికి ఊరట -బనగానపల్లెలోని 101 ఎకరాలకూ మోక్షం -తహసీల్దార్ కార్యాలయంలోనే ప్రక్రియ పూర్తి చేయించిన సీఎం చంద్రబాబు -22ఏ జాబితా తొలగింపు ఉత్తర్వులను రైతులకు అందించిన ముఖ్యమంత్రి బనగానపల్లె, నేటి పత్రిక ప్రజావార్త : నంద్యాల పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వందలాది రైతులకు ఊరట కలిగించారు. వేలాది ఎకరాలను 22-ఏ నుంచి విముక్తి కలిగించారు. అలాగే మరో 100 ఎకరాలను చుక్కల భూమి జాబితా నుంచి తప్పించారు. మూడు నెలల క్రితం తన …
Read More »బనగానపల్లిలో ముఖ్యమంత్రికి వినతి సమర్పించిన మండపేట కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులకు ఆదేశాలు
-రేపు మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కలెక్టర్ బాధిత కుటుంబాన్ని కలిసి సమస్య పరిష్కారంపై చర్యలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నంద్యాల జిల్లా బనగానపల్లి పట్టణంలో ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన ముత్యాల సాయి దీప్తి తమ కుటుంబ ఆస్తికి సంబంధించిన సమస్యపై ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో పేర్కొన్న వివరాల ప్రకారం, మండపేట ప్రధాన రహదారిలో ఉన్న స్థలానికి 2003 సంవత్సరంలో ఆమె తల్లి పేరుపై ప్రభుత్వం …
Read More »ప్రజల విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
-పి 4 తో రాష్ట్రంలో నిరుద్యోగం, పేదరిక నిర్మూలనకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల విద్య, వైద్యం ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖల మంత్రి డా.డోలా. శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం అమరావతి సచివాలయంలో విబిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధులు మరియు ట్రాన్స్ …
Read More »వేస్ట్ పిక్కర్స్ గౌరవప్రదంగా జీవించేందుకు చర్యలు
-వ్యర్థాలకు మంచి రేటు వచ్చే ఏర్పాట్లు -నమస్తే పథకం అమలు -డ్వాక్రా సంఘాల తరహాలో వేస్ట్ పిక్కర్స్ గ్రూపులు -వాహనాలకు రుణాలు -చెత్త ప్రాసెసింగ్లో వారికి అధిక లబ్ది -స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : వేస్ట్ పిక్కర్స్(వ్యర్థాలను సేకరించేవారు) సమాజంలో గౌరవప్రదంగా జీవించే విధంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చెప్పారు. గుంటూరులోని దళిత బహుజన రీసోర్స్ సెంటర్(డీబీఆర్సీ) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వేస్ట్ పిక్కర్స్ తో …
Read More »పేద విద్యార్థుల అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయుడు కృషి
-ఈ ఏడాది రెండో త్రైమాసికం నుంచే డైట్ ఛార్జీల పెంపు వర్తింపు -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పేద విద్యార్థుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. గురువారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ…సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సంక్షేమం అందిస్తున్నాం. సంక్షేమ శాఖలపై నిన్నటి సమీక్షలో డైట్ చార్జీలు 10 శాతం పెంచుతూ …
Read More »2035 నాటికి 60 లక్షల మంది రైతులను ప్రకృతి వ్యవసాయంలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యం
-20 సూత్రాల ఆర్ధిక కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని రైతులు న్యాచురల్ ఫార్మింగ్ విధానంలో పెద్ద ఎత్తున సాగుకు సిద్ధమయ్యేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కార్యాచరణ రూపొందించాయని,2035 నాటికి మన రాష్ట్రంలో 60 లక్షలకు పైగా రైతుల ప్రకృతి వ్యవసాయంలో భాగస్వామ్యం లక్ష్యంగా పనిచేస్తున్నామని 20 సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మన్ లంకా దినకర్ తెలిపారు. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయ సేద్యం సాగు పెంపుపై వ్యవసాయ శాఖ ఎక్స్ అపిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరి …
Read More »పరిహారం ఇవ్వకుండా మత్స్యకారుల కుటుంబాలను వేధించిన వైసీపీ
– గత ప్రభుత్వ పెండింగ్ బకాయిలైన రూ.13.05 కోట్లను అధికారంలోకి రాగానే చెల్లించాం – వైసీపీ హయాంలో మత్స్యకారులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు – విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టాం – రాజకీయ లబ్ధి కోసం మత్స్యకారుల సమస్యలను వాడుకోవడం జగన్కు తగదు – వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు …
Read More »బందరులో ప్రతి గడపకూ తాగునీటి కుళాయి ఏర్పాటు చేస్తా
– ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించి తీరుతా – ఓటు వేసి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటాను – అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికీ అందించడమే లక్ష్యం – క్యాంబెల్పేటలో తాగునీటి పైపులైన్ పనుల ప్రారంభోత్సవంలో మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు, ప్రతి గ్రామంలో అభివృద్ధి ఫలాలు అందించడమే నా లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. మచిలీపట్నం …
Read More »
Prajavartha Online Telugu News