Daily Archives: July 9, 2026

రామ రాజ్య నగర్ నివాసితులకు ఎంపీ కేశినేని చిన్ని భరోసా

-గత వైసిపి హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలు తీసుకుని ఇబ్బందుల్లో పడ్డామంటున్నా రామరాజ్య నగర్ వాసులు -రైల్వే స్థలంలో స్థలాలు ఇచ్చి ఎటూ కాకుండా చేశారంటూ ఆవేదన -కలెక్టర్ తో చర్చించి మార్చే అవకాశం ఉంటే కనుక సానుకూలమైన నిర్ణయం వచ్చే విధంగా చూస్తానని హామీ ఇచ్చిన ఎంపీ చిన్ని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఎంపీ కార్యాలయానికి రామరాజ్యనగర్ కు చెందిన 400 కుటుంబాల నివాసితులు ఎంపీ కేశినేని చిన్ని తో భేటీ అయ్యారు గత వైసిపి హయాంలో రైల్వే …

Read More »

దసరా నాటికి కొత్త టెర్మినల్ భవనం పూర్తి చేయడమే లక్ష్యం – ఎంపీ చిన్ని

-విజయవాడ ఎయిర్పోర్ట్ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరి కమిటీ సమావేశం -దుబాయ్, శ్రీలంకకు నేరుగా విమాన సర్వీసులపై ప్రతిపాదనలు -విజయవాడకు ఎమిరేట్స్ సర్వీస్ తీసుకురావాలని కమిటీ విజ్ఞప్తి -వారణాసి, కొచ్చిన్, గోవా, కోల్‌కతా, ముంబైకి మరిన్ని విమాన సర్వీసులు కోరిన కమిటీ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గన్నవరం (ఎయిర్పోర్ట్ )విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధి, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన, దేశీయ, అంతర్ విమాన సర్వీసుల విస్తరణ, కొత్త టెర్మినల్ భవనం నిర్మాణం, విమానాశ్రయానికి మెరుగైన రహదారి అనుసంధానం తదితర అంశాలపై …

Read More »

9వ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ యూత్ బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు ముఖ్యఅతిథిగా ఎంపీ కేశినేని చిన్ని

-కార్యక్రమంలో పాల్గొన్న విజయవాడ తూర్పుఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య -నాలుగు రోజులపాటు జరగనున్న పోటీలు -రాష్ట్రవ్యాప్తంగా ఈ పోటీలకు 13 బాలురు 12 బాలికల జట్లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని పటమట హై స్కూల్ నందు 9వ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్టేట్ యూత్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జగ్గయ్యపేట …

Read More »

72 అడుగుల పంచముఖ వరసిద్ధి మహాగణపతి భారీ విగ్రహం ఏర్పాటుకు ఎంపీ చిన్ని భూమి పూజ

-డూండీ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే భారీ వినాయక విగ్రహ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ చిన్ని -పంచముఖ వరసిద్ధి మహాగణపతి 2026 నమూనాను విడుదల చేసిన ఎంపీ చిన్ని -ఎకో ఫ్రెండ్లీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆనందదాయకం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అసెంబ్లీ నియోజకవర్గం భవానిపురం సితార సెంటర్ ప్రాంతంలో డుండి గణేష్ సేవ సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాటు చేసే విధంగా భారీ వినాయక విగ్రహ ఏర్పాటు భూమి పూజ కార్యక్రమంలో …

Read More »

ఈ నెల 10న విజ‌య‌వాడ తూర్పులో ప్రత్యేక గ్రీవెన్స్

– జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 10వ తేదీ శుక్ర‌వారం విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరుగుతుంద‌ని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మాచవరంలోని బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భవన్ లో ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంద‌న్నారు. ఈ ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమంలో విజ‌య‌వాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని స్థానిక ప్ర‌జ‌ల నుంచి అధికారులు అర్జీలను ఉదయం 10 గంటల …

Read More »

శ్రీ శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం–2026

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గొల్లపూడిలో నిర్వహించనున్న శ్రీ శ్రీ శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం–2026 ఆహ్వాన పత్రికను గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశకు కలెక్టర్ కార్యాలయంలో గొల్లపూడి శ్రీ జగన్నాథ మందిరం అధ్యక్షులు దయానిధి దాస్, కార్యదర్శి దశావతార దాస్ జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి రథయాత్ర మహోత్సవానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జూలై 18,2026న మధ్యాహ్నం 2 గంటలకు గొల్లపూడి అయ్యప్ప ఘాట్ నుంచి శ్రీ కృష్ణ బలరామ గోశాల, గోమాత ల్యాండ్, కరకట్ట …

Read More »

ముఖ్యమంత్రి హామీల అమలుకు వేగం పెంచాలి..

-ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలి -నియోజకవర్గాల వారీగా ఆర్థిక, ఆర్థికేతర అంశాలపై సమగ్ర సమీక్ష -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి – ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్య కుమార్ యాదవ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఎలాంటి జాప్యానికి తావులేకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి, పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్య …

Read More »

ఏపీఎయిమ్స్‌తో రైతుకు స్మార్ట్ సేవలు

-యాప్‌ను ప్రతి రైతు వినియోగించాలి -ఎరువుల పంపిణీలో పూర్తి పారదర్శకత -ఉద్యాన, స్వల్పకాలిక వరి, అంతర పంటలకు ప్రాధాన్యం -జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీ వ్యవసాయ సమాచార నిర్వహణ వ్యవస్థ (ఏపీఎయిమ్స్‌) యాప్‌ను రైతులు సద్వినియోగం చేసుకుని సమగ్ర వ్యవసాయ సేవలను పొందాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. గురువారం ఎ.కొండూరు మండలం చీమలపాడులోని ఎరువుల దుకాణాన్ని కలెక్టర్ తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. ఆన్‌లైన్ విధానంతో ఎరువులు సరైన సమయంలో, సరైన …

Read More »

ప్రజాకేంద్రిత పాలనలో ఎన్టీఆర్ జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు

-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీ శ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాకేంద్రిత పాలన, గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణ, వినూత్న కార్యక్రమాల అమలులో ఎన్టీఆర్ జిల్లా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశిష్ట గుర్తింపు పొందిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. 2025, 2026 సంవత్సరాల్లో జిల్లాలోని ముప్పాళ్ళ, నిడమానూరు, అంబాపురం, గొల్లపూడి, గుంటుపల్లి, గూడవల్లి గ్రామపంచాయతీలు సహా మొత్తం తొమ్మిది గ్రామపంచాయతీలు గ్రామపంచాయతీ అవార్డులు అందుకున్నాయని తెలిపారు. అలాగే “వికాస్ సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ – …

Read More »

జిల్లాలో 72.54 శాతం మేర ఫారాల డిజిటైజేష‌న్‌..

– ప్రక్రియలో వచ్చే మూడు రోజులు చాలా కీలకం – ఓట‌ర్ల‌కు విస్తృత అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నాం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్‌టీఆర్ జిల్లాలో ఓట‌ర్ల జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (ఎస్‌ఐఆర్) ప్ర‌క్రియలో ఇంటింటి సర్వేను విజ‌య‌వంతంగా పూర్తి చేయడంలో వచ్చే మూడు రోజులు చాలా కీలకమని.. ఓట‌ర్ల‌కు స‌హాయ‌స‌హ‌కారాలు అందించ‌డం ద్వారా ప్ర‌త్యేక అధికారులు కీల‌క‌పాత్ర పోషించాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ గురువారం ఎ.కొండూరు మండలం, చీమలపాడులో ప‌ర్య‌టించారు. …

Read More »