అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఉద్యోగుల ప్రీమియర్ లీగ్ క్రికెట్ క్రీడా పోటీలకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. యునైటెడ్ తెలుగు జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక పోటీలను మూలపాడులోని ఏసీఏ స్టేడియంలోవిజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ,మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు జరిగిన మ్యాచ్ లో మొదటిగా గ్రౌండ్ ఏ లో ఇరిగేషన్ ఏ, ఇరిగేషన్ బి టీ పోటీ పడ్డాయి. గ్రౌండ్ …
Read More »International
విజయవాడ నగరంలో ఆగస్టు 15 వ తేదీ మధ్యాహ్నం నుండి మూడు రోజుల పాటు ‘అలంకృత శకటాల’ ప్రదర్శన…..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల ఆగస్టు 15 (శనివారం) నాడు అమరావతిలోని నేలపాడు గ్రౌండ్ వద్ద జరిగే ఇండిపెండెన్స్ డే పరేడ్ అనంతరం, విజయవాడ నగర ప్రజలు, పర్యాటకుల సందర్శనార్థం అలంకృత శకటాలను (Tableaux) ప్రదర్శించనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ ఇంచార్జ్ డైరెక్టర్ బి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ శకటాలు ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు మూడు రోజుల పాటు నగరవాసులకు కనువిందు చేయనున్నాయన్నారు నగరంలో ప్రజలందరికీ సులభంగా అందుబాటులో ఉండేలా …
Read More »హస్తకళాకారుల సంక్షేమానికి సమగ్ర చర్యలు… : డా. పసుపులేటి హరిప్రసాద్
-యలమంచిలి–నరసాపురంలో మెగా కంటి వైద్య శిబిరం.. సుమారు 600 మంది హస్తకళాకారులకు వైద్య పరీక్షలు నరసాపురం, నేటి పత్రిక ప్రజావార్త : హస్తకళాకారుల ఆరోగ్యం, జీవనోపాధి, ముడి పదార్థాలు, ఉత్పత్తి, మార్కెటింగ్, బ్రాండింగ్, GI ట్యాగింగ్, ఈ-కామర్స్, క్లస్టర్ అభివృద్ధి వంటి అన్ని అంశాల్లో సమగ్ర అభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. జనసేన పార్టీ అధ్యక్షులు, …
Read More »బ్రాహ్మణులకు ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తా…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ సంక్షేమానికి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్, కె. బుచ్చి రాంప్రసాద్ అన్నారు. మచిలీపట్నం విచ్చేసిన బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ చైర్మన్ , కె. బుచ్చి రాంప్రసాద్ మచిలీపట్నంలో ఆదివారం ఎన్ వి లక్ష్మీనారాయణ పవన్ శర్మ కు చిరు వ్యాపారం చేసుకుని ఆ కుటుంబం ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకుగాను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా ఇచ్చే గ్రూపులోను …
Read More »‘సాయి భాస్కర్ హాస్పిటల్స్’ విజన్-2030
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో ఎప్పటికప్పుడు అత్యాధునిక వైద్యవిధానం ద్వారా రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలో ముందున్న ‘సాయి భాస్కర్ హాస్పిటల్స్’ విజన్-2030తో లక్ష్యంగా ముందుకు సాగుతుంది. మంగళవారం, బందరోడ్డులోని ఓ హోటల్లో ‘సాయి భాస్కర్ హాస్పిటల్స్’ ఆధ్వర్యంలో ‘బెటర్ వాక్ బెటర్ బ్రీత’ అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘సాయి భాస్కర్ హాస్పిటల్స్’ ఎండీ డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రోబోటిక్ శస్త్రచికిత్స ఖరీదుగా భావిస్తున్నా.. పరిస్థితిని మార్చి సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ధ్యేయంతో ఉన్నామన్నారు. …
Read More »సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ లు అందచేత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధ పడుతున్న వారికి ఎమ్మెల్యే సుజనా చౌదరి సీఎం సహాయ నిధికి లేఖలు రాసారు.. నియోజకవర్గానికి చెందిన వేముపాటి విజయలక్ష్మి కి వెన్ను సర్జరీ కోసం 2,24,000/- రూపాయలు, కొల్లిపర వెంకట పద్మావతి తుంటి మార్పిడి చికిత్సకు 7,00,000/- రూపాయలు, పబ్బిశెట్టి శ్రీనివాస్ గుండె శస్త్ర చికిత్సకు 5,00,000/- రూపాయలు, వడ్లమూడి శ్రీనివాస్ కు 2,00,000/- రూపాయలు, దమ్ము జయ కు 65,000/- రూపాయలకు ఎల్వోసీ లు అందచేశారు.. మంగళవారం …
Read More »ఏపీలో మైనింగ్ ఆదాయం 27 శాతం వృద్ధి: ముకేశ్ కుమార్ మీనా
-రూ.4,000 కోట్ల లక్ష్యానికి చేరువలో వసూళ్లు… ఎన్ఓసీల జారీ వేగవంతం చేయాలని కలెక్టర్లకు సూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ ఆదాయం 27 శాతం వృద్ధి సాధించిందని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. గురువారం అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అధ్యక్షతన జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర మైనింగ్ రంగం స్థిరంగా అభివృద్ధి దిశగా సాగుతోందని పేర్కొన్నారు. మైనింగ్ రంగానికి సంబంధించిన …
Read More »మెగాస్టార్ చిరంజీవి త్వరగా కోలుకోవాలి… : గొలగాని రవికృష్ణ
విజయవాడ పశ్చిమ, నేటి పత్రిక ప్రజావార్త : పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి భుజానికి ఇటీవల సర్జరీ జరిగిందని, ఆయన త్వరగా కోలుకోవాలని భగ వంతుడిని ప్రార్ధించినట్లు గొలగాని ఛారిటబుల్ ట్రస్ ఛైర్మన్ గొలగాని రవికృష్ణ ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. ప్రస్తుతం చిరంజీవి కోలుకుంటున్నారని, ఆయ న త్వరగా కోలుకో వాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. చేతికి శస్త్రచికిత్స చేయిం చుకున్నప్పటికీ, చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ను సందర్శించి రక్త దానం చేసిన అభిమానులతో హృదయపూర్వకంగా సంభాషించడం, ఫోటోలు …
Read More »ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటు చాలా విలువైన ఆయుధమని, దేశ భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని ఆదివారం ఉదయం నగరంలోని లక్ష్మీ టాకీస్ కూడలి నుండి జిల్లా పరిషత్ సెంటర్ మీదుగా మరల లక్ష్మి టాకీస్ కు చేరుకునే విధంగా తొలుత పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రారంభించి స్వయంగా సైకిల్ తొక్కారు. …
Read More »చెత్తరహిత పట్టణంగా నిడదవోలును తీర్చిదిద్దుదాం
-నిడదవోలులో ఘనంగా నిర్వహించిన’స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు -పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం, శానిటేషన్ కోట్లు పంపిణీ చేసిన మంత్రి దుర్గేష్ -బుర్రకథ ద్వారా ప్రజల్లో అవగాహన.. మానవహారం, స్వచ్ఛత ప్రతిజ్ఞ చేసిన మంత్రి దుర్గేష్ -పరిశుభ్రత మన జీవన విధానంలో భాగం కావాలని మంత్రి కందుల దుర్గేష్ సూచన నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త : పరిశుభ్రత అనేది కేవలం ఒక కార్యక్రమంలా కాకుండా, ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ …
Read More »
Prajavartha Online Telugu News