-సహాయ రిటర్నింగ్ అధికారి, డిఆర్ఓ కె.చంద్రశేఖర రావు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పోలింగ్ కేంద్రాలలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని సహాయ రిటర్నింగ్ అధికారి, డిఆర్ఓ కె.చంద్రశేఖర రావు అన్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకూ ప్రతి అంశాన్నీ వారు పరిశీలించి సాధారణ పరిశీలకులకు నివేదిక పంపాల్సి ఉంటుందన్నారు. కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో శనివారం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సూక్ష్మ పరిశీలకు (మైక్రో అబ్జర్వర్సు) కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణలో సహాయ రిటర్నింగ్ అధికారి, …
Read More »International
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి విజయం తథ్యం: గొట్టిపాటి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం తథ్యమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలో ఏర్పాటుచేసిన కూటమి నాయకుల సమీక్ష సమావేశంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కూటమి ముఖ్య నేతలతో భేటీ అయిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై స్థానిక నాయకులతో చర్చించారు. నాయకులు ప్రణాళిక బద్ధంగా పని చేస్తే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి తెలుగుదేశం …
Read More »ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించండి
-విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం ఉదయం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను కమిషనర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి సమస్యను క్షుణ్ణంగా శాఖాధిపతులు ఫీల్డ్ లెవెల్ లో వెళ్లి, వెరిఫై చేసిన …
Read More »రేపు మాజీ సైనికుల జెఎసీ ముఖ్యనేతల సమావేశం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని జిల్లాల మాజీ సైనిక సంఘాలతో, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ కమిటీతో, ఆంధ్రప్రదేశ్ ఎక్స్సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్తో, ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల హక్కుల పోరాట సమితినీ కలుపుకుని ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ముఖ్య నేతల సమావేశం రేపు జరగబోతుంది. ఈ సందర్భంగా జెఎసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎక్స్సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకర్రావు, నేషనల్ ఎక్స్ సర్వీస్మెన్ కో ఆర్డినేషనల్ కమిటీ (ఎన్ఈఎక్స్సిసి) జాతీయ …
Read More »కాకాని వెంకటరత్నం సేవలు చిరస్మరణీయం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో విద్య, వ్యవసాయం, పాడిపరిశ్రమ రంగ అభివృద్ధిలో కాకాని వెంకటరత్నం సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర ఉద్యమ సారథి, మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం వర్ధంతి సందర్భంగా బుదవారం బెంజిసర్కిల్లో ఆయన విగ్రహానికి పలువురు నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రాను ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలని డెబ్బయ్యవ దశకంలోనే కాకాని డిమాండ్ చేశారని, అప్పుడే అలా జరిగితే ఇప్పటికి …
Read More »గౌడ సామాజికవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి…
-అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గౌడ సామాజికవర్గానికి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వైన్ షాపుల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని జై గౌడ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్ కూటమి ప్రభుత్వం పై ఆరోపణ చేశారు. శనివారం గాంధీనగర్ ప్రెస్క్లబ్లో జరిగిన విలేఖరుల సమావేశంలో మోర్ల ఏడుకొండలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిందన్నారు. గౌడ కులస్తులకు వైన్ షాపుల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి …
Read More »ఆరు నెలల పాలనలో అనేక అడుగులు వేశాం
-ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం : సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచింది. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు నేను, నా మంత్రివర్గ సహచరులు …
Read More »నగరంలో బిఎస్పి గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో బిఎస్పి గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ప్రారంభమైంది. స్థానిక జైహింద్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ 22, 23 గవర్నర్పేటలో బిఎస్పి గోల్డెన్ డైమండ్స్ షోరూమ్ బుధవారం నిర్వాహకులు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు పి.దీపక్కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మా వద్ద ప్రారంభోత్సవ ఆఫర్గా ఎన్ని గ్రాములు బంగారం కొంటే అన్ని గ్రాములు వెండి ఉచితం. ఈరోజు నుండి 10 రోజులు వరకు మా షోరూంనందు ఇస్తామని తెలిపారు. క్రిస్మస్, నూతన …
Read More »బేతు రామమోహన్ ను ఘనంగా సన్మానం చేసిన ఉదయ భాను
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రామాయణపు సాంబయ్య, పెన్నేరు దామోదర్, రాజనాల బాబ్జి, డి.సుబ్రహ్మణ్యం, మాదాసు శ్రీను ఆద్వర్యం లో శనివారం వడ్డేశ్వరం మామిడి తోట లో కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గయ్య పేట మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ యన్.టి.ఆర్, జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను హాజరైనారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఐక్య కాపునాడు అధ్యక్షులు బేతు రామమోహన్ ను ఉదయ భాను శాలువా కప్పి ఘనంగా సత్కరించినారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా …
Read More »సోమవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
– నామినేషన్ దాఖలకు చివరి తేది నవంబర్ 18 – పోలింగ్ తేదీ నవంబర్ 5 వ తేది ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకూ – ఎన్నికల ప్రవర్తన నియమామలని అనుసరించడం జరుగుతుంది. జిల్లా పరిధిలో 21 ఎమ్ సీసీ బృందాలు – తూర్పుగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు, 2904 మంది ఓటర్లు – కరెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి పశ్చిమ గోదావరీ జిల్లా ఉపాధ్యాయ శాసన మండలి ఉప ఎన్నికల …
Read More »