Breaking News

International

విద్యార్థులకు అవగాహన సదస్సు ట్రైనింగ్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మిషన్ శక్తి సంకల్ప్ లో భాగంగా, ఉన్నత విద్య వృత్తి శిక్షణ నైపుణ్యాభివృద్ధి చొరవ ద్వారా మహిళల సాధికారత అనే అంశము మీద, మంగళవారం గుంటూరులో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ వుమెన్ నందు డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అవగాహన సదస్సు ట్రైనింగ్ ను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కృష్ణయ్య ,సర్కిల్ ఇన్స్పెక్టర్, PS కళాశాల విద్యార్థులలో డ్రగ్స్, సైబర్ క్రైమ్, ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ వంటి అంశాలపై మరియు బాలికలు …

Read More »

ఆక్రమణలు జరుగకుండా పర్యవేక్షణ చేయాలి…

గుంటూరు. నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని ప్రధాన రహదారులు, రోడ్డు మార్జిన్లు మరియు డ్రైన్ల పై ఉన్న ఆక్రమణలను యుద్దప్రాతిపదికన తొలగించి, మరల ఆక్రమణలు జరుగకుండా పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని చుట్టుగుంట సెంటర్, నందివెలుగు రోడ్డు, యాదవ బజార్, బాలాజీ నగర్ మరియు బుడంపాడు తదితర ప్రాంతాలలో పర్యటించి ఆక్రమణలను, అభివృద్ధి పనులు, పారిశుధ్య పనుల పై అందిన ఫిర్యాదులను పరిశీలించి తీసుకోవాల్సిన చర్యల పై సంబందిత అధికారులకు తగు …

Read More »

ఘనంగా వాసవ్య లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వాసవ్య మహిళా మండలి (VMM) భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంది.బెంజ్ సర్కిల్ నందు మేయిన్ క్యాంపస్ లో VMM ఉపాధ్యక్షురాలు డాక్టర్ దీక్ష జాతీయ జెండాను ఎగురవేశారు. సమానత్వం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. మరియు స్వాతంత్ర్య దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. స్వాతంత్ర్య దినోత్సవం భారతదేశం సంపాదించిన స్వేచ్ఛ అని ఇది మన దేశ పురోగతికి పునాది అని ఆమె అన్నారు. VMM అధ్యక్షురాలు డాక్టర్ కీర్తి మట్లాడుతు …

Read More »

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కి రాఖీ కట్టిన ఏపీ విద్యార్థులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రపతి భవన్ లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎనిమిది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రక్షాబంధన్ వేడుకల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ని శనివారం కలిసి బాలికలు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకు సంబంధించిన 720 మంది విద్యార్థిని, విద్యార్థులు రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొనగా ఆంధ్రప్రదేశ్ నుండి 8మంది విద్యార్థినులు, ముగ్గురు ఎస్కార్టు టీచర్లు, నోడల్ ఆఫీసరుగా శామో విభాగం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శైలా. కల్పన …

Read More »

ట్రంప్ ఆంక్షలు వల్ల వ్యవసాయ, అనుబంధ రంగాలు కుదేలు… : పి.జమలయ్య

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశం నుండి అమెరికాకు దిగుమతి అవుతున్న వ్యవసాయ, ఆక్వా తదితర ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50శాతం సుంకాలను విధించారు. ఆగస్టు 27 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు.సుంకాలు విధింపు వలన అమెరికాకు దిగుమతి అవుతున్న రొయ్యలు ధరలు పెరగుతున్నాయని కొనుగోలు చేసే బయ్యర్లు చేతులెత్తేశారు.దీంతో భారతదేశం నుంచి ఎగుమతి చేసే వ్యాపారస్తులు సుంకాల సాకు చూపించి తక్కువ ధరలకు కొనుగోలు చేసి రొయ్యల రైతులను నిలువున దోచేస్తున్నారు. ఈ సుంకాలు విధింపు నేపథ్యం ఏమిటంటే …

Read More »

వేడుకల్లో వ్యర్థల నిర్వహణ ఖచ్చితంగా జరగాలి…

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏ వేడుకైనా వ్యర్ధాల నిర్వహణ ఖచ్చితంగా జరగాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ యం అన్నారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా టిక్కిల్ రోడ్డు, క్రీస్తు రాజు పురం, ఎన్టీఆర్ కాలనీ, కనకదుర్గ వారధి, కృష్ణలంక ప్రాంతాలలో పారిశుద్ధ్య నిర్వహణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఏ వేడుకైనా సరే సంబంధిత ప్రాంతం లో గల శానిటరీ …

Read More »

వరలక్ష్మీ వ్రతకల్పము

డెస్క్, నేటి పత్రిక ప్రజావార్త : పూజా సామగ్రి: పసుపు, కుంకుమ, పండ్లు, పూలు, తమలపాకులు, అగరువత్తులు, వక్కలు, కర్పూరం, గంధం, అక్షింతలు, కొబ్బరికాయలు, కలశము, కలశ వస్త్రము (రవికల గుడ్డ). అమ్మవారి ప్రతిమ లేక విగ్రహము పంచామృతములు: ఆవుపాలు, ఆవు పెరుగు, ఆవునెయ్యి, తేనె, పంచదార తోరము: తొమ్మిది ముడులు వేసిన తోరము. దారానికి పసుపు రాసి ఒక్కొక్క పూవు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను. తొమ్మిది తోరములు కావాలి. ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు, మిగతావి ముత్తయిదువలకు. పసుపు ముద్దతో వినాయకుడిని …

Read More »

వెంకన్నకు భారీ బంగారు కానుక

-రూ. 2.40 కోట్ల విలువగల శంఖు, చక్రాల వితరణ తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల వెంకన్నకు మంగళవారం రెండన్నర కిలోల భారీ బంగారు కానుక అందింది. చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి మంగళవారం సుమారు రూ.2.40 కోట్లు విలువైన దాదాపు రెండున్నర కేజీల బంగారు శంఖు, చక్రాలను విరాళంగా అందించింది.ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి శంఖు, చక్రాలను …

Read More »

నిడదవోలు సమగ్రాభివృద్ధికి కృషి

-రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -రూ. 147.40 లక్షల అంచనా వ్యయంతో నిడదవోలు మున్సిపాలిటీలోని 9, 10 వార్డుల పరిధిలో సీసీ రోడ్డు, డ్రైన్ పనులకు మంత్రి కందుల దుర్గేష్ శంకుస్థాపన -15వ ఆర్థిక సంఘం నిధులు రూ.99.50 లక్షలు, రుడా నిధులు రూ.47.90 లక్షలతో నిర్మాణ పనులు ప్రారంభం -త్వరితగతిన పనులు పూర్తి చేస్తామని మంత్రి దుర్గేష్ హామీ -గడిచిన ఐదేళ్ల కాలంలో నిడదవోలు పట్టణ అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం వహించిన వైసీపీ -అతి త్వరలోనే మరో రూ.2 …

Read More »

మాదిగ కులస్తుడైన సింగయ్య కుటుంబానికి వైయస్ జగన్ రెండు కోట్లు ఇవ్వాలి…

-ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ డిమాండ్ విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 18న రెంటపాళ్ళ గ్రామ పర్యటనకు వెళుతుండగా జనం తొక్కిసలాటలో, కారు కింద పడిన సింగయ్య విషయంలో వై ఎస్ జగన్ స్పందించి, ఆసుపత్రికి తీసుకుని వెళితే బ్రతికేవాడని, వైయస్ జగన్ నిర్లక్ష్యమే సింగయ్య మృతికి కారణమని పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విజయవాడ ఏపీ ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యాలయంలో జరి గిన విలేకరుల …

Read More »