విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అన్ని జిల్లాల మాజీ సైనిక సంఘాలతో, నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ కమిటీతో, ఆంధ్రప్రదేశ్ ఎక్స్సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్తో, ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల హక్కుల పోరాట సమితినీ కలుపుకుని ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మాజీ సైనికుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ముఖ్య నేతల సమావేశం రేపు జరగబోతుంది. ఈ సందర్భంగా జెఎసీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఎక్స్సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకర్రావు, నేషనల్ ఎక్స్ సర్వీస్మెన్ కో ఆర్డినేషనల్ కమిటీ (ఎన్ఈఎక్స్సిసి) జాతీయ …
Read More »International
కాకాని వెంకటరత్నం సేవలు చిరస్మరణీయం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో విద్య, వ్యవసాయం, పాడిపరిశ్రమ రంగ అభివృద్ధిలో కాకాని వెంకటరత్నం సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర ఉద్యమ సారథి, మాజీ మంత్రి కాకాని వెంకటరత్నం వర్ధంతి సందర్భంగా బుదవారం బెంజిసర్కిల్లో ఆయన విగ్రహానికి పలువురు నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రాను ప్రత్యేక రాష్ట్రంగా విభజించాలని డెబ్బయ్యవ దశకంలోనే కాకాని డిమాండ్ చేశారని, అప్పుడే అలా జరిగితే ఇప్పటికి …
Read More »గౌడ సామాజికవర్గానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి…
-అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గౌడ సామాజికవర్గానికి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో వైన్ షాపుల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని జై గౌడ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మోర్ల ఏడుకొండలు గౌడ్ కూటమి ప్రభుత్వం పై ఆరోపణ చేశారు. శనివారం గాంధీనగర్ ప్రెస్క్లబ్లో జరిగిన విలేఖరుల సమావేశంలో మోర్ల ఏడుకొండలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిందన్నారు. గౌడ కులస్తులకు వైన్ షాపుల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పి …
Read More »ఆరు నెలల పాలనలో అనేక అడుగులు వేశాం
-ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తున్నాం : సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజల బలమైన కోరికతో ఆవిర్భవించిన ప్రజా ప్రభుత్వ పాలనలో ఆరు నెలలు గడిచింది. నిర్బంధంలో, సంక్షోభంలో, అభద్రతలో గడిపిన ఐదేళ్ల కాలాన్ని ఒక పీడకలగా భావించి తమ అభివృద్ధి కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలి క్షణం నుంచి ప్రజల ఆశలను, ఆకాంక్షలను తీర్చేందుకు నేను, నా మంత్రివర్గ సహచరులు …
Read More »నగరంలో బిఎస్పి గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో బిఎస్పి గోల్డ్ అండ్ డైమండ్ షోరూం ప్రారంభమైంది. స్థానిక జైహింద్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ 22, 23 గవర్నర్పేటలో బిఎస్పి గోల్డెన్ డైమండ్స్ షోరూమ్ బుధవారం నిర్వాహకులు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు పి.దీపక్కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మా వద్ద ప్రారంభోత్సవ ఆఫర్గా ఎన్ని గ్రాములు బంగారం కొంటే అన్ని గ్రాములు వెండి ఉచితం. ఈరోజు నుండి 10 రోజులు వరకు మా షోరూంనందు ఇస్తామని తెలిపారు. క్రిస్మస్, నూతన …
Read More »బేతు రామమోహన్ ను ఘనంగా సన్మానం చేసిన ఉదయ భాను
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రామాయణపు సాంబయ్య, పెన్నేరు దామోదర్, రాజనాల బాబ్జి, డి.సుబ్రహ్మణ్యం, మాదాసు శ్రీను ఆద్వర్యం లో శనివారం వడ్డేశ్వరం మామిడి తోట లో కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జగ్గయ్య పేట మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ యన్.టి.ఆర్, జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను హాజరైనారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఐక్య కాపునాడు అధ్యక్షులు బేతు రామమోహన్ ను ఉదయ భాను శాలువా కప్పి ఘనంగా సత్కరించినారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా …
Read More »సోమవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
– నామినేషన్ దాఖలకు చివరి తేది నవంబర్ 18 – పోలింగ్ తేదీ నవంబర్ 5 వ తేది ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకూ – ఎన్నికల ప్రవర్తన నియమామలని అనుసరించడం జరుగుతుంది. జిల్లా పరిధిలో 21 ఎమ్ సీసీ బృందాలు – తూర్పుగోదావరి జిల్లాలో 20 పోలింగ్ కేంద్రాలు, 2904 మంది ఓటర్లు – కరెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి పశ్చిమ గోదావరీ జిల్లా ఉపాధ్యాయ శాసన మండలి ఉప ఎన్నికల …
Read More »విద్యుత్ చార్జీలను తగ్గించాలని లాంతర్ ర్యాలీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సర్దుబాటు చార్జీల పేరుతో పెరిగిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని లాంతర్ పట్టుకొని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ సర్కిల్ వరకు లాంతర్ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిలా రెడ్డి మాట్లాడుతూ పెరిగిన చార్జీలతో ప్రజలు ఇక అంధకారంలో బ్రతకాలన్నారు. లాంతర్లు కొనుక్కోవాలన్నారు. వైసిపి హయంలో 35 వేల కోట్లు ప్రజల నుంచి వసూలు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అదే విధానాన్ని అమలు చేస్తుంది. …
Read More »లో వోల్టేజ్ సమస్య లేకుండా తగిన చర్యలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మచిలీపట్నం నియోజకవర్గంలో లో వోల్టేజ్ సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి మంత్రివర్యులు నగరంలోని వారి నివాసంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ నియోజకవర్గ మచిలీపట్నం నియోజకవర్గంలో లో వోల్టేజ్ సమస్య లేకుండా కొత్త సబ్ స్టేషన్ ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. విద్యుత్ తీగలు కిందకు …
Read More »నగరంలో ‘‘డెసెర్టినో’’ షేక్స్ అండ్ మోర్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త: నగరంలో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) శనివారం టిక్కిల్రోడ్డులోని డివిమేనర్ హోటల్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన ‘‘డెసెర్టినో’’ షేక్స్ అండ్ మోర్ బ్రాంచ్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపి కేశినేని శివనాథ్ను ‘‘డెసెర్టినో’’ బ్రాంచ్ యజమాని, నిర్వాహకులు దరిశి నరసింహారావు, డి.వి.ఎన్.సతీష్కుమార్ పూర్ణకుంభంతో స్వాగతించి శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని సూచించారు. యజమాని, నిర్వాహకులు దరిశి నరసింహారావు, డి.వి.ఎన్.సతీష్కుమార్కు …
Read More »
Prajavartha Online Telugu News