– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేదలు వైద్యం కోసం ఎక్కడా ఇబ్బందులు పడకుండా.. ఇంటి వద్దకే ప్రభుత్వం మెరుగైన వైద్యసేవలు అందిస్తోందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. అజిత్ సింగ్ నగర్లోని ఎం.కె.బేగ్ ప్రభుత్వ పాఠశాల నందు బుధవారం జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, డిప్యూటీ మేయర్ అవుతు శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానాతో కలిసి ఆయన …
Read More »International
క్యాన్సర్,గైనిక్ ప్రాబ్లమ్స్ చికిత్స విధానాలు పై అవగాహన సదస్సు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : Maris స్టెల్లా కళాశాల లో అక్కినేని హాస్పిటల్స్ ఆధ్వర్యం లో క్యాన్సర్,గైనిక్ ప్రాబ్లమ్స్ చికిత్స విధానాలు పై అవగాహన సదస్సు నిర్వహించారు. Dr mani Akkineni. Gynicology Dr spoorthi ramineni. General medicine Dr D. Darmaja. Gynicology Dr Sowmya. IVF Dr sumitha reddy. Dermatology డాక్టర్లు పలు రకాల క్యాన్సర్ కారకాలు వాటి దశలు, వ్యాక్సిన్ ద్వారా కలిగే ప్రయోజనాలు మరియు చర్మ సంభదిత సమస్యల పరిష్కారం వాడవలసిన మందులు గురించి …
Read More »జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ని మరింత పటిష్టం చెయ్యాలి
-సుస్థిర ప్రతిపాదనలు రూపొందించి నిర్దుష్టమైన కార్యకలాపాలు నిర్వహించండి -జూనియర్, యూత్ సభ్యత్వం పై దృష్టి పెట్టాలి -మండలస్థాయి రెడ్ క్రాస్ సొసైటీ ఉప శాఖలను ఏర్పాటు చేయాలి -జిల్లా కలెక్టర్, ఐ ఆర్ సి ఎస్ అధ్యక్షులు కె. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ప్రజోపకరమైన కార్యక్రమాలను అమలు చేయడం కోసం నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళిక తో ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ , ఐ ఆర్ సి ఎస్ అధ్యక్షురాలు డా కె. …
Read More »జిల్లాలో ప్రాజెక్టుల కోసం ఒప్పంద పత్రాల పై సంతకం చేసిన…
– కనెక్ట్ టు ఆంధ్ర మరియు ఒఎన్జిసి, – కనెక్ట్ టు ఆంధ్ర సీఈఓ కోట్ల శివ శంకరరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారులు ఇతరులు కోరిన విధంగా సిఎస్ఆర్ సహకారం కింద అనేక ప్రాజెక్టుల అమలు కోసం కనెక్ట్ టు ఆంధ్ర మరియు ఒఎన్జిసి, రాజమహేంద్రవరం వివిధ ఒప్పందాలు ( MoAs ) కుదుర్చుకుందని కనెక్ట్ టు ఆంధ్ర సీఈఓ కోట్ల శివ శంకరరావు పేర్కొన్నారు.గురువారం స్థానిక ఒఎన్జిసి కార్యాలయంలో కనెక్ట్ టు ఆంధ్ర మరియు ఒఎన్జిసి, …
Read More »దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ నటుడు, సూపర్స్టార్ కృష్ణ (79) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణను కుటుంబసభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ జన్మించారు. ఐదుగురు సంతానంలో ఈయనే పెద్దవారు. కృష్ణ అసలు …
Read More »ఆంధ్రప్రదేశ్ లో అల్యూమినియం కాయిల్, పానెళ్ళ తయారీ యూనిట్ : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
-రూ.1500 కోట్ల పెట్టుబడుల దిశగా అలుబండ్ గ్లోబల్ లిమిటెడ్ పరిశ్రమతో మరో కీలక ఎంవోయూ కుదుర్చుకున్న ఆంధ్రప్రదేశ్ -1000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు -అబుదాబీ, దుబాయ్ ల లో వరుస సమావేశాలతో బిజీ బిజీగా మంత్రి మేకపాటి -ముబాదల గ్రూప్, జీ42, ఏడీఐఏ(అడియా) సంస్థలతో మంత్రి మేకపాటి భేటీ దుబాయ్, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి దుబయ్ ఎక్స్ పో పర్యటన బిజిబిజీగా సాగుతోంది. వరుస సమావేశాలు, కీలక ఒప్పందాలతో మంత్రి …
Read More »ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ని కలిసిన మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు
ఉంగుటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఆదివారం భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పర్యటన నిమిత్తం శనివారం కృష్ణా జిల్లా చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ని ఉంగుటూరు మండలం ఆత్కూరు లోని స్వర్ణభారతి ట్రస్ట్ లో మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం విజయవాడ బయలుదేరి వెళ్లారు.
Read More »“మోసగాళ్లకు మోసగాడు” చిత్రానికి 50 ఏళ్ళు పూర్తి…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత దేశంలోనే తొలి కౌబాయ్ సినిమాగా పేరు తెచ్చుకున్న “మోసగాళ్లకు మోసగాడు” చిత్రం హీరో సూపర్ స్టార్, డేరింగ్, డేషింగ్, నటశేఖర కృష్ణ జీవితాన్ని మలుపు తిప్పి… ఆర్ధికంగా నిలబెట్టి… ఇమేజ్ మార్చేసిన సినిమా. 2021 ఆగస్టు 27 కి ఆ సినిమా విడుదలై 50 ఏళ్ళు పూర్తి అయింది. అయినప్పటికీ సినిమా ఇంకా తాజా అనుభూతినిస్తుంది. అసలు ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉండకపోతే పద్మాలయా సంస్థ నిలబడేది కాదు. ఆ సినిమానే …
Read More »ఆషాఢమాసం… శ్రీ వారాహి నవరాత్రులు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు.వీటిని గుప్తనవరాత్రులు అంటారు. అమ్మవారి వైభవం గురించి కొంత… మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి…అందుకే ఆవిడను దండనాథ అన్నారు. లలితా …
Read More »నాడు-నేడు పనుల పై సమీక్ష…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో తొలివిడతలో ఎంపిక చేసిన 1153 పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నాడు-నేడు క్రింద చేపట్టిన పనులన్నీ జూలై నెలాఖరు నాటికి పూర్తి కావాలని జాయింట్ కలెక్టరు (అభివృద్ది) లో తోటి శివశంకర్ అన్నారు. స్థానిక జెసి క్యాంపు కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం నాడు-నేడు పనులపై జెసి యల్. శివశంకర్ విద్యాశాఖాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలివిడత 1153 పాఠశాలల్లో రూ. 226 కోట్లతో చేపట్టిన పనులను సంపూర్ణ స్థాయిలో పూర్తి చేసి …
Read More »
Prajavartha Online Telugu News