Breaking News

Latest News

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన సతీమణి శ్రీవాణి ఓటు హక్కు  వినియోగించుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి, విజయవాడ వన్ టౌన్ లోని విఎంసి ఎలిమెంటరీ స్కూల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట‌ర్లకు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా, ఎన్నిక‌లు నిష్పాక్ష‌పాతంగా జ‌రిగేలా చూడాల‌ని ఎన్నిక‌ల అధికారుల‌ను కోరారు.   ,

Read More »

ఓటు హక్కును వినియోగించుకున్న షేక్ ఆసిఫ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 54 వ డివిజన్ ఆర్ సి ఎం స్కూల్ లో. 199 బూత్ లో ఓటు హక్కు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా షేక్అసిఫ్ మీడియాతో మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి గా ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకున్నానన్నారు.. ప్రతి ఒక్కరూ తమఓటు హక్కు వినియోగించుకోవాలి మనందరి బాధ్యత. ఎలక్షన్ కమిషనర్.పోలింగ్ బూత్ లో ఏర్పాట్లు అన్నీ బాగానే చేశారు. కానీ ఒక గంట …

Read More »

ఓటు హక్కును వినియోగించుకున్న వసంత కృష్ణ ప్రసాదు

మైలవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు, సతీమణి శీరిష దంపతులు సోమవారం తమ స్వగ్రామమైన ఐతవరం గ్రామంలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా గ్రామస్తులను పేరు పేరునా అప్యాయంగా పలకరిస్తూ ప్రశాంత వాతావరణం లో అందరం కలిసి ఎన్నికలు జరిగేలా సహకరించుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రం వద్దకు రాగా ఈవియం లో సాంకేతిక సమస్య ఏర్పడటం తో దాదాపు 50 నిమషాల పాటు …

Read More »

జిల్లాలో ఓటర్లు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు

-వేసవిని దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు, షామియానాలు ఏర్పాటు చేశాం.. -1577 పోలింగ్ కేంద్రాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ అనుసందానం. -కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నా -కలెక్టరు డీఈవో డా. కే.మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలోని మొత్తం 1577 పోలింగ్ కేంద్రాల్లో 16,23,149 మంది ఓటర్లు తమ అమూల్య మైన ఓటు హక్కును వినియోగించుకున్నారని జిల్లా కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి డా. కె.మాధవీలత పేర్కొన్నారు. …

Read More »

ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు… : జోగి రమేష్

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మరియు తిరిగి జగనన్న ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి గత కొన్ని రోజులుగా రేయంబవళ్ళు అహర్నిశలు కష్టపడి పనిచేసి ఈ రోజు జరిగిన ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, పెనమలూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి జోగి రమేష్ అన్నారు. పెత్తందారులకు పేదవాళ్ళకి మధ్య జరిగిన ఈ మహా సంగ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి పెత్తందారులు ఎన్నో అవంతరాలు మరియు అడ్డంకులు సృష్టించినప్పటికీ, పేదల …

Read More »

క్యాన్సర్‌ను ముందుగా గుర్తిస్తే ప్రాణాలను కాపాడుకోవచ్చు

-ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ -నేటి నుంచి వైజాగ్‌లోని హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రిలో సమగ్ర క్యాన్సర్ కేర్ ప్రోగ్రామ్‌పై టిఓటి ల కోసం రాష్ట్ర స్థాయి శిక్షణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తించగలిగితే రోగి ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఐఎఎస్ నేడొక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి ఏపీ ఆరోగ్య శాఖ చేపట్టిన కార్యక్రమం క్యాన్సర్‌ వ్యాధి ముందస్తు గుర్తింపు …

Read More »

ఓటు హ‌క్కు వినియోగించుకున్న కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : టిడిపి విజ‌య‌వాడ పార్ల‌మెంట్ ఎంపి అభ్య‌ర్ధి గా పోటీ చేస్తున్న కేశినేని శివ‌నాథ్ (చిన్ని) దంప‌తులు వారి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. సోమ‌వారం ఉద‌యం విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం ఆంధ్ర ల‌యోల కాలేజీ పి.జి. బ్లాక్ రూమ్ నెంబ‌ర్ ఐ.పి.4 లో కేశినేని శివ‌నాథ్ త‌న క‌టుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఓటు వేశారు. కేశినేని శివ‌నాథ్ వెంట స‌తీమ‌ణి జాన‌కి లక్ష్మీ, కుమారుడు వెంక‌ట్, కూతురు స్నిగ్ధ‌, త‌ల్లి ప్ర‌సున్నాంబ వారి ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. పోలింగ్ …

Read More »

ఓటు హక్కును వినియోగించుకున్న పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బస్వ అప్పలస్వామి మున్సిపల్ కార్పొరేషన్ ప్రైమరీ స్కూల్, రూమ్ నెంబర్ 2, బూత్ నెం.163 లో కుటుంబ సమేతంగా వైఎస్ఆర్సిపి నాయకులు పోతిన వెంకట మహేష్ ఓటుహక్కు వినియోగించున్నారు. అనంతరం అన్నపూర్ణాదేవి స్కూల్,చిట్టినగర్ మట్టా లాజరు స్కూల్, ఆర్ సి ఎం స్కూల్ , చిట్టినగర్,పాల ఫ్యాక్టరీ SAS కళాశాల,పాల ఫ్యాక్టరీ వంగవీటి మోహన్ రంగా స్కూల్,Sir ఆర్డర్ కాటన్ స్కూల్ భవానిపురం , ఆర్టీసీ వర్క్ షాప్ విద్యాధరపురం, లేబర్ కాలనీ విద్యాధరపురం, సిమెంట్ రోడ్ …

Read More »

ఓటు హక్కును వినియోగించుకున్న దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గం లో తూర్పు నియోజకవర్గ వైసిపి అభ్యర్థి దేవినేని అవినాష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోమవారం గుణదల లోని జియాన్ పబ్లిక్ స్కూల్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓట‌ర్లకు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా, ఎన్నిక‌లు నిష్పాక్ష‌పాతంగా జ‌రిగేలా చూడాల‌ని ఎన్నిక‌ల అధికారుల‌ను కోరారు.

Read More »

భారీ మెజారిటీ ఖాయం… : సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శాసనసభ ఎన్నికల్లో గెలుపు తధ్యమని పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. పోలింగ్ కేంద్రాల పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఐదేళ్ల వైసిపి అరాచక పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలందరూ సిద్ధమయ్యారన్నారు. ఈ ఎన్నికల్లోఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని భారీ మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పశ్చిమ నియోజకవర్గం ఎన్డీయే కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పరిశీలించారు. భవానీ …

Read More »