విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సుజనా ఫౌండేషన్ తరపున ఇచ్చిన హామీని నెరవేర్చి ఎమ్మెల్యే సుజనా చౌదరి మాటను నిలుపుకున్నారని శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం అధ్యక్షులు కేశనం బావన్నారాయణ అన్నారు. వన్ టౌన్ లోని కామాక్షి స్వర్ణకార సంఘం నేతలతో ఎమ్మెల్యే సుజనా గతంలో సమీక్ష నిర్వహించారు. సుమారు ఎనిమిది వేల మంది స్వర్ణకారులు పనిచేస్తున్న స్వర్ణకార సంఘం భవనానికి లిఫ్టు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలపడంతో సుజనా ఫౌండేషన్ తరపున లిఫ్టు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. సొంత నిధులతో …
Read More »Latest News
రాజకీయాలు మానేద్దాం..విజయవాడలో పారిశ్రామిక రంగ అభివృద్ది కోసం ఆలోచిద్దాం : ఎంపి కేశినేని శివనాథ్
-ఎపి ఎమ్.ఎస్.ఎమ్.ఈ ఇండస్ట్రీయస్ అసోసియేషన్ ఫెసిలిటేట్ సెంటర్ సందర్శన -udyam రిజిస్ట్రేషన్ సెంటర్ ను ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్ -ఆటో మొబైల్ రంగాన్ని అప్గ్రేడ్ చేసేందుకు ఆటోమొబైల్ రంగం పారిశ్రామికవేత్తల సలహాలు, సూచనలు -రాజధాని అమరావతి ప్రాంతానికి స్పోర్ట్స్ సిటీ క్లస్టర్, లెదర్ క్లస్టర్, డిఫెన్స్ క్లస్టర్ తీసుకురావటం కోసం ఎంపి కేశినేని శివనాథ్ ప్రయత్నం -ఆటోమొబైల్ ఇండస్ట్రీను అభివృధ్ది చేయటమే లక్ష్యమన్న ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఒకప్పుడు హైదరాబాద్ కి ధీటుగా పారిశ్రామికంగా …
Read More »పోరాటాల కోసం కాదు.. సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజాను గెలిపించాలి : ఎంపి కేశినేని శివనాథ్
-కె.బి.ఎన్. కాలేజీలో ఉపాధ్యాయులతో సమావేశం -ఉపాధ్యాయులకి ఎన్నికల ప్రచార కరపత్రాలు పంపిణీ చేసిన ఎంపీ -గత ప్రభుత్వ విధానాలను ధైర్యంగా వ్యతిరేకించింది ఉపాద్యాయులే -ఆలపాటి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని విజ్ఞప్తి చేసిన ఎన్డీయే కూటమి నాయకులు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సమాజానికి ప్రతిభావంతులైన పట్టుభద్రలను అందించే మేధా సంపత్తి కలిగిన ఉపాధ్యాయులు, లెక్చర్స్ ఈ నెల 27న జరిగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోరాటాల కోసం కాకుండా, సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్డీయే …
Read More »స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం పై ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ మీటింగ్ హాల్ లో పరిసరాల పరిశుభ్రత, తడి, పొడి చెత్త వేరు చేయటం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి ఉద్యోగులచే జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రతిజ్ఞ చేయించారు. “నేను పరిసరాల పరిశుభ్రతకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల నిర్వహణకు శ్రమదానం చేసి స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ సాధించే నా సంకల్పానికి కట్టుబడి ఉంటానని,మన రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు నా …
Read More »నగరంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. శనివారం విజయవాడ గాంధీనగర్ లో వున్న ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో ముందుగా జాతీయ అధ్యక్షురాలు కుమారి మాయవతి చేత రాష్ట్ర అధ్యక్షులుగా నియమించబడిన బందెల గౌతమ్ కుమార్ ని, రాష్ట్ర కో ఆర్డినేటర్ గా నియమించబడిన బి.పరం జ్యోతిని రాష్ట్ర నాయకులు శాలువాలు కప్పి అభినందనలు తెలియచేసారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో రాష్ట్ర …
Read More »బండ బూతులు తిట్టించిన జగన్ ఇప్పుడు నీతి సూత్రాలు చెబుతున్నారు…
-టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్న మాజీ సీఎం జగన్ పై మరోసారి విరుచుకుపడ్డారు. ప్రతిపక్షహోదా ఇవ్వద్దని ప్రజలే డిసైడ్ చేశారు కాబట్టే 11 సీట్లు మాత్రమే కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. అయినా తనకు ప్రతిపక్ష హోదా కావాలంటూ జగన్ మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుపై పాతబస్తీలోని ఆయన కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ …
Read More »ఫార్మర్ రిజిస్ట్రీ నమోదులో అధికారులు సమన్వయం తో ముందుకు వెళ్ళాలి
– బుడితి రాజశేఖర్ ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం & సహకారం) -రోజుకు రైతుల నమోదు లక్ష్యం 2 లక్షలు దాటాలి -రెవెన్యూ అధికారుల లాగిన్ లలోని పెండింగ్ రికార్డులను సత్వరమే పరిష్కరించాలి -జిల్లా జాయింట్ కలెక్టర్ లు ఈ ప్రక్రియ పూర్తయ్యేవరకు క్షుణ్ణంగా పర్యవేక్షించాలి . విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శనివారం బుడితి రాజశేఖర్ ఐఏఎస్, ఎక్స్ అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ( వ్యవసాయ & సహకారం) రాష్ట్రములోని వివిధ జిల్లాల సంయుక్త కలెక్టర్ లు …
Read More »కూరగాయలు,మిర్చి ధరల స్థిరీకరణకు పిటిష్ట చర్యలు : సిఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పచ్చిమిరప,ఎండు మిరప పంటలు సహా వంగ,టమాటా తదితర కూరగాయలు ధరల స్థిరీకరణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చెప్పారు.కూరగాయలు,ఇతర పంటల ధరల మానిటరింగ్ పై శనివారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి వ్యవసాయ,మార్కెటింగ్, పౌర సరఫరాలు,మార్క్ ఫెడ్ శాఖల అధికారులతో వీడియో సమావేశం నిర్వహించి ప్రస్తుతం ఆయా పంటలకు మార్కెట్లో రైతులకు అందుతున్న ధరల వివరాలను సమీక్షించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా పంటలు పండించిన రైతులకు కనీస ధర వచ్చేలా …
Read More »గిరిజనుల్లో పేదరికాన్ని రూపుమాపుతాం… గిరిజన చట్టాలను కాపాడతాం
-రాజకీయ అవకాశాలు కల్పించి ఆర్థికంగా పైకి తెచ్చింది టీడీపీనే -సమైక్యాంధ్రలో 500 జనాభా ఉన్న తాండాలను పంచాయతీలుగా చేసి అధికారాలు ఇచ్చాం -సేవాలాల్ సేవలు భావితరాలకు ఆదర్శనీయం -ఆయన అవలంభించిన సిద్ధాంతాలు ప్రజల గుండెల్లో నిలిచిపోతాయి -సీఎం చంద్రబాబు నాయుడు -సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించిన సీఎం ఉండవల్లి, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర ప్రణాళికతో గిరిజనుల్లో పేదరికాన్ని నిర్మూలిస్తామని, గిరిజన చట్టాలను కాపాడతామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గిరిజనులను ఆర్థికంగా ఆదుకునేందుకు ఎన్టీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు …
Read More »రాబోవు వేసవి కాలం దృష్ట్యా నీరు వృధా కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి పిలుపు మేరకు మూడో శనివారం ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సిబ్బందితో కలిసి నిర్వహించినట్లు మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఫిబ్రవరి నెల సోర్సు- రిసోర్సు థీమ్ లో భాగంగా రాబోవు వేసవి కాలం దృష్ట్యా నీరు వృధా కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వాటర్ బాటిల్స్ లో త్రాగి వదిలేసే మిగిలిన నీటిని వృధాగా పారబోయకుండా వాటిని …
Read More »