– ఆంధ్రప్రదేశ్ రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధిపై విస్తృత చర్చ – రైతులకు గిట్టుబాటు ధరలు, పంటల కొనుగోళ్లు, వ్యవసాయానికి కేంద్ర సహకారంపై కీలకంగా చర్చ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం, …
Read More »Latest News
కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మతో మంత్రి అచ్చెన్నాయుడు భేటీ
-రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ బలోపేతంపై కీలక చర్చలు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు న్యూఢిల్లీలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి తదితర అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో రైతులకు మరింత మెరుగైన మద్దతు …
Read More »“నేరం ఆధునికమైతే… పోలీసింగ్ అంతకంటే ఆధునికం కావాలి” – ఫ్యూచర్-రెడీ ఏపీ పోలీస్కు హోంమంత్రి వంగలపూడి అనిత దిశా నిర్దేశం
-ఫ్యాక్షన్ నుంచి సైబర్ నేరాల వరకు కఠిన పోరు… ‘ఈగల్’, ప్రత్యేక టాస్క్ఫోర్స్తో నేరాలపై ఉక్కుపాదం -112 స్పందన వేగం పెంపు… మహిళలపై నేరాలు తగ్గింపు… సాంకేతిక పోలీసింగ్తో దేశానికే ఆదర్శంగా ఏపీ -” ఫ్యూచర్-రెడీ ఏపీ పోలీస్ రిట్రీట్–2026″ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నేరాల స్వరూపం రోజురోజుకు సాంకేతికత ఆధారంగా మారుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ కూడా అంతకంటే ఆధునికంగా, వేగవంతంగా, ప్రజాకేంద్రీకృతంగా రూపాంతరం చెందాలని రాష్ట్ర హోంమంత్రి …
Read More »ఉపరాష్ట్రపతితో కేంద్ర, రాష్ట్ర మంత్రుల భేటీ
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు …
Read More »ముడి పొగాకుపై జీఎస్టీ 40 శాతం నుంచి 28 శాతానికి తగ్గించాలి
– కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర మంత్రులు, ఎంపీల వినతి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, సహచర మంత్రులు, ఎంపీలతో కలసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ని పార్లమెంట్ లో కలిసి ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలో పొగాకు …
Read More »ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్ ఎమర్జింగ్ స్టేట్ అవార్డు
-ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్ క్లేవ్ (ఐడబ్ల్యూటీసీ) వేదికగా జైపూర్ లో అవార్డు అందుకున్న మంత్రి కందుల దుర్గేష్ -డెస్టినేషన్ వెడ్డింగ్స్కు కేరాఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతామని వెల్లడి రాజస్థాన్(జైపూర్) / అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజస్థాన్ లోని జైపూర్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ వెడ్డింగ్ అండ్ టూరిజం కాన్ క్లేవ్ (IWTC) లో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరో అరుదైన గౌరవం దక్కింది. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ను డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ప్రత్యేక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు, ఈ రంగంలో …
Read More »రాష్ట్రoలో కొత్తగా 7 కరోనా కేసులు
-గుంటూరులో నలుగురికి పాజిటివ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో మంగళవారం కొత్తగా ఏడు కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరిలో 2, బాపట్లలో ఒక కేసు చొప్పున రికార్డ్ అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 26కు చేరింది. ఇప్పటివరకు 145 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. కడప జిల్లాలో అత్యధికంగా 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో ఆరు, …
Read More »కోవిడ్’ను సమర్థంగా ఎదుర్కొనేందుకు సమాయత్తం
-ప్రభుత్వాసుపత్రుల్లో ముందస్తు ఏర్పాట్లు ముమ్మరం -మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో చికిత్స, పరీక్షలకు పూర్తి సన్నాహాలు.. -స్థానికంగానే కిట్లు, మందుల కొనుగోళ్లకు వెసులుబాటు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో నమోదవుతున్న కోవిడ్ కేసుల నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలను వైద్య, ఆరోగ్య శాఖ మరింత వేగవంతం చేసింది. కేసుల సంఖ్యపై ఎప్పటికప్పుడు నిఘా కొనసాగిస్తూనే, అనుమానితులకు పరీక్షలు, బాధితులకు తక్షణ చికిత్స అందించేలా ప్రభుత్వాసుపత్రులను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తోంది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు పరీక్షల కిట్లు, …
Read More »ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర అధికారులకు వినతి పత్రాలు అందజేత…
-ఏపీ జి డబ్ల్యూ ఎస్ ఈ జేఏసీ చైర్మన్ & ఏపీవిహెచ్డబ్ల్యూఏ ప్రెసిడెంట్ జి సురేంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రములోని గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని రకాల పనులను బాధ్యతగా నిర్వహిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 13 మంది ఉద్యోగుల జాబితాలో గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు లేకపోయినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో అన్ని సర్వేలకు, ఎన్నికల పనులకు, BLO డ్యూటీలకు కేవలం సచివాలయ ఉద్యోగులనే వినియోగిస్తున్నారు. దీనివలన ఉద్యోగులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. …
Read More »సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ప్రైవేటుపరం సరికాదు
-జివో నెం 396 ఉపసంహరించుకోవాలి -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటుపరం చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ యోచన సరైందికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అభిప్రాయపడ్డారు. తక్షణమే జివో నెం: 396ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈశ్వరయ్య నేడొక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 296 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. ఈ కార్యాలయాలు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ పర్యవేక్షణలో ఉంటాయి. ఎపీలోని …
Read More »
Prajavartha Online Telugu News