-పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో జీరో వేస్ట్ లక్ష్యం -రియల్ టైమ్ గవర్నెన్సు నుంచి వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రం నుంచి రియల్ టైమ్లోనే ప్రజల సమస్యలు, ఇబ్బందులపై రెస్పాన్స్ అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దిశానిర్దేశం చేశారు. వేగంగా స్పందించగలిగితేనే పౌరులకు మెరుగైన సేవల్ని అందించగలుగుతామని ఆయన స్పష్టం చేశారు. సీఎస్ ఆధ్వర్యంలో మల్టీ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ సమావేశం జరగాలి. విశాఖ సముద్రం తీరంలో బోటు మునిగి …
Read More »Daily Archives: July 6, 2026
వనరుల సద్వినియోగంతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి
-హార్టీకల్చర్ సిరులకు లింగాల మండలం కేస్ స్టడీ -51.88 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ‘వైజాగ్ బే సిటీ’ -ప్రైవేట్ భాగస్వామ్యంతో 3 రీజియన్లలో స్పోర్ట్స్ సిటీలు -6 నెలల్లో ఏఈఆర్, టీఈఆర్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయండి -రెండు నెలల్లో ప్రతీ జిల్లాకు డిస్ట్రిక్ట్ ఎకనమిక్ ప్రొఫైల్ రూపకల్పన -ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాల తర్వాతే తుది ప్రణాళిక -విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లపై సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యానవన పంటల సాగుతో తలసరి ఆదాయంలో సరికొత్త …
Read More »మత్స్యకారుడు కర్రి చిన్నా సురక్షితంగా తీరానికి తరలింపు
-గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ -నేవీ, కోస్టు గార్డు నౌకలతో పాటు హెలికాప్టర్లతో గాలింపు చర్యలు -సెర్చ్ ఆపరేషన్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సముద్రంలో బోటు తిరగబడిన ఘటనలో వాణిజ్య నౌకకు ఈదుకుంటూ వెళ్లి ప్రాణాలు కాపాడుకున్న మత్స్యకారుడు కర్రి చిన్నాను అధికార యంత్రాంగం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ లో కర్రి చిన్నాను ఐఎన్ఎస్ డేగాకు అధికారులు తరలించారు. ప్రస్తుతం ఆయన్ను ఆస్పత్రికి తరలించి …
Read More »ఒడిశా తీరంలో సురక్షితంగా ఉన్న మత్స్యకారులు క్షేమంగా వైజాగ్ చేరుకోనున్నారు
– వైద్య పరీక్షల్లో ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారణ – మంగళవారం ఉదయం విశాఖపట్నానికి చేరుకోనున్నారు : మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఒడిశాలోని పరదీప్ తీరంలో చిక్కుకున్న మత్స్యకారులు అందరూ సురక్షితంగా పరదీప్ నౌకాశ్రయానికి చేరుకున్నారని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మత్స్యకారులను తీసుకొచ్చిన రెస్క్యూ బోటు ప్రస్తుతం భారత కోస్ట్ గార్డ్ నౌక వద్ద పరదీప్ హార్బర్లో ఉందని మంత్రి తెలిపారు. అక్కడే మత్స్యకారులకు వైద్య పరీక్షలు నిర్వహించగా, వారందరూ ఆరోగ్యంగా ఉన్నట్లు …
Read More »గల్లంతైన మత్స్యకారుల కోసం సహాయక చర్యలు ముమ్మరం
– ఒక మత్స్యకారుడిని సురక్షితంగా వైజాగ్ కు తీసుకొచ్చిన నేవీ, మెరుగైన వైద్యం కోసం ఐఎన్ఎస్ డేగాకు తరలింపు – మిగిలిన మత్స్యకారుల కోసం రేయింబవళ్లు గాలింపు కొనసాగుతోంది: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం తీరంలో గల్లంతైన మత్స్యకార పడవలోని ఆరుగురు మత్స్యకారుల కోసం భారత కోస్ట్ గార్డ్, భారత నౌకాదళం, కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు, విశాఖపట్నం పోర్ట్ అథారిటీ తదితర సంస్థలు సమన్వయంతో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు …
Read More »గల్లంతైన మత్స్యకారుల కోసం హెలికాప్టర్లు, నౌకలతో ముమ్మర గాలింపు
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం భారత తీర రక్షక దళం, భారత నౌకాదళం సమన్వయంతో సముద్రంలో విస్తృత స్థాయిలో గాలింపు, సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. సమాచారం అందిన వెంటనే భారత తీర రక్షక దళానికి చెందిన ఐసీజీఎస్ కనక్ లతా బరువా (ICGS Kanak Lata Barua), ఐసీజీఎస్ వీర (ICGS Veera) నౌకలను గాలింపు ప్రాంతానికి మోహరించారు. అలాగే మూడు హెలికాప్టర్లను రంగంలోకి దింపి సముద్రంలో విస్తృతంగా గాలింపు నిర్వహిస్తున్నారు. ఈ చర్యలను విశాఖపట్నంలోని రీజినల్ …
Read More »గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింపు
-ఎమ్మెల్యే వంశీకృష్ణ, జేసీ విద్యాధరితో కలిసి వివరాలు వెల్లడించిన ఐజీ గోపీనాథ్ జెట్టీ -భారత తీర రక్షక దళం, నౌకాదళం, కోస్టల్ సెక్యూరిటీ సమన్వయంతో గాలింపు చర్యలు -కర్రి చిన్నను సురక్షితంగా తీసుకువచ్చేందుకు చర్యలు.. 06వ తేదీ రాత్రికి మర్చెంట్ బోటు వచ్చే అవకాశం విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం సముద్ర తీరానికి సమీపంలో గల్లంతైన IND-AP-MM-VS-83 మెకనైజ్డ్ ఫిషింగ్ బోటులోని ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ను నిరంతరాయంగా కొనసాగుతుందని విశాఖ రేంజ్ ఇన్స్పెక్టర్ …
Read More »విస్తృత ప్రయోజనం… మేలైన ప్రయోగం
-‘మీ మార్ట్’ లతో సరికొత్త విపణి విప్లవం -బయటి మార్కెట్ కంటే తక్కువకే అందుబాటులో సరకులు -మొదటి దశలో 1000 మార్టులతో ప్రారంభం -డీలర్లకు ఆర్థిక భరోసా.. ప్రజలకు నాణ్యమైన సరకులు -భవిష్యత్తులో డిజిటల్ రూపీతో అనుసంధానం వల్ల ప్రజల జీవన విధానంలోనూ మార్పులు -చౌక డిపోలకు ఆధునిక కళ -గుంటూరు రూరల్, లాలూపురంలో ‘‘ మీ మార్టు ’’ ను ప్రారంభించిన రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : బహిరంగ మార్కెట్లోని సరకుల …
Read More »‘కాన్పుల మధ్య విరామం.. తల్లీబిడ్డకు క్షేమం’
-11 నుంచి 18 వరకు ప్రపంచ జనాభా దినోత్సవ ప్రచారం -ముగ్గురు పిల్లలు కలిగిన దంపతులకు నగదు పురస్కారం -రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కాన్పుల మధ్య తగిన విరామం పాటించడం, అవాంఛిత గర్భధారణలను నివారించడం, కుటుంబ నియంత్రణ సేవలను ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జూలై 11 నుంచి 18వ తేదీ వరకు …
Read More »జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్వహణకు (O&M) అర్హత కలిగిన ప్రైవేట్ సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తోన్నాం : మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి
-రూ. 306.29 కోట్లతో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ పనులు 95.51 % పూర్తి -హార్బర్ నిర్వహణలో కేరళ, తమిళనాడు రాష్ట్రాల విజయవంతమైన విధానాలను అధ్యయనం చేసి నిర్ణయం -ప్రైవేట్ నిర్వహణతో పరిశుభ్రత, భద్రత, ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజ్, వేలం వ్యవస్థ మరింత సమర్థవంతంగా నిర్వహణ & మత్స్యకారులకు మెరుగైన సేవలు -పారదర్శక వేలం విధానంతో మధ్యవర్తుల ప్రభావం తగ్గింపు & మత్స్యకారులకు పోటీ ధరలు, అధిక ఆదాయం లక్ష్యం -జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ద్వారా 6,100 మంది మత్స్యకారులకు …
Read More »
Prajavartha Online Telugu News