-మీ ఊరిని పరిశుభ్రంగా ఉంచే బాధ్యత మీదే -ప్రజా ప్రభుత్వానికి పేదల పక్షాన ఆలోచించే మనసు ఉంది -2024లో రాజకీయ చెత్తను ప్రజలే శుభ్రం చేశారు -బూతులు తిట్టిన వారి నోళ్లను ఓట్లతో కడిగారు -భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో అసభ్య పోస్టులు సహించేది లేదు -గుడివాడ స్వచ్ఛాంధ్ర– స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు -రూ.15,274 కోట్లతో పట్టణాభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం గుడివాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రతో పరిశుభ్రమైన, సంపన్నమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు …
Read More »Daily Archives: July 18, 2026
ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభం
-చరిత్రలో నిలిచేలా ప్రారంభోత్సవం జరగాలి -భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రకు మణిహారం -కొత్త ఎయిర్ పోర్టు కొత్త అవకాశాలు తీసుకొస్తుంది -పోర్టులు, హైవేలు, పరిశ్రమలు, ఎయిర్పోర్టు, టూరిజం ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర ఇక అన్ స్టాపబుల్ -ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, కళలను చాటేలా అత్యంత కళాత్మకంగా ప్రతి విభాగం ఉండాలి -భోగాపురం విమానశ్రయంపై సమీక్షలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భోగాపురం ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ ఉత్తరాంధ్రకు మణిహారంగా మారుతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కొత్త ఎయిర్ పోర్టు ఆ …
Read More »జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు
-నిహారిక కొణిదెల నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం సంతోషకరం హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు ఎంపికైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, గాయనీగాయకులందరికీ హృదయపూర్వక అభినందనలు. ప్రముఖ నటులు మమ్ముట్టి ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం సంతోషదాయకం. నాలుగవసారి ఆయన ఉత్తమ జాతీయ నటుడిగా నిలిచి యువ నటులకు స్ఫూర్తినిచ్చారు. మమ్ముట్టికి, ఆయనతోపాటు ఈ పురస్కారానికి కార్తీక్ ఆర్యన్ కు, ఉత్తమ నటిగా నిలిచిన యామీ గౌతమ్ …
Read More »పార్లమెంట్ చర్చల్లో ‘నేషన్ ఫస్ట్’ భావన వినిపించాలి
-రాష్ట్ర ప్రయోజనాల సాధనకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి -పార్లమెంటు వర్షా కాల సమావేశాల నేపథ్యంలో జనసేన ఎంపీలకు పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : పార్లమెంట్ చర్చల్లో జాతీయ దృక్పథంతో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా, నేషన్ ఫస్ట్ అనే భావన స్పష్టంగా ప్రతిఫలించాలని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన అంశాలను బలంగా వినిపించాలని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం …
Read More »పంచాయతీరాజ్, అటవీ శాఖలపై చర్చ
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం శాఖాపరమైన చర్చలు చేపట్టారు. శస్త్ర చికిత్స అనంతరం వైద్యుల సూచనల మేరకు విశ్రాంతిలో ఉన్న పవన్ కళ్యాణ్ తన శాఖలకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా పంచాయతీరాజ్, అటవీ శాఖల ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండేతో శనివారం హైదరాబాద్ లో సమావేశమయ్యారు. పంచాయతీరాజ్ శాఖలో నిర్దేశించిన పనుల పురోగతిపై చర్చించారు. వర్షా కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు పారిశుధ్య చర్యలు చేపట్టాలని, …
Read More »ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని పరామర్శించిన ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి శనివారం సాయంత్రం వెళ్లిన లోకేష్ విజయవాడ కనకదుర్గమ్మ చిత్రపటం, ప్రసాదం అందించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. భుజానికి అయిన గాయం, శస్త్ర చికిత్స గురించి తెలుసుకున్నారు. వైద్యుల సూచనలు పాటించాలని కోరారు.
Read More »ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
-భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరాన్ని అందించవలసిన బాధ్యత మనందరిపై ఉంది. -పరిసరాలు పరిశుభ్రతలో ప్రతి ఒక్కరికి దినచర్యల్లో ఒక భాగం కావాలి. -స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చీపురు ని చేతబట్టి పాఠశాల ప్రాంగణాన్ని తుడిచి శుభ్రంచేసిన రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి … ఏలూరు/ ఆగిరిపల్లి, నేటి పత్రిక ప్రజావార్త : ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం గ్రామంలో జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ప్రతి మూడవ శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా “బల్క్ వేస్ట్ జనరేటర్స్ నమోదు, ఘనవ్యర్థాలు నిర్వహణ నియమాలు …
Read More »విక్రమ్-1 రాకెట్ను ప్రయోగించడం విజయవంతం
శ్రీహరికోట, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ అంతరిక్ష స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) అభివృద్ధి చేసిన చిన్న ఉపగ్రహ ప్రయోగ వాహనం విక్రమ్-1 (Vikram-I), 2026 జూలై 18న మధ్యాహ్నం 12:05:30 గంటలకు ఇస్రోకు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC), శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ ప్రయోగం భారత అంతరిక్ష కార్యక్రమంలో ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. భారత భూభాగం నుంచి ఒక ప్రైవేట్ భారతీయ సంస్థ తొలిసారిగా కక్ష్యలోకి రాకెట్ను విజయవంతంగా ప్రయోగించడం ఇదే మొదటిసారి. …
Read More »ఆంధ్రప్రదేశ్లో గోల్ఫ్ టూరిజం అభివృద్ధిపై కపిల్ దేవ్తో మంత్రి కందుల దుర్గేష్ చర్చలు
న్యూఢిల్లీ/అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోల్ఫ్ టూరిజం అభివృద్ధి, తద్వారా పర్యాటక రంగాన్ని బలోపేతం చేసే అంశాలపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ నోయిడా (ఢిల్లీ)లో సుప్రసిద్ధ క్రికెట్ మరియు గోల్ఫ్ క్రీడాకారుడు, పీజీటీఐ (PGTI) అధ్యక్షుడు కపిల్ దేవ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గోల్ఫ్ టూరిజం విస్తరణకు ఉన్న అవకాశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా విశాఖపట్నం, అమరావతి ప్రాంతాలలో గోల్ఫ్ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను మంత్రి దుర్గేష్ .. …
Read More »పర్యాటక రంగంలో పెట్టుబడులకు ఏపీ అత్యంత సురక్షితమైన వేదిక: పర్యాటక మంత్రి కందుల దుర్గేష్
-న్యూఢిల్లీలో అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా (ADTOI) నిర్వహించిన “ఆల్ ఇండియా చాప్టర్ ఛైర్మన్ల సమావేశం 2026″కు ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ హాజరు -కలిసి పనిచేద్దామని దేశీయ టూర్ ఆపరేటర్లకు పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ సాదర ఆహ్వానం -సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏపీ టూరిజం పురోగతి:మంత్రి దుర్గేష్ -సింగిల్ విండో విధానం ద్వారా శరవేగంగా పర్యాటక అనుమతులు.. మంత్రి దుర్గేష్ స్పష్టం -ఏపీలో పెట్టుబడులు పెట్టండి.. రాజకీయ జోక్యానికి తావుండదు.. …
Read More »
Prajavartha Online Telugu News