Daily Archives: July 9, 2026

దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ – రైతులకు మరింత వేగవంతమైన సేవలే లక్ష్యం

-సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రైతులు, రైస్ మిల్లర్ల మధ్య సమన్వయంతో కొనుగోలు -రానున్న సీజన్‌లో ఎల్ నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం -రూ.31 వేల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలుతో 11.53 లక్షల మంది రైతులకు 24 గంటల్లో 95 శాతం చెల్లింపులు -ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రైతులకు నమ్మకం, భరోసా కల్పించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో …

Read More »

APSSDC మరియు BNI మెగా జాబ్ మేళా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) మరియు బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (BNI) వారి సంయుక్త అధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.12.07.2026 అదివారం ఉదయం 08:00 గంటలకు మన విజయవాడ లోని పి.బి. సిద్దార్థ కాలేజీ అఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, Moghalrajapuram, విజయవాడ, నందు “మెగా జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు మరియు BNI ప్రతినిధులు జె.హెచ్.దేశాయ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, విజయవాడ & ఆచంట. …

Read More »

ZED, GEM మరియు LEAN మేనేజ్‌మెంట్‌పై అవగాహన సదస్సు నిర్వహించిన ఏపీ ఛాంబర్స్ మరియు (COWE) ఏపీ చాప్టర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్), కోవ్ (COWE) ఏపీ చాప్టర్ సహకారంతో ఈరోజు విజయవాడలోని ఏపీ ఛాంబర్స్ కార్యాలయంలో ZED (జీరో డిఫెక్ట్ జీరో ఎఫెక్ట్), GEM (గ్రీనింగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ది ఎకోసిస్టమ్) మరియు లీన్ మేనేజ్‌మెంట్‌ (Lean Management) లపై అవగాహన సదస్సును నిర్వహించింది. స్కిల్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన కేతన్ రాయ్ మాట్లాడుతూ, పర్యావరణంపై కనీస ప్రభావం చూపుతూ, ఎలాంటి లోపాలు లేని నాణ్యమైన ఉత్పత్తిని ప్రోత్సహించే …

Read More »

కృష్ణా – గుంటూరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా జోసఫ్ సుధీర్‌బాబు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2027 ఫిబ్రవరి/ మార్చిలో జరగబోయే కృష్ణా ` గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు సిహెచ్.జోసఫ్ సుధీర్‌బాబును ఎస్‌టియు మరియు ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా నిలుపుతున్నట్లు ఎస్‌టియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాధరెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్ ప్రకటించారు. ఎస్‌టియు రాష్ట్ర 79వ వార్షిక కౌన్సిల్ మరియు కార్యవర్గ సమావేశాలలో చేసిన తీర్మానం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. సిహెచ్.జోసఫ్ సుధీర్‌బాబు విద్యార్థి దశలో విద్యార్థి …

Read More »

ఏపీఎస్‌ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం – ప్రజలు, ఉద్యోగులు అపోహలకు లోనుకావద్దు

-ఏపీఎస్‌ఆర్టీసీ ప్రైవేటీకరణ లేదు… డిపోలు, ఆస్తులు లీజుకు ఇవ్వడం లేదు… ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు -ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (రవాణా, రోడ్లు & భవనాలు) ఎం. కృష్ణబాబు, ఐఏఎస్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపీఎస్‌ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశపెట్టడంపై కొంతకాలంగా ప్రజల్లో, ఉద్యోగుల్లో నెలకొన్న అపోహలను నివృత్తి చేసేందుకే ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించినట్లు రాష్ట్ర రవాణా, రోడ్లు & భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం. కృష్ణబాబు, ఐఏఎస్ తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంతో ఏపీఎస్‌ఆర్టీసీని …

Read More »

ప్రముఖ ప్రాంతాలలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశాం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియకు 5 రోజులే గడువు ఉందని, ప్రజల సౌకర్యార్థం అన్ని సచివాలయాలు, నగరంలోని ప్రధాన కూడళ్లు, ప్రముఖ ప్రాంతాలలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశామని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాలు అందుకున్న ఓటర్లు వాటిని నింపి, వెంటనే బిఎల్ఓలకు ఇచ్చి సహకరించాలని కోరారు. …

Read More »

తప్పులు లేని, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి : నగర కమిషనర్ మయూర్ అశోక

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో తప్పులు లేని, అత్యంత స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని గుంటూరు నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ నగర ప్రజలను కోరారు. గురువారం కమిషనర్ బాలాజీ నగర్, ఎల్బీ నగర్, ఇశ్రాయేల్ పేట, ఆర్టీసి కాలనీల్లోని పలు పోలింగ్ కేంద్రాల పరిధిలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియను ప్రత్యక్ష్యంగా పరిశీలించి, బిఎల్ఓలు, సూపర్వైజరీ అధికారులకు తగు …

Read More »

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో కృష్ణా జిల్లా పురోగతిని వివరించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం అమలుపై భారత ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్ కుమార్ శర్మ గురువారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ వివేక్ యాదవ్, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ నుంచి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణా జిల్లాలో సర్ …

Read More »

పామర్రులో జూలై 10న నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రేపు శుక్రవారం జూలై 10వ తేదీన పామర్రులో నిర్వహించాల్సిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం (పిజిఆర్ఎస్) కార్యక్రమాన్ని పరిపాలనా కారణాల దృష్ట్యా రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జూలై 17వ తేదీన అదే వేదికలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. పామర్రు నియోజకవర్గ ప్రజలు ఈ మార్పును గమనించి, తమ వినతులు, సమస్యలతో జూలై 17న నిర్వహించే ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరై వినియోగించుకోవాలని జిల్లా …

Read More »

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో సహకరించాలి… : జిల్లా కలెక్టర్ డీకే బాలాజి

-మచిలీపట్నంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు) పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజి కోరారు. గురువారం మచిలీపట్నం ఉత్తర మండలం తహసీల్దార్ కార్యాలయంలో మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన వివిధ రాజకీయ …

Read More »