-జనవరి లోపు 100 శాతం నిధులు ఖర్చు చేయాలి -ఎస్సి సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం చేస్తే సహించేది లేదు -సబ్ ప్లాన్ నిధులు ప్రతి ఒక్క రూపాయి ఎస్సిలకే వినియోగించాలి -ఎస్సిలు సమాజంలో అన్ని విధాల అభివృద్ధి చెందాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు సంకల్పం -ఎస్సీల అభివృద్ధి కోసం అధికారులంతా చిత్త శుద్ధితో పనిచేయాలి -మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి -అమరావతి సచివాలయంలో మంత్రి డిఎస్ బీవీ స్వామి అధ్యక్షతన నోడల్ ఏజన్సీ సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : …
Read More »Daily Archives: July 9, 2026
నాణ్యమైన వైద్య విద్య బోధనకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి…
-రాష్ట్రంలోని 5 వైద్య కళాశాలలు టాప్ 100లో ఉండేలా ప్రణాళికలు రూపొందించాలి. -ప్రొఫెసర్ల కొరత తీర్చేందుకు పదవీ విరమణ వయసు పెంచే విషయాన్ని వరిశీలిస్తాం -వైద్య విద్యార్థుల హాజరును ఆన్ లైన్ ద్వారా పర్యవేక్షించాలి -2026-27 రెండో త్రైమాసికంలో బడ్జెటు, కేంద్ర సాయం వినియోగం 50%కు చేరాలి -వైద్య విద్య నాణ్యత, బడ్జెటు వినియోగంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ సుదీర్ఘ సమీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అతి కీలకమైన ప్రొఫెసర్ల పోస్టుల్లో భారీ సంఖ్యలో ఖాళీలు ఉండడంతో …
Read More »నగరంలో ‘పత్రీస్ గ్లామ్ లక్సీ’ సెలూన్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని ఆర్టీసీ కాలనీలో అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేసిన పత్రీస్ గ్లామ్ లక్సీ సిగ్నేచర్ సెలూన్ గురువారం ఘనంగా ప్రారంభమైంది. బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ స్థాయి సంస్థ యొక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఫ్రాంచైజీని విజయవాడ వాస్తవ్యులైన పత్రి శ్రీనివాస్, తన కుమారుడి భవిష్యత్తు కోసం ఇక్కడ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్, మాట్లాడుతూ ఆర్టీసీ కాలనీ రోడ్ నెంబర్ 4లోని మూడవ అంతస్తులో ఈ లగ్జరీ సెలూన్ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన …
Read More »ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని జూలై 12 నాటికి పూర్తి చేస్తాం
-భారత ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మేరకు జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియను జూలై 12 నాటికి పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలులో భారత ఎన్నికల సంఘం సీనియర్ ఉప ఎన్నికల కమిషనర్ డా. పవన్ కుమార్ శర్మ అధ్యక్షతన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన …
Read More »తోతాపురి మామిడి ధరల తగ్గుదలపై జిల్లా కలెక్టర్తో నిపుణుల కమిటీ సమావేశం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తోతాపురి మామిడి పండ్ల ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి శాఖ కేంద్ర మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ నియమించిన నిపుణుల కమిటీ సభ్యులు గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్తో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తోతాపురి మామిడి సాగు పరిస్థితులు, రైతులు, …
Read More »విదేశాల లో అర్హత కలిగిన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా విదేశాల లో (ఫిన్లాండ్ మరియు జర్మనీ) నందు అర్హత కలిగిన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడును. 1: ఫిన్లాండ్ దేశం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో (Auto Body Technicians, Structural Body Repair Specialists,MIG&TIG welders, Metal Workers) సంబంధిత ఉద్యోగ అవకాశాలు కల్పించబడును వారానికి 40 గంటలు పని దినములు. వయస్సు: 25 నుంచి 35 సంవత్సరాల లోపు ఉండాలి. విద్యార్హతలు : …
Read More »నగరంలో ఘనంగా శుభప్రదం షోరూమ్ ప్రారంభం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బీసెంట్ రోడ్ మోడరన్ సూపర్ మార్కెట్ సమీపంలో నూతనంగా శుభప్రదం షో రూమ్ను ఏర్పాటు చేశారు. ప్రముఖ సినీ నటి అనసూయ భరద్వాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి శుభప్రదం షోరూమ్ ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం షోరూంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల చీరలను పరిశీలించడంతోపాటు వాటి నాణ్యత ధరల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అమ్మవారి ఇల్లయిన విజయవాడలో శుభప్రదం వారు అందించిన ఎరుపు, ఆకుపచ్చ రంగుల చీర కట్టుకుని …
Read More »మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసిలు అందజేత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎం ఎల్ ఏ సుజన చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) లను కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కూటమి నేతలతో కలిసి అందజేశారు. 45 వ డివిజన్, రాము క్వారీ కు చెందిన మెడిశెట్టి రజనీ (54 ) న్యుమోనియాతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులు తెలపడంతో …
Read More »వధూవరులకు ఎమ్మెల్యే సుజన చౌదరి పెళ్ళికానుక
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : చిట్టినగర్,46వ డివిజన్ కు చెందిన (లేటు)చుక్క వెంకులు, (లేటు)రమణమ్మ దంపతుల కుమారుడు సతీష్ , పావనిల వివాహం లంబాడీ పేట లోని ఓ చర్చి లో గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఎం ఎల్ ఏ సుజన చౌదరి నూతన వధూవరులకు పెళ్ళికానుక పంపి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే కార్యాలయం తరపున సుజనామిత్ర కోఆర్డినేటర్లు పాల్గొని వధూవరులకు పెళ్లి కానుకను అందజేశారు. కొత్త జంట సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వధూవరులు …
Read More »సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి అన్నారు. ఎం ఎల్ ఏ సుజన చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి, టీడీపీ సీనియర్ నాయకులు కాంతారావు ,34 వ డివిజన్, టీడీపీ , బీజేపీ, జనసేన పార్టీ అధ్యక్షులు అడ్డూరి కొండలరావు , ఆకుల రవి శంకర్, రుద్రపాటి వెంకటేష్ కూటమి నేతలతో కలిసి …
Read More »
Prajavartha Online Telugu News