విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దక్షిణ భారతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలనుకునే భక్తుల కోసం ఐఆర్సీటీసీ (IRCTC) ప్రత్యేక భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును నిర్వహిస్తున్నట్లు సంస్థ విజయవాడ ప్రాంతీయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. “దివ్య దక్షిణ యాత్ర విత్ అరుణాచలం (SCZBG63)”* పేరుతో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక టూర్ జూలై 20 నుంచి జూలై 28, 2026 వరకు మొత్తం 9 రోజులు, 8 రాత్రులు కొనసాగుతుంది. ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి విజయవాడ, తెనాలి, ఒంగోలు, …
Read More »Daily Archives: July 8, 2026
ఎస్సీ మోర్చా రాష్ట్రవ్యాప్త కార్యాచరణను మరింత బలోపేతం చేయాలి…
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ మోర్చా చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను విజయవంతంగా …
Read More »శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలోని టీచర్స్ కాలనీలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. బుధవారం నిర్వహించిన ఈ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, హోమాలు, వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఈ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గన్నవరం …
Read More »ఆర్టీసి ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేదిశగా చర్చలు ఉండాలి.. మొక్కుబడిగా కాదు… : జెఏసి
-విజయవంతమైన రెండురోజుల “ఆర్టీసీ పరిరక్షణ దినముల కార్యక్రమాలు” -రేపటి నుండి ప్రజాప్రతినిధులను కలిసి మద్దతు కోరే కార్యక్రమాలు యధావిధిగా చేపడుతున్నాం.. జేఏసీ -బుదవావారం ఆర్టీసి విసి&యం.డీ ఆదేశాలతో జేఏసి నాయకులతో ఆర్టీసి ఇ.డి లు జరిపిన చర్చలు విఫలం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఏపియస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు జూలై 7, 8 తేదీలలో నిర్వహించిన “ఆర్టీసీ పరిరక్షణ దినం” కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా జరిగాయని ఆర్టీసి జేఏసీ కన్వీనర్లు వై.శ్రీనివాసరావు,పలిశెట్టి దామోదరరావు తెలిపారు. ఈ రెండు …
Read More »ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ కు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం సంతోషకరం
-విద్యాశాఖ మంత్రి కి కృతజ్ఞతలు. కనీస అర్హత మార్కులు, సిలబస్ పై త్వరగా నిర్ణయం తీసుకోవాలి -ఎస్.టి.యు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు అనంతరం ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షను నిర్వహించడానికి అనుమతి ఇవ్వడం పట్ల ఎస్.టి.యు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సందర్భంలో ఉపాధ్యాయులకు కనీస ఉత్తీర్ణత అర్హత మార్కుల తగ్గింపు, బోధించే సబ్జెక్టు వరకే టెట్ సిలబస్ పరిమితం …
Read More »ఎంపీ చిన్ని కృషితో ఏ కొండూరు మండలానికి మరో మేలు
-తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం లో నివాస ప్రాంతాలకు అనుసంధాన రోడ్డు మంజూరు -1.815 కోట్ల అంచనా వ్యయంతో 1.71 కిలోమీటర్ల రోడ్డు పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. -ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన -4 సంవత్సరం 2026-27 బ్యాచ్ -1 కింద ప్రారంభం కానున్న పనులు -విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి కి కేరాఫ్ అడ్రస్ గా మారిన కేశినేని చిన్ని విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా (ఏ కొండూరు మండలం) ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ …
Read More »మెరుగైన వైద్యం కోసం రూ 14 లక్షల విలువైన ఎల్ఓసిలు అందజేత…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎం ఎల్ ఏ సుజన చౌదరి సౌజన్యంతో ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) లను ఎం ఎల్ ఏ కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి అందజేశారు. 39 వ డివిజన్, కామకోటి నగర్ కు చెందిన పులిపాటి మోహన్ రావు (62 ) గాల్ స్టోన్ సమస్యతో బాధపడుతూ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి మెరుగైన వైద్యం అందించాలని శస్త్ర చికిత్స …
Read More »ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు విశేష స్పందన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టేందుకు ఎమ్మెల్యే సుజనా చౌదరి నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ లకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ఎమ్మెల్యే సుజన చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ,టీడీపీ రాష్ట్ర నాయకులు గుర్రంకొండ, దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు మెంబర్ అవ్వారు శ్రీనివాసరావు,టీడీపీ క్లస్టర్ ఇన్చార్జ్ ధనేకుల వెంకట సుబ్బారావు,ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ, మాజీ కార్పొరేటర్ మహాదేవు …
Read More »డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా ఘన నివాళులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సంక్షేమ పథకాల ప్రధాత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, మాజీ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, మాజీ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ పాల్గొని డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఆయన ప్రజాసంక్షేమ పాలనను స్మరించుకున్నారు. …
Read More »పశ్చిమలో ఘనంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు
-పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు -సంక్షేమానికి ఆద్యుడు వైఎస్సార్.. దాన్ని ముందుకు నడిపింది జగన్! – మాజీ మంత్రి వెలంపల్లి -కూటమికి బుద్ధి చెప్పేందుకు.. జగనన్న కోసం ప్రజలు వెయిటింగ్! : వెలంపల్లి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ అన్ని కార్యక్రమాలలో మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన …
Read More »
Prajavartha Online Telugu News