విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వైయస్ రాజశేఖర్ రెడ్డి కి 77 వ జయంతి సందర్భంగా బ్రాహ్మణ వీధి లోని దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసిపి గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన వెంకట మహేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పొట్నూరి సునీల్ పిళ్లా రవి పాల్గొన్నారు.
Read More »Daily Archives: July 8, 2026
క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభ సందేశాన్ని అందించే పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్లోని శాసనసభ్యుల కార్యాలయంలో బుధవారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు క్రైస్తవ సోదర సోదరీమణులకు శుభ సందేశాన్ని అందించే ప్రత్యేక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ:- ప్రేమ, శాంతి, క్షమాగుణం, సేవాభావం అనే గొప్ప విలువలను ప్రభువైన యేసుక్రీస్తు ప్రపంచానికి బోధించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని పెంపొందించుకుంటూ పరస్పరం ప్రేమాభిమానాలతో జీవించాలని ఆకాంక్షించారు. క్రైస్తవ సోదర సోదరీమణుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు గౌరవం …
Read More »విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయం… : ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్నగర్లోని స్వామి వివేకానంద పాఠశాలలో ఆల్ ఇండియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఆలా తారకరామారావు ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 8వ, 9వ, 10వ తరగతులకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, పెన్నులు, జ్యామెట్రీ బాక్సులు, స్కూల్ బ్యాగులు తదితర విద్యా సామగ్రిని ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ …
Read More »క్రైస్తవుల అభివృద్ధికి పెద్ద పీట వేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు కే దక్కుతుంది… : జాన్ వెస్లీ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : క్రైస్తవుల అభివృద్ధికి పెద్దపీట వేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కే దక్కుతుందనీ ఉద్యోగ భారత్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ స్పష్టం చేశారు బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో చంద్రబాబు పై పనికట్టుకోని మరి కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు ఇది ఎంత వరకు సమంజసం కాదని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో 15 సంవత్సరాలు క్రైస్తవ విభాగంలో రాష్ట్ర అధ్యక్షుడిగా, ముఖ్య కార్యదర్శిగా …
Read More »అన్న క్యాంటీన్లలో నాణ్యమైన సేవలే లక్ష్యం
-కృష్ణలంక అన్న క్యాంటీన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ -ఆహార నాణ్యత, పరిశుభ్రత, లబ్ధిదారులకు అందుతున్న సేవల పరిశీలన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ అర్బన్ పరిధిలోని కృష్ణలంకలో ఉన్న అన్న క్యాంటీన్ను జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ బుధవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్లో అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, భోజనం వడ్డించే విధానం, లబ్ధిదారులకు కల్పిస్తున్న సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా క్యాంటీన్కు వచ్చిన లబ్ధిదారులతో కలెక్టర్ నేరుగా …
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »బ్యాంకు ఖాతాను ఎన్పీసీఐతో అనుసంధానించాలి
– జిల్లా ఎస్సీ సంక్షేమం, సాధికారత అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 2026-27 విద్యాసంవత్సరానికి తల్లికి వందనం పథకం ద్వారా లబ్ది పొందేందుకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న ఎస్సీ విద్యార్థులు తప్పనిసరిగా తమ బ్యాంకు ఖాతాను ఎన్పీసీఐ పోర్టల్తో అనుసంధానం (లింక్) చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమం, సాధికారత అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవి బుధవారం ఓ ప్రకటనలో సూచించారు. అదేవిధంగా ఇప్పటివరకు బ్యాంకు ఖాతాను ఓపెన్ చేయని విద్యార్థుల కోసం పోస్టల్ డిపార్ట్మెంట్.. సమీప గ్రామంలోని పోస్టాఫీసులో ఇండియన్ పోస్ట్ …
Read More »సమష్టికృషితోనే సర్ విజయవంతంగా..
– కార్యక్రమంలో వచ్చే నాలుగు రోజులు చాలా కీలకం – సహాయసహకారాల్లో ప్రత్యేక అధికారుల కృషి ముఖ్యం – జిల్లాలో 66.16 శాతం మేర ఫారాల డిజిటైజేషన్.. – ఓటర్లకు విస్తృత అవగాహన కల్పించండి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడంలో ఓటర్లకు సహాయసహకారాలు అందించడం ద్వారా ప్రత్యేక అధికారులు కీలకపాత్ర పోషించాలని, కార్యక్రమంలో వచ్చే నాలుగు రోజులు చాలా కీలకమని జిల్లా …
Read More »ఎన్టీఆర్ జిల్లా డీపీఆర్వోగా తలుపుల నాగేశ్వరరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమగోదావరి జిల్లాలో సమాచార, పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులుగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహించి, పదోన్నతిపై ఎన్టీఆర్ జిల్లా సమాచార, పౌర సంబంధాల అధికారి (డీపీఆర్వో)గా బాధ్యతలు స్వీకరించిన తలుపుల నాగేశ్వరరావు బుధవారం జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ నూతన డీపీఆర్వోకు శుభాకాంక్షలు తెలియజేశారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ప్రభుత్వం–ప్రజల మధ్య సమర్థవంతమైన వారధిగా కీలక …
Read More »పోషకాహారంతోనే విద్యార్థుల ఆరోగ్య భవిష్యత్
– పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతలో రాజీ ప్రసక్తే లేదు – ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోండి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విద్యార్థులకు అందించే పోషకాహారమే వారి ఆరోగ్యవంతమైన భవిష్యత్కు బలమైన పునాదిగా నిలుస్తుందని, పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీకి తావు ఉండరాదని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. బుధవారం పెనుగంచిప్రోలులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్న భోజన …
Read More »
Prajavartha Online Telugu News