Breaking News

Daily Archives: July 15, 2026

ఆన్‌లైన్ సి.ఇ.ఇ ఫలితాలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత సైన్యంలో అగ్నివీర్ మరియు రెగ్యులర్ కేటగిరీలలో నియామకాల కోసం నిర్వహించిన ఆన్‌లైన్ Common Entrance Examination (CEE) ఫలితాలు 13 జూలై 2026న www.joinindianarmy.nic.inలో అప్‌లోడ్ చేయబడ్డాయి. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు వివిధ ప్రదేశాలలో జరిగే ర్యాలీలలో శారీరక పరీక్షలు, వైద్య పరీక్షలు మరియు డాక్యుమెంటేషన్ పూర్తి చేయడానికి అడ్మిట్ కార్డులను అందుకుంటారు. సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్, సెపాయి ఫార్మా, హవల్దార్ ఎడ్యుకేషన్ ఎంచుకున్న అభ్యర్థులు 01 ఆగస్టు 2026 నుండి పుదుచ్చేరిలో జరిగే రిక్రూట్‌మెంట్ …

Read More »

ఘనంగా ఫినిక్స్ గ్రీన్ వ్యాలీ ప్రై.లి. & మానికొండ గ్రీన్ ఎస్టేట్ ప్రై.లి. 7వ వార్షికోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జులై 15 బుధవారం నాటికి ఫినిక్స్ గ్రీన్ వ్యాలీ ప్రైవేట్ లిమిటెడ్ & మానికొండ గ్రీన్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించి ఏడు సంవత్సరాలు గడిచిన సందర్భంగా బుధవారం పడమట లోని ఓ ప్రైవేటు ఆడిటోరియంలో వార్షికోత్సవ వేడుకలు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్మన్ డా. మానికొండ నాగ భాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మానికొండ నాగ భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ మొదట మార్కెటింగ్ కంపెనీగా ఏర్పడి ఏడు ప్రాజెక్టులు పూర్తి …

Read More »

విద్యుత్ ఛార్జీలలో భారీ ఊరట కల్పించిన ముఖ్యమంత్రికి ఏపీ ఛాంబర్స్ కృతజ్ఞతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రెండవ ట్రూ-అప్ (True-Up) విద్యుత్ ఛార్జీలను గణనీయంగా తగ్గించినందుకు మరియు విద్యుత్ రంగంలో సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా రాబోయే మూడేళ్లపాటు విద్యుత్ టారిఫ్‌లను పెంచబోమని హామీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ (ఏపీ ఛాంబర్స్) హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. విద్యుత్ ఛార్జీలను క్రమంగా తగ్గిస్తామని ముఖ్యమంత్రి గతంలో పరిశ్రమలకు హామీ ఇచ్చారని ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు తెలిపారు. గత సంవత్సరం ప్రకటించిన …

Read More »

భారత్ టెక్స్–2026లో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అంతర్జాతీయ మార్కెటింగ్, ఎగుమతి అవకాశాలపై కీలక చర్చలు

-లేపాక్షి ద్వారా రాష్ట్ర హస్తకళలకు ప్రపంచ మార్కెట్‌లో మరింత ప్రాధాన్యం కల్పించడమే లక్ష్యం – డా. పసుపులేటి హరిప్రసాద్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక భారత్ టెక్స్–2026 ఎక్స్‌పోలో రెండో రోజు కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని లేపాక్షి హ్యాండీక్రాఫ్ట్స్ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్స్‌పోలోని వివిధ హస్తకళా ప్రదర్శనలను సందర్శించిన డా. హరిప్రసాద్, రాష్ట్ర హస్తకళా ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మరింత …

Read More »

ఢిల్లీలో నూతనంగా ప్రారంభం కానున్న లేపాక్షి ఎంపోరియాన్ని సందర్శించిన డా. పసుపులేటి హరిప్రసాద్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ఢిల్లీలో నూతనంగా ప్రారంభం కానున్న లేపాక్షి ఎంపోరియాన్ని సందర్శించి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. జూలై 17వ తేదీ సాయంత్రం జరగనున్న ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా, ఆంధ్రప్రదేశ్ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. ఎంపోరియంలోని ప్రతి విభాగాన్ని పరిశీలించిన ఆయన, సందర్శకులను ఆకట్టుకునేలా ఉత్పత్తుల …

Read More »

గోదావరి కృష్ణా నదుల అనుసంధానకర్త సీఎం చంద్రబాబు – ఎంపీ చిన్ని

-వర్షాలు లేని సమయంలో కూడా కృష్ణ డెల్టాకు నీళ్ల అందించిన విజనరీ లీడర్ చంద్రబాబు -1300 కోట్లు తో 11 నెలల సమయంలో 13 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చిన ప్రాజెక్ట్ పట్టిసీమ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని కృష్ణ గోదావరి పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదికి వైభవంగా జలహారతి ఇచ్చారు సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి రామానాయుడు మంత్రి అనగాని సత్యప్రసాద్ మంత్రి సత్య …

Read More »

ఏపీ ‘డిజిటల్ విద్యా సంస్కరణల’పై కేంద్రం ప్రశంసల జల్లు…

-‘ఆధార్ ఆధారిత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ ద్వారా విద్యార్థులకు పారదర్శకంగా లబ్ది -ఏపీ డిజిటల్ విద్యా సంస్కరణలను కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులకు వివరించిన ఎస్పీడీ శ్రీ బి.శ్రీనివాసరావు IAS., గారు -‘ట్రాకింగ్ నుండి బయోమెట్రిక్ వరకు.. ఏపీ ‘విద్యార్థి కిట్ల’ పంపిణీ తీరుపై కేంద్రం ప్రశంసలు -ఏపీ ఆదర్శంగా జాతీయ స్థాయిలో అమలుకు యోచన! విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాంకేతికతను మేళవించి, ప్రతి ప్రభుత్వ ప్రయోజనాన్ని అర్హులైన ప్రతి విద్యార్థికి సకాలంలో, అత్యంత పారదర్శకంగా అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని, …

Read More »

రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో ఘనంగా ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవ వేడుకలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2992 వృత్తి విద్య పాఠశాలల్లో బుధవారం “ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం” (World Youth Skills Day) వేడుకలు ఘనంగా నిర్వహించారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులలో మార్కెట్ అవసరాలకు తగిన నైపుణ్యాలు, స్వయం ఉపాధి మరియు వ్యాపార ఆలోచనలను (Entrepreneurship) పెంపొందించడం తదితర అంశాలపై అతిథులు ప్రసంగించారు. ‘స్కిల్ ఫర్ ఏ షేర్డ్ ఫ్యూచర్’’ అంశంపై క్విజ్ పోటీలు, రోల్ ప్లే, “నా ట్రేడ్ – నా …

Read More »

అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయడానికి వార్డ్ ల వారీగా కార్యాచరణ సిద్దం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో పెండింగ్ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయడానికి వార్డ్ ల వారీగా కార్యాచరణ సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆదర్శనగర్ మెయిన్ రోడ్, నల్లకుంట, అంకిరెడ్డిపాలెం చెరువు వాకింగ్ ట్రాక్, శ్మశాన వాటిక ప్రాంతాల్లో పెండింగ్ అభివృద్ధి పనులను, ఆయా ప్రాంతాల్లో పారిశుధ్యాన్ని ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ …

Read More »

మెరుగైన వైద్యం కోసం ఎల్ ఓ సీ అందజేత

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎం ఎల్ ఏ సుజనా చౌదరి చొరవతో ముఖ్యమంత్రి సహాయనిది నుంచి మంజూరైన ఎల్ ఓ సీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను ఎన్డీయే కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆషా, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పితాని పద్మ, కూటమి నేతలు నంద కుమారి,బొల్లేపల్లి కోటేశ్వరరావు, ప్రభు చరణ్ బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. 46 వ డివిజన్, చిట్టి నగర్ కు చెందిన మేకల వెంకట రమణ (51) గాల్ స్టోన్ సమస్యతో బాధపడుతూ ఓ …

Read More »