-గణాంకాలతో సహా వాస్తవాలను వివరించిన మంత్రి అచ్చెన్నాయుడు పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం ఆక్వా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతూ పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు. పెనమలూరు మండలం గంగూరులోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు, రాష్ట్ర ఆక్వా కల్చర్ డవలప్మెంట్ అథారిటీ కో వైస్ …
Read More »Daily Archives: July 15, 2026
రొయ్యల రైతుల సంక్షేమమే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత
– రొయ్యల సాగు రంగంలో పారదర్శకత, శాస్త్రీయ విధానాలతో స్థిరత్వం తీసుకొస్తాం – వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి/విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని రొయ్యల రైతుల సంక్షేమాన్ని పరిరక్షించడం కూటమి ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రొయ్యల ఫీడ్ ధరలు, రొయ్యల కొనుగోలు ధరలు, ఆక్వాకల్చర్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులు, ఎగుమతిదారులు, శాస్త్రవేత్తలు, సంబంధిత శాఖల అధికారులతో బుధవారం పెనమలూరు లోని …
Read More »ప్రపంచం గర్వించదగ్గ గానకోకిల ఎస్. జానకి: మంత్రి కందుల దుర్గేష్
-విజయవాడలో ఘనంగా గానకోకిల ఎస్.జానకి స్మృత్యంజలి మరియు వందేమాతరం 150 సంవత్సరాల పండుగ -ముఖ్య అతిథిగా పాల్గొన్న సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భౌతికంగా సుప్రసిద్ధ గాయని ఎస్. జానకి మన మధ్య లేకపోయినా ఈ జగత్తు ఉన్నంతకాలం ఆవిడ పాట మారుమ్రోగుతూనే ఉంటుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. బుధవారం విజయవాడలోని దుర్గాపురంలో ఘంటసాల వెంకటేశ్వర రావు ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక మరియు …
Read More »సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యూడిషల్ మెజిస్ట్రేట్ల నియామకాలు రెండేళ్ల వ్యవధితో చేపట్టాలి
-న్యాయశాఖ మంత్రి ఫరూక్ కు విజ్ఞప్తి చేసిన సెకండ్ క్లాస్ స్పెషల్ జ్యూడిషల్ మెజిస్ట్రేట్లు -న్యాయవాదులకు రక్షణ చట్టం, ఆరోగ్య భీమా కల్పించాలని కోరిన ఐఎల్ఏ ప్రతినిధులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వివిధ న్యాయస్థానాల్లో స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ల (సెకండ్ క్లాస్) నియామకాలను రెండేళ్ల కాల వ్యవధితో చేపట్టాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను పలువురు స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ లు కోరారు. బుధవారం వెలగపూడి సచివాలయంలోని మూడవ బ్లాక్ లో ఉన్న న్యాయ, …
Read More »విశాఖ మత్స్యకార పడవ ప్రమాదంపై యుద్ధప్రాతిపదికన స్పందించిన ప్రభుత్వం
-తొలి సమాచారం అందిన క్షణం నుంచే యుద్ధప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ ప్రాంభం -బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం -రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖ మత్స్యకార పడవ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించి తొలి సమాచారం అందిన క్షణం నుంచే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి, బాధితులకు, వారి కుటుంబాలకు అండగా నిలిచిందని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ తెలిపారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో విపత్తు నిర్వహణ శాఖ …
Read More »గుంటూరులో ‘లెనిన్’ బ్లాక్బస్టర్ విజయోత్సవం
-ముఖ్య అతిథిగా హాజరైన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -హీరో అఖిల్ కఠోర శ్రమ, అద్భుత నటనపై మంత్రి ప్రశంసల జల్లు! -ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కందుల దుర్గేష్ -కూటమి ప్రభుత్వ సహకారానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి దుర్గేష్లకు నిర్మాత నాగవంశీ కృతజ్ఞతలు! -ఆగష్టు 8,9 తేదీల్లో గుంటూరు లో జరిగే అమరావతి చిత్ర కళావీధి పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కందుల దుర్గేష్, హీరో అఖిల్, చిత్ర టీం, …
Read More »పోర్టుల అభివృద్ధే మా లక్ష్యం… ప్రైవేటీకరణ కాదు
-ప్రజలను తప్పుదోవ పట్టించే అసత్య ప్రచారాన్ని వెంటనే విరమించాలి -రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు & పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పోర్టుల అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పన అనే లక్ష్యాలతో అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న Public-Private Partnership (PPP) విధానంపై కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారం చేయడం అత్యంత దురదృష్టకరమని రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు & పెట్టుబడుల …
Read More »నేడు ఢిల్లీకి మంత్రి సవిత
-రెండ్రోజుల పాటు హస్తినలో పర్యటన -ఏపీ టెక్స్ టైల్స్ ఉత్పత్తుల అమ్మకాలే లక్ష్యంగా ఢిల్లీ టూర్ -భారత్ టెక్స్ -2026లో పాల్గొననున్న మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తులు అమ్మకాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి గురువారం ఉదయం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బయలుదేరి వెళ్లనున్నారు. ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్ మండపంలో జరుగుతున్న భారత్ టెక్స్ -2026 కార్యక్రమంలో మంత్రి సవిత …
Read More »పెట్రోల్ బంక్ లీజు పేరుతో భారీ మోసంపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు
-రూ. 50 వేల బాకీ కోసం రూ. 50 లక్షల ఆస్తిపై కన్నేసిన ఆర్టీఓ.. న్యాయం చేయాలంటూ వినతి -గ్రామ కంఠం భూమితో పాటు ప్రభుత్వ రోడ్డును ఆక్రమించిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు.. చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి -భూ రికార్డుల ఫోర్జరీ.. తండ్రి స్థానంలో మొగుడి పేరు మార్చి 3 ఎకరాల 59 సెంట్ల భూమి స్వాహా -అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు -మైనార్టీ, న్యాయ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్, ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ బుచ్చి …
Read More »డా. కే.ఎల్. రావు కలను పట్టిసీమతో సాకారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
-నదుల అనుసంధానమే దేశ సుభిక్షతకు మార్గం -జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారతదేశ నదుల అనుసంధాన పితామహుడు, ప్రముఖ జలవనరుల నిపుణుడు డా. కె.ఎల్. రావు 125వ జయంతి సందర్భంగా విజయవాడ ప్రకాశం బ్యారేజి పక్కన ఉన్న ఇరిగేషన్ మోడల్ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ఉన్న ఆయన విగ్రహానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో కరువు నివారణకు, నీటి వనరుల …
Read More »
Prajavartha Online Telugu News