-17వ ‘ఫుడ్ వరల్డ్ ఇండియా 2026’ సదస్సులో రాష్ట్ర మంత్రి టి.జి. భరత్ -దేశ ఆహార శుద్ధి రంగంలో 9% వాటాతో ఏపీ నంబర్ వన్ -రూ.30,000 కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలే లక్ష్యం -పెట్టుబడిదారులకు లాంగ్-టర్మ్ వృద్ధి భాగస్వామిగా ఆంధ్రప్రదేశ్ న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రపంచ ఆహార రంగానికి అవసరమైన ముడిసరుకును అందిస్తూ, అత్యాధునిక సాంకేతికతతో వాటిని శుద్ధి (ప్రాసెస్) చేయడంలో ఆంధ్రప్రదేశ్ ‘గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్’ గా ఆవిర్భవిస్తోందని రాష్ట్ర భారీ పరిశ్రమలు, వాణిజ్యం మరియు …
Read More »Daily Archives: July 16, 2026
ఏఈఈ నియామక షెడ్యూలులో ఎటువంటి మార్పు లేదు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సామాజిక మాధ్యమాలలో వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దు – ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసే దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఎండీ శ్రీ పి. పుల్లారెడ్డి ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APCPDCL) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) నియామక ప్రక్రియకు సంబంధించిన షెడ్యూలులో ఎటువంటి మార్పు లేదని సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పి. పుల్లారెడ్డి స్పష్టం చేశారు. ఏఈఈ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తుల …
Read More »ఆక్వా రైతుల సబ్సిడీకి తిలోదకాలు ఇచ్చిన జగన్ ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరం
-ఆక్వా, నాన్ ఆక్వా ప్రాంతంగా విడదీసింది జగన్ ప్రభుత్వమే -కూటమి ప్రభుత్వం రాగానే అందరికీ విద్యుత్ సబ్సిడీ పునరుద్ధరించాం -ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆక్వా రైతుల విద్యుత్ సబ్సిడీ విధానాన్ని నిర్వీర్యం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆక్వా రైతుల గురించి మాట్లాడటం ఆశ్చర్యకరమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఓ నోట్ ను విడుదల చేశారు. …
Read More »ఆధునిక పద్ధతులలో చేపల వేటపై శిక్షణ
-“టిండాల్ కం డ్రైవర్” కోర్సు కు దరఖాస్తుల ఆహ్వానం -రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ ప్రిన్సిపాల్ ఎస్. అంజలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆధునిక సాంకేతిక పద్ధతులతో యంత్రపు నావలు, బోటులలో చేపల వేట సాగించేందుకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక “టిండాల్ కం డ్రైవర్” శిక్షణ కోర్సు (75వ బ్యాచ్)లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నట్లు మత్స్య శాఖ అదనపు సంచాలకులు మరియు రాష్ట్ర మత్స్య సాంకేతిక పరిజ్ఞాన సంస్థ ప్రిన్సిపాల్ ఎస్. అంజలి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది …
Read More »సీదిరి అప్పలరాజు కుటుంబంపై వేధింపులు ఆపాలి… : సైకం రాజశేఖర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఆయన కుటుంబంపై రాజకీయ కక్షతో తప్పుడు కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని ఏపీ ఫిషరీస్ మెన్ జేఏసీ, అమరావతి చైర్మన్, హైకోర్టు న్యాయవాది సైకం రాజశేఖర్ ఆరోపించారు. గురువారం గాంధీనగర్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సైకం రాజశేఖర్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగానే ఈ చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఈనెల11న జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి అసలు నిందితుడైన సిద్ధార్థపై ఇప్పటికే ఎసఐఆర్ నమోదైందని, ఇరుపక్షాల అంగీకారంతో …
Read More »ఈనెల 18న గొల్లపూడిలో శ్రీ జగన్నాథ రథయాత్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గొల్లపూడి శ్రీ జగన్నాథ మందిరం ఆధ్వర్యంలో శ్రీ జగన్నాథ రథయాత్ర మహోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. గురువారం గాంధీనగర్ ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను మందిర అధ్యక్షులు హెచ్.జి. దయానిధి దాస్ వెల్లడించారు. ఈనెల 18వ తేదీ (శనివారం) మధ్యాహ్నం 2 గంటల నుండి గొల్లపూడి అయ్యప్ప ఘాట్ నుండి ప్రారంభమై, అయ్యప్పస్వామి దేవస్థానం ఫంక్షన్ హాల్ వరకు రథయాత్ర కొనసాగుతుందన్నారు. రథంపై జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రాదేవి భక్తులకు దర్శనమిస్తారు. యాత్రలో …
Read More »ఇస్కాన్ ఆధ్వర్యంలో*భక్తి పార్వశ్యాలతో కన్నుల విందుగా జరిగిన “శ్రీ జగన్నాథ రథయాత్ర”
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇస్కాన్ విజయవాడ వారు “శ్రీ జగన్నాథ రథయాత్ర”ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. భవానిపురం సితార గ్రౌండ్స్ నుండి మధ్యాహ్నం 1 గంటకు పూజా కార్యక్రమం అనంతరం 3 గంటలకు రథయాత్ర వేలాది మంది భక్తులు మరియు కళాకారుల బృందాలతోనూ ఇతర రాష్ట్రాల మరియు దేశ విదేశీయ భక్తులతోనూ, స్వాతి థియేటర్ రోడ్డు, కనకదుర్గ గుడి రోడ్డు, రథం సెంటర్ మీదగా సీతమ్మ వారి పాదాలు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుండిచా మందిరం వద్దకు చేరుకుంది. చిన్నారుల …
Read More »మాది ఇన్వెస్టర్ల ఫ్రెండీ ప్రభుత్వం
-రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : భారత్ టెక్స్ -2026 ఈవెంట్ లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత మొదటి రోజు బిజీగా గడిపారు. పలువురు జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, కొనుగోలుదారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల రాకకు, పరిశ్రమల స్థాపనకు తమ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోందని, ఇన్వెస్టర్లకు ఫ్రెండీ ప్రభుత్వమని తెలిపారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామంటూ, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి …
Read More »పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంతవరకు కేంద్రం అoడదండలు
-రాయలసీమకు శాశ్వత నీటి భద్రతకు ఇదే కీలకం: మంత్రి సత్యకుమార్ పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి *సత్యకుమార్ యాదవ్* స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి దిశానిర్దేశం చేసే ఈ ప్రాజెక్టు నిర్మాణం వేగంగా సాగుతోందని, మిగిలిన పనులకూ అవసరమైన నిధులు సమకూర్చేందుకు కేంద్రం వెనుకాడబోదని చెప్పారు. బీజేపీ నేతలతో కలిసి గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి.. లెఫ్ట్ …
Read More »పోలవరానికి కేంద్రం అండదండలు
-ప్రాజెక్టు పూర్తయ్యే వరకు నిధుల కొరత లేదు -రాయలసీమకు శాశ్వత నీటి భద్రత.. -ఉత్తరాంధ్రకు తాగునీటి వరం: -మంత్రి సత్యకుమార్ పోలవరం, నేటి పత్రిక ప్రజావార్త : పోలవరం జాతీయ ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తును మలిచే ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల విషయంలో ఎలాంటి వెనుకంజ ఉండదని తెలిపారు. బీజేపీ నాయకులతో కలిసి గురువారం పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి …
Read More »
Prajavartha Online Telugu News