Breaking News

Daily Archives: July 14, 2026

తమిళనాడు మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన డా. పసుపులేటి హరిప్రసాద్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక భారత్ టెక్స్–2026 ఎక్స్‌పో సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ తమిళనాడు జౌళి శాఖ మంత్రి తీరు ఎం. విజయ్ బాలాజీని, తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి సంపత్ కీర్తన ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జౌళి, హస్తకళలు, పారిశ్రామికాభివృద్ధి రంగాల్లో రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం, …

Read More »

కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ని సత్కరించిన డా. పసుపులేటి హరిప్రసాద్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీ వేదికగా ఘనంగా ప్రారంభమైన భారత్ టెక్స్–2026 ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర జౌళి శాఖ మంత్రి  గిరిరాజ్ సింగ్ ని ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిరస్మరణీయమైన కళా వారసత్వానికి ప్రతీక అయిన కలంకారీ శాలువాతో కేంద్ర మంత్రిని ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి ఆత్మీయ …

Read More »

పి.బి. సిద్ధార్థ విద్యార్థుల కిట్ ల పంపిణీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బి.ఎ. ఎకనామిక్స్ విద్యార్థులు ఉదార హృదయంతో విరాళంగా అందచేసిన 12 వేల రూపాయలతో పెన్నులు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు, రైటింగ్ ప్యాడ్స్ వగైరా కిట్ లను ఆర్థికశాస్త్ర విభాగం పక్షాన సూర్యారావుపేటలోని కర్నాటి రామ్మోహనరావు మున్సిపల్ స్కూలులో పదోతరగతి విద్యార్థులకు మంగళవారం ఉచితంగా పంపిణీ చేసినట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.రోహిణి కుసుమ తెలిపారు. కర్నాటి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. సూర్యప్రభ సమక్షంలో టెన్త్ విద్యార్థులకు ఈ కిట్ …

Read More »

అండర్ గ్రౌండ్ డ్రైనేజి కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ అండర్ గ్రౌండ్ డ్రైనేజి కార్మికుల సంక్షేమానికి తగిన చర్యలు తీసుకుంటామని, వారికి హెల్త్ కార్డ్ లు, విధుల్లో అవసరమైన సబ్బులు, కొబ్బరినూనె వంటి వాటిని అందిస్తామని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. మంగళవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో మురుగు నీటి శుద్ధీకరణ యాంత్రీకరణపై స్కిల్ కౌన్సిల్ ఆఫ్ గ్రీన్ జాబ్స్ అందించిన శిక్షణ అనంతరం కార్మికులకు సర్టిఫికెట్లను కమిషనర్ అందించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ …

Read More »

ఈ నెల 24 వరకు ఎస్ఐఆర్ (సర్) పొడిగింపు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఓటరు ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించిందని గుంటూరు నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సర్ ప్రక్రియకు రివైజ్డ్ షెడ్యూల్ జారీ చేసిందని, బూత్ స్థాయి అధికారులు ఈ నెల 24వ తేదీ వరకు ఇంటింటికి సందర్శిస్తారని తెలిపారు. జూలై 31వ తేదీన …

Read More »

యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాసం పై అవగాహన సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని బిఎస్ఆర్కేమున్సిపల్ హై స్కూల్ విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం మరియు కెరియర్ గైడెన్స్ పైన విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వాహణాధికారి డాక్టర్ కొల్లేటి రమేష్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా యువజన సంక్షేమ శాఖ నిర్వహించే అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం మరియు కెరీర్ గైడెన్స్ లో అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి …

Read More »

ఈ నెల 24వ తేదీ వ‌ర‌కు స‌ర్ గ‌డువు పొడిగింపు

– బీఎల్‌వోల ఇంటింటి సంద‌ర్శ‌న‌కు మ‌రింత స‌మ‌యం – కార్య‌క్ర‌మంలో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త‌, క‌చ్చిత‌త్వానికి వీలు – జిల్లాలో 99.46 శాతం మేర డిజిటైజేష‌న్ ప్ర‌క్రియ‌ – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓట‌ర్ల జాబితా స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (స‌ర్‌) ప్ర‌క్రియ‌లో కీల‌క‌మైన బీఎల్‌వోల ఇంటింటి సంద‌ర్శ‌న‌కు ఈసీఐ ఈ నెల 24వ తేదీ వ‌ర‌కు గ‌డువు పొడిగించ‌డం జ‌రిగింద‌ని.. కార్య‌క్ర‌మంలో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త‌, క‌చ్చిత‌త్వానికి ఇది దోహ‌దం చేస్తుంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అన్నారు. …

Read More »

22(ఏ) నుంచి విముక్తికి విశేష కృషి..

– ఇప్పటికే 72 కేసుల్లో 282 ఎకరాలకు విముక్తి క‌ల్పించాం – ప‌ట్టాదారుల కేసుల‌ను పార‌ద‌ర్శ‌క‌త‌తో ప‌రిశీలిస్తున్నాం – స్పెష‌ల్ డ్రైవ్‌తో కేసుల పరిష్కారం వేగ‌వంతం – రాష్ట్ర ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా కృషిచేస్తున్నాం – ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నిషేధిత భూముల (22-ఏ) జాబితాలో పొర‌పాటున నమోదైన భూములకు సంబంధించి ప‌ట్టాదారుల‌కు సత్వర న్యాయం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా ఎన్‌టీఆర్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తోందని జిల్లా …

Read More »

వేస్ట్ పికర్స్ కు నమస్తే డే సందర్భంగా ప్రత్యేక కిట్లు, ఆరోగ్య పరీక్షలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు గాంధీనగర్‌లోని కందుకూరు కళ్యాణమండపంలో మంగళవారం “నమస్తే డే” సందర్భంగా వేస్ట్ పికర్స్ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారికీ అవసరమైన ప్రత్యేక సంక్షేమ కిట్లను అందజేశారు. అనంతరం వైద్య బృందం ద్వారా కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు తదితర ప్రాథమిక పరీక్షలు చేశారు. అవసరమైన వారికి వైద్యుల సూచనలు, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు. వారి ఆరోగ్యం, …

Read More »

రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్‌ఐఆర్‌పై సమీక్ష సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం ఉదయం ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)-2026 ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 10 గంటల నాటికి సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 2,77,822 మంది ఓటర్లలో 2,59,724 మంది వివరాలను డిజిటలైజ్ చేసినట్లు కమిషనర్ తెలిపారు. వీరిలో 2002 ఓటరు జాబితాలో వారికి లేదా వారి కుటుంబ సభ్యులకు …

Read More »