-రైతులు, ఉద్యాన రైతులు, పశుపోషకులు, మత్స్యకారుల ప్రయోజనాల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం -ప్రతి జిల్లాలో ముందస్తు కార్యాచరణ ప్రణాళికలను పటిష్ఠంగా అమలు చేయాలి -రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం కారణంగా ఏర్పడే వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సంబందిత శాఖల ఉన్నత అధికారులతో ఆయన సమావేశమై వ్యవసాయం, …
Read More »Daily Archives: July 17, 2026
గ్రేడ్ 2 హాస్టల్ వార్డెన్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
-పదోన్నతులకు సర్వీస్ రూల్స్ రూపకల్పన -ఉత్తర్వులు జారీ -300 మందికి పైగా వార్డెన్లకు ఉపశమనం -గ్రేడ్ 1 వార్డెన్లగా పదోన్నతులకు అవకాశం -సీఎంచంద్రబాబుకు, మంత్రి సవితకు గ్రేడ్ 2 వార్డెన్ల ధన్యవాదాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏళ్ల తరబడి పదోన్నతుల కోసం పరితపిస్తున్న బీసీ హాస్టళ్లకు చెందిన 300 మందికిపైగా గ్రేడ్ 2 వార్డెన్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సర్వీస్ రూల్స్ రూపొందిస్తూ… పదోన్నతులకు అవకాశం క ల్పించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై గ్రేడ్ 2 …
Read More »రాష్ట్ర పండుగగా ప్రగడ కోటయ్య జయంతి
-ఉత్తర్వులు జారీచేసిన కూటమి ప్రభుత్వం -ఈ నెల 26న రాష్ట్ర పండుగా కోటయ్య జయంతి -హర్షం వ్యక్తంచేసిన మంత్రి సవిత -సీఎం చంద్రబాబుకు మంత్ర సవిత ధన్యవాదాలు -చేనేతల్లో హర్షాతిరేకాలు -సీఎం చంద్రబాబుకు, మంత్రులు నారా లోకేశ్ కు మంత్ర సవితకు కృతజ్ఞతలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజాబంధు, రాష్ట్ర చేనేత రంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రగడ కోటయ్య జయంతిని ఇకపై రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో చేనేత …
Read More »పర్యాటక రంగంపై గొడ్డలి పార్టీ కుట్రలు
-కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే ‘గొడ్డలి పార్టీ’నాయకులు అడ్డంకులు సృష్టిస్తున్నారు -2020లో జీవో నెంబర్ 11 ద్వారా బీచ్ షాక్స్ పాలసీని తీసుకొచ్చింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమే -లిక్కర్ స్కాములు, కల్తీ మద్యం దందాల వెనుక ఉన్న అసలైన డాన్ జగన్ మోహన్ రెడ్డే -వైసీపీకి భవిష్యత్తులోనూ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదు.. ముందు మీ పాలసీ ఏంటో ప్రజలకు చెప్పండి -ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని …
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
Read More »గాయక సర్వభౌముడు శ్రీ పారుపల్లి రామకృష్ణ పంతులు కి ఘన నివాళులర్పించిన ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
-పారుపల్లి రామకృష్ణ పంతులు పేరుతో రోడ్డుకు నామకరణం చేస్తాం – ఎమ్మెల్యే బొండా ఉమా విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 30వ డివిజన్ దేవీనగర్ రోడ్డు కాలువ సమీపంలోని గాయక సర్వభౌముడు పారుపల్లి రామకృష్ణ పంతులు వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు పాల్గొని, ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, సంగీత ప్రపంచానికి అపూర్వమైన సేవలందించిన మహనీయులు పారుపల్లి రామకృష్ణ పంతులు కేవలం …
Read More »ప్రజా దర్బార్కు విశేష స్పందన… ప్రజల సమస్యల పరిష్కారమే మా లక్ష్యం
-ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన “ప్రజా దర్బార్ (PGRS)” కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలను స్వీకరించి, సంబంధిత అధికారులకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా …
Read More »అభివృద్ధి కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా కూటమి ప్రభుత్వం – ఎంపీ చిన్ని
-తూర్పు నియోజకవర్గంలో 14 కోట్ల తో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు -త్వరలో కొండ ప్రాంతాలలో నివాసముంటున్న వారికీ ఇళ్ల పట్టాలు రెగ్యులరైజేషన్ -విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని 2,3,4,5 డివిజన్లలో రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేసిన ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ తూర్పు నియోజకవర్గం లోని 2,3,4,5 డివిజన్ల లో రోడ్డు పనులకు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ మరియు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ కలిసి రోడ్డు పనులకు …
Read More »అతి త్వరలో అమరావతి కి బుల్లెట్ ట్రైన్ – ఎంపీ చిన్ని
-డబల్ ఇంజన్ సర్కార్ పవర్ తో ఏపీకి 75 అమృత్ భారత్ స్టేషన్లు -హైడ్రోజన్ పవర్ తో నడిచే అత్యాధునిక రైలుతోపాటు రాయనపాడుసహా పలు రైల్వే స్టేషన్ లను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోడీ -దేశవ్యాప్తంగా 1000 స్టేషన్లను అమృత్ భారత్ కింద అభివృద్ధి చేసే దిశగా ఎన్డీఏ -కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ యాదవ్, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, రైల్వే డిఆర్ఎం మోహిత్ సోనోకీయ, రైల్వే ఏడిఆర్ఎం పిఇ ఎడ్విన్, …
Read More »
Prajavartha Online Telugu News