Breaking News

Daily Archives: July 17, 2026

ప్రపంచంలోనే తొలి ఉచిత ఏఐ ట్రైనింగ్ సెంటర్ గన్నవరంలో ప్రారంభం

-కేసరపల్లి స్వర్ణ గ్రామంలో యువ కేంద్ర స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు -పి4 పథకంలో భాగంగా హెచ్‌సీఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణా కేంద్రం ఏర్పాటు -గన్నవరం యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాలే లక్ష్యం: యార్లగడ్డ వెంకట్రావు -మూడు నెలల ఉచిత ఏఐ శిక్షణతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి: ఎమ్మెల్యే -ఏఐ విప్లవంలో గన్నవరం యువత ముందుండాలని పిలుపు -ప్రపంచవ్యాప్తంగా ఏఐ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది : యార్లగడ్డ -హెచ్‌సీఎల్ ఫౌండేషన్‌తో కలిసి యువత భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాం: …

Read More »

ఆంధ్రప్రదేశ్లోని చీరాలలో ప్రతిష్ఠాత్మక నోవోటెల్ బీచ్ ప్రంట్ హోటల్ ప్రాజెక్టుకు అకోర్ – శ్రీ భ్రమర గ్రూప్ ఒప్పందం

-రూ.250 కోట్ల ప్రీమియం బీచ్ ప్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత పర్యాటక, ఆతిథ్య రంగాలకు కొత్త ఊపు న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక రంగంలో మరో కీలక మైలురాయిగా, ప్రపంచ ప్రఖ్యాత హాస్పిటాలిటీ సంస్థ అకోర్ (Accor) మరియు శ్రీ భ్రమర గ్రూప్ సంయుక్తంగా చీరాల సమీపంలోని గవినివారిపాలెంలో బంగాళాఖాతం తీరాన ప్రీమియం నోవోటెల్ బీచ్ ప్రంట్ హోటల్ అభివృద్ధి కోసం వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ బ్రాండ్ సంతకం కార్యక్రమం 2026 …

Read More »

సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను ప్రభావితం చేసే ముఖ్యమైన సమస్యలపై వినతిపత్రం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన లఘు ఉద్యోగ్ భారతి ప్రతినిధి బృందం, సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను (MSMEలను) ప్రభావితం చేసే ముఖ్యమైన సమస్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఒక వినతిపత్రాన్ని సమర్పించింది. అవసరమైన దిగుమతి ముడి పదార్థాల కోసం సకాలంలో నిరభ్యంతర పత్రాలు (NOCలు) మరియు నాణ్యత నియంత్రణ ఉత్తర్వుల (QCO) మినహాయింపు ఆమోదాలను పొందడంలో ప్రత్యేక నైపుణ్యం కలిగిన MSME తయారీదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ వినతిపత్రం ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ …

Read More »

రోడ్, డ్రైన్లు, ఫుట్ పాత్ ల ఆక్రమణలు తొలగింపుపై స్పెషల్ డ్రైవ్..కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో ప్రజా సౌకర్యార్ధం ప్రధాన రోడ్లు, డ్రైన్లు, ఫుట్ పాత్ లపై ఆక్రమణల తొలగింపు చేపట్టామని, ఆక్రమణదారులు స్వచ్చందంగా తొలగించుకోవాలని, లేకుంటే తొలగింపులో జరిగే నష్టానికి వారే భాధ్యత వహించాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. శుక్రవారం కమిషనర్ ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక అధికారులు, కార్యదర్శులు నగరంలోని పట్టాభిపురం, కొరెటెపాడు రింగ్ రోడ్ ల్లోని పలు ప్రాంతాల్లో ఆక్రమణల తొలగించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సమస్య, వర్షాల …

Read More »

ఈ నెల 20 నుండి నగరంలో కమర్షియల్ వ్యర్ధాల సేకరణ ఏజన్సీలు రద్దు… కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో షాప్స్, హోటల్స్, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థల నుండి చెత్త సేకరణ చేసి, ఫీజులు వసూళ్లు చేసే క్యూబ్ ఎనర్జీ, రామసేతు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థల కమర్షియల్ గార్బేజ్ సేకరణ, యూజర్ చార్జీల వసూళ్ల అనుమతులు ఈ నెల 20వ తేదీ నుండి రద్దు చేస్తున్నామని, అప్పటి నుండి చెత్త సేకరణ ఫీజులు ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

త్వరలో గుంటూరు నగరానికి 200 ఈ -ఆటోలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో గుంటూరు నగరానికి 200 ఈ -ఆటోలు రానున్నాయని, వాటి ద్వారా డోర్ టు డోర్ చెత్త సేకరణ నూరు శాతం పూర్తి చేసేలా అధికారులు ప్రణాలికలు సిద్దం చేయాలని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ టాస్క్ ఫోర్స్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ పై విభాగాదిపతులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్సు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

సర్ లో సమస్యలేమైనా ఉంటే తమ ద్రుష్టికి తీసుకురావాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్)కు సంబంధించి గడువు ఈ నెల 24 వరకు పెంచిననందున సర్ లో సమస్యలేమైనా ఉంటే తమ ద్రుష్టికి తీసుకురావాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కె.మయూర్ అశోక్ తెలిపారు. శుక్రవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కు సంబంధించి నగరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. …

Read More »

వాహనాల వివరాలను నిర్దేశిత ఫార్మేట్ లో సిద్దం చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో నగరపాలక సంస్థ వెహికిల్ షెడ్ లో వాహనాలన్నీ రన్నింగ్ లో ఉండాల్సిందేనని, వాహనాల వివరాలను నిర్దేశిత ఫార్మేట్ లో సిద్దం చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కమిషనర్ కెవిపి కాలనీలోని జిఎంసి వెహికిల్ షెడ్ ని, వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న గార్బేజ్ ట్రాన్సఫర్ స్టేషన్లు (జిటిఎస్) నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

గుంటూరు నగర ప్రవేశ మార్గాల సుందరీకరణకు జిఎంసి ప్రత్యేక శ్రద్ధ: నగర కమిషనర్ మయూర్ అశోక్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జాతీయ రహదారి వెంబడి ఉన్న సర్వీస్ రోడ్లను నిరంతరం స్వచ్ఛంగా, అందంగా తీర్చిదిద్దేందుకు జిఎంసి ప్రత్యేక చర్యలు చేపడుతోందని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. నగర పరిధిలోని కాకాని రోడ్ వై జంక్షన్ నుండి చిలకలూరిపేట రోడ్ వై జంక్షన్ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న సుమారు 32 కిలోమీటర్ల పొడవైన సర్వీస్ రోడ్లను నిత్యం శుభ్రంగా ఉంచేందుకు ఒక క్రమబద్ధమైన ప్రణాళికను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. రహదారికి …

Read More »

న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లేపాక్షి ఎంపోరియంను ఘనంగా ప్రారంభించిన మంత్రి సవితమ్మ మరియు చైర్మన్ హరిప్రసాద్

న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లేపాక్షి ఎంపోరియంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మరియు జౌళి శాఖ మంత్రి సవితమ్మ, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ (APHDC) చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ తో కలిసి అంగరంగ వైభవంగా ప్రారంభించారు. డా. పసుపులేటి హరిప్రసాద్ ఆహ్వానం మేరకు ముఖ్య …

Read More »