Breaking News

Daily Archives: July 17, 2026

గాంధీజీ మహిళా కళాశాలలో అగ్నిప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు నగరంలో అగ్నిప్రమాదాల నివారణ, ప్రజల్లో అగ్ని భద్రతపై అవగాహన పెంపొందించేందుకు శుక్రవారం ఉదయం గాంధీజీ మహిళా కళాశాలలో విఎంసి ఆర్ ఎఫ్ ఓ రత్నబాబు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, సిబ్బంది, విద్యార్థులకు అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్నిమాపక పరికరాల నిర్వహణ, వాటి వినియోగ విధానం, అత్యవసర పరిస్థితుల్లో పాటించాల్సిన భద్రతా చర్యలపై అధికారులు వివరంగా అవగాహన కల్పించారు. అగ్నిప్రమాదం …

Read More »

మొబైల్ కోర్టులో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ నగరంలో పారిశుద్ధ్యం, ప్రజారోగ్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలపై కఠిన చర్యలు కొనసాగిస్తోంది. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజారోగ్య విభాగం అధికారులు శుక్రవారం సర్కిల్-1 కార్యాలయంలో సంచార న్యాయస్థానం (మొబైల్ కోర్టు) నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజారోగ్య విభాగం అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి, రహదారులపై చెత్తాచెదారం వేయడం, రోడ్లపై పశువులు మరియు పెంపుడు కుక్కలను విచ్చలవిడిగా వదిలేయడం, కాలువల్లో వ్యర్థాలు …

Read More »

సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై మోదీ మౌనం వీడాలి

-నీట్ అక్రమాలకు ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలి -5 లక్షల హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలి -హోంగార్డుల సమస్యలపై కేంద్ర మంత్రి అమిత్‌షాకు, ఎంపీలకు లేఖలు -కరువు రైతులకు తక్షణ ఉపశమన చర్యలు చేపట్టాలి -రాజధానిలో రెండోదశ భూసేకరణను నిలిపివేయాలి -సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నీట్ పరీక్షలలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ప్రముఖ …

Read More »