న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక భారత్ టెక్స్–2026 ఎక్స్పో నాలుగో రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర BC సంక్షేమ, జౌళి మరియు హస్తకళల శాఖ మంత్రి సవితమ్మ, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, రాష్ట్ర జాయినింగ్ కమిటీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ తో కలిసి ఎక్స్పోలో ఏర్పాటు చేసిన వివిధ రాష్ట్రాల హ్యాండ్లూమ్స్ & టెక్స్టైల్స్ స్టాల్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, …
Read More »Daily Archives: July 17, 2026
జే పీ అపార్ట్మెంట్ లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాత రాజరాజేశ్వరి పేట లోని ,జేపీ అపార్ట్ మెంట్ లో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో జేపీ అపార్ట్మెంట్స్ వాసుల విజ్ఞప్తి మేరకు అప్రాంతంలో పొంగిపొర్లుతున్న డ్రైనేజీలను శుక్రవారం ఈ ఈ శ్రీనివాస్, విఎంసి ఇంజనీరింగ్ అధికారులు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ రఫీ, క్లస్టర్ ఇన్చార్జ్ ధనేకుల వెంకట సుబ్బారావు, టీడీపీ డివిజన్ అధ్యక్షుడు పెద్దిన శ్యామ్ సుందర్ …
Read More »సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని 40 వ డివిజన్ టీడీపీ, బీజేపీ అధ్యక్షులు పీవీ చిన సుబ్బయ్య, నక్కిట్ల రాజా అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కూటమి నేతలతో కలిసి భవానిపురం ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజలు వివిధ సమస్యలపై వినతులు సమర్పించారు. వచ్చిన అర్జీలను స్వయంగా పరిశీలించి అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులతో ఫోన్ లో మాట్లాడి సమస్యను …
Read More »కోవిడ్పై ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉందాం..
– రోజువారీ జీవితంలో జాగ్రత్తలు తీసుకుందాం – ముందు జాగ్రత్తగా జీజీహెచ్లో ప్రత్యేక కోవిడ్ వార్డు – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో కోవిడ్ కేసులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండి అవసరమైన ముందు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని.. ఎవరూ భయపడాల్సిన పనిలేదని, ముందు జాగ్రత్తగా విజయవాడ జీజీహెచ్లో …
Read More »ఘనంగా ప్రారంభమైన “ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం–2026
-హస్తకళల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది -హస్తకళాకారుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్రాధాన్యం -నగర ప్రజలు హస్తకళా ఉత్పత్తులు కొనుగోలు చేసి కళాకారులను ప్రోత్సహించాలి -శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రాచీన హస్తకళల వారసత్వ పరిరక్షణతోపాటు కళాకారులకు స్థిరమైన జీవనోపాధే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) ఆధ్వర్యంలో “ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం–2026” ను శుక్రవారం విజయవాడ ఎన్టీఆర్ సర్కిల్ సమీపంలోని పంటకాలువ …
Read More »తల్లికి వందనం కోసం వెంటనే బ్యాంకు ఖాతా ప్రారంభించండి
– ఈ నెల 20వ తేదీలోగా ఖాతాతో ఎన్పీసీఐ అనుసంధానం పూర్తిచేయాలి – జిల్లా ఎస్సీ సంక్షేమం, సాధికారత అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 22న తల్లికి వందనం నిధులు ఖాతాల్లో జమకానున్నాయని.. అయితే ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న 1,667 మంది ఎస్సీ విద్యార్థులు ఇంకా బ్యాంకు ఖాతాను ఓపెన్ చేయలేదని.. వీరందరూ వెంటనే ఖాతాలు ప్రారంభించాలని జిల్లా ఎస్సీ సంక్షేమం, సాధికారత అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవి శుక్రవారం ఓ ప్రకటనలో సూచించారు. విద్యార్థులు …
Read More »సర్.. నూరు శాతం పూర్తి చేశాం..
-జిల్లాలో 17,13,445 మంది ఓటర్ల వివరాలు డిజిటైజేషన్ చేశాం -పారదర్శకంగా ముగిసిన డిజిటైజేషన్ /ఆన్లైన్ ప్రక్రియ -జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) కార్యక్రమంలో కీలక ప్రక్రియ అయిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ 100 శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ తెలిపారు. మొత్తం 17,13,445 మంది ఓటర్లకు సంబంధించి పారదర్శకంగా డిజిటైజేషన్/ఆన్లైన్ ప్రక్రియ ముగిసినట్లు పేర్కొన్నారు. బీఎల్వోల ఇంటింటి సందర్శనకు ఈసీఐ ఈ నెల 24వ తేదీ వరకు …
Read More »ఫసల్ బీమాతో అన్నదాతకు ఆర్థిక ధీమా..
– రుణగ్రహీతలు, రుణేతర రైతులు పథకాలను సద్వినియోగం చేసుకోండి – తక్కువ ప్రీమియంతోనే ఆపత్కాలంలో అతి ఎక్కువ భరోసా – ఎల్నినో నేపథ్యంలో బీమా పథకాలపై విస్తృత అవగాహన కల్పించండి – జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆపత్కాలంలో అండగా నిలిచే పంట బీమా పథకాలను అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలని.. రుణం తీసుకునే రైతులతో పాటు రుణేతర రైతులు కూడా తప్పనిసరిగా పథకాల్లో చేరాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని శ్రీ ఏవీఎస్ …
Read More »ప్రజలకు చేరువగా ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమం
-సమస్యల వేగవంతమైన పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ -ప్రజల వ్యయ, ప్రయాసలకు స్వస్తి పలుకుతున్న ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమాలు -జిల్లా కలెక్టర్ డా.లక్ష్మీశ, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యలను స్థానికంగానే స్వీకరించి త్వరితగతిన పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న “ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు” కార్యక్రమంలో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంకలోని అమరజీవి పొట్టి శ్రీరాములు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నందు శుక్రవారం నిర్వహించిన …
Read More »ప్రతి శుక్రవారం డ్రైడే పాటించి దోమల వల్ల కలిగే వ్యాధులను నిర్మూలిద్దాం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులను సమర్థవంతంగా నివారించేందుకు ప్రతి ఇంటిలో ప్రతి శుక్రవారం డ్రై డేను తప్పనిసరిగా పాటించాలని విజయవాడ నగరపాలక సంస్థ బయాలజిస్ట్ సూర్యకుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం గిరిపురం పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు దోమల నివారణపై సూచనలు అందించారు. ఈ సందర్భంగా బయాలజిస్ట్ సూర్యకుమార్ మాట్లాడుతూ నగరంలో దోమల …
Read More »
Prajavartha Online Telugu News