Breaking News

Telangana

తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో టెర్రకోట & పొటరీ వారితో సమావేశం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తంబళ్లపల్లె నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల సాయినాథ్ ఆధ్వర్యంలో తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో టెర్రకోట & పొటరీ వారితో సమావేశం జరిగింది. సమావేశం కార్యక్రమానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్తకళా నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ని విశ్వం కాలేజ్ సర్కిల్ వద్ద ఘన స్వాగతం పలికారు. మండల అధికారులు, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలసి టెర్రకోట హస్తకళా వస్తువులను పరిశీలించారు. అనంతరం …

Read More »

తిరుపతి జిల్లాలో ఆయుష్ సేవలను మరింత బలోపేతం చేయాలి – ఎంపి గురుమూర్తి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఆయుష్ వ్యవస్థల అభివృద్ధి, ఆర్థిక సహాయం, ప్రోత్సాహకాల గురించి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి శుక్రవారం పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరారు. ఇందుకు కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు జాదవ్ సమాధానం ఇచ్చారు. ప్రజా ఆరోగ్యం రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని, ఆయుష్ రంగంలో అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఆయుష్ మిషన్ ద్వారా రాష్ట్ర …

Read More »

చరిత్రలో మన రాజులను చిన్న చూపు చూశారు

-ఔరంగజేబు దారుణ పాలనను పూర్తి స్థాయిలో ప్రస్తవించలేదు -జిజియా పన్నుపై సినిమాలో సునిశితంగా చర్చించాం -మొఘల్స్ పాలనలో మంచితో పాటు చెడును చెప్పాం -నా సినిమాను బాయ్ కాట్ చేసినా నాకు ఫరక్ పడదు -నా అభిమానులే నాకు కొండంత బలం -శత్రువు ఎంత బలంగా దాడి చేస్తే అంత బలంగా సమాధానం చెప్పండి -హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో ఉప ముఖ్యమంత్రి, చిత్ర కథానాయకుడు పవన్ కళ్యాణ్  హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : ‘చరిత్రలో భారతదేశ రాజులు, రాజ్యాలు, వారి …

Read More »

ఆంధ్రప్రదేశ్‌లో పిఎం విశ్వకర్మ పథకం కింద 2.22 లక్షల మంది న‌మోదు

-పిఎం విశ్వకర్మ పథకానికి రాష్ట్రాల వారీగా నిధులు కేటాయింపు లేదు -కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభ కరంద్లాజే వెల్లడి -ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని), ఎంపి బ‌స్తిపాటి నాగ‌రాజు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : చేతిపనులు చేసే సంప్రదాయ వృత్తులకు చెందిన కళాకారులు, చేతివృత్తులవారు ఆర్థికంగా స్వయం సమృద్ధులు కావాలని లక్ష్యంతో ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకం 17.09.2023 న ప్రారంభించబడింది. ఇది కేంద్ర విభాగానికి చెందిన …

Read More »

ప్రజా కంటకుడిపై వీరమల్లు వీరోచిత పోరాటం అబ్బురపరుస్తుంది

-ఎన్నో ఆటంకాలు ను ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకు వస్తున్న గొప్ప చిత్రం ఇది -చరిత్రలోని అసలు నిజాలను కల్పిత పాత్ర ద్వారా నేటి తరానికి చెప్పే ఆలోచన చేశాం – కీరవాణి  అద్భుత సంగీతం చిత్రానికి మరింత బలం ఇచ్చింది -ఉత్తరాంధ్ర నేల నాకు నటన నేర్పి… అన్నం పెట్టిన కర్మభూమి -హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాలి అనే రోజులను చిత్రంలో చూపించాం -చివరి 18 నిమిషాల యాక్షన్ సన్నివేశాలు స్వయంగా నేనే దర్శకత్వం వహించా -నేను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఈ చిత్రానికి …

Read More »

ధర్మం కోసం నిలబడే విల్లు… హరిహర వీరమల్లు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హరిహర వీరమల్లు చిత్ర రిలీజ్ సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలనే వారిపై యుద్ధమే హరిహర వీరమల్లు కథ. కోహినూర్ వజ్రం మొగల్స్ వద్దకు ఎలా చేరిందో చెప్పే సున్నితాంశం. మేకప్ అసిస్టెంట్ గా ప్రయాణం మొదలుపెట్టిన ఎ.ఎం. రత్నం లాంటి వారికి అండగా నిలిచేందుకే చిత్ర ప్రమోషన్లు. ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని బయటకు వస్తున్న గొప్ప చిత్రంగా …

Read More »

భారతదేశం UK స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి ప్రశ్నించిన ఎంపి బాలశౌరి

ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : ఈరోజు జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో కేంద్ర వాణిజ్య మంత్రి ని దిగువ తెలిపిన విధంగా ప్రశ్నించడం జరిగింది. • భారతదేశం మరియు UK స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలోకి ప్రవేశించాయా; • అలా అయితే, FTA (Free Trade Agreement – స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం) యొక్క ముఖ్య లక్షణాలతో పాటు దాని వివరాలు: ప్రభుత్వం ఇంకా FTA ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి గల కారణాలు; • కార్బన్ బోర్డర్ సర్దుబాటు విధానం విషయంలో FTAలో …

Read More »

భారత వ్యవసాయరంగాన్ని దెబ్బతీసే ఇండో- అమెరికన్ ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలి…

-అఖిలభారత కిసాన్ సభ డిమాండ్ ఢిల్లీ , నేటి పత్రిక ప్రజావార్త : ఇండో అమెరికన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ అఖిల భారత కిసాన్ సభ నేతృత్వంలో న్యూఢిల్లీలోని అజయ్ భవన్ నుండి సెంట్రల్ ఫోస్టు ఆఫీసు వరకు ర్యాలీగా వెళ్లి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండో- అమెరికన్ డీల్ ను రద్దుచేయాలని,విదేశాలను నుంచి దిగుమతి అవుతున్న వ్యవసాయ ఉత్పత్తులపై భారీ స్థాయిలో సుంకాలను విధించాలని, దేశ రైతాంగాన్ని కాపాడాలని, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధానాలకు మోడీ ప్రభుత్వం …

Read More »

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పునరుద్ధరణపై లోక్‌సభలో తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్న

-మల్టీ టాస్కింగ్ సిబ్బంది, సాగర మిత్రాలకి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలి ఢిల్లీ , నేటి పత్రిక ప్రజావార్త : ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పునరుద్ధరణపై తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మంగళవారం పార్లమెంటులో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కేంద్ర మత్స్య శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ సమాధానం ఇచ్చారు. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన 2020-21 నుండి 2024-25 వరకు ఐదు సంవత్సరాల కాలానికి ఆమోదించబడిందని తెలిపారు. ఈ ప్రణాళిక గడువు 31 మార్చి 2025న ముగిసిందని, అయితే …

Read More »

నేనెప్పుడూ డబ్బు, రికార్డుల కోసం సినిమాలు చేయలేదు

-సగటు మనిషిగా బతకడమే ఎప్పుడూ నాకిష్టం -గత ప్రభుత్వం బీమ్లా నాయక్ చిత్రం టిక్కెట్ ధర రూ. 10కి తగ్గించింది -అప్పుడు ఒక్క పిలుపుతో అభిమానులు అండగా నిలిచారు -న్యాయం కోసం ధైర్యంగా నిలబడ్డారు -ఎన్నిసార్లు పడిలేచినా అభిమానులే నా బలం -హరిహర వీరమల్లు… ధర్మం కోసం పోరాడే యోధుడి కథ -హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్  హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : డబ్బు, రికార్డుల కోసం ఎప్పుడూ సినిమాలు చేయలేదు. …

Read More »